-మహారాష్ట్ర సర్వే సెటిల్ మెంట్ కమీషనర్ నిరంజన్ కుమార్ -సర్వే ప్రాజెక్టు అధ్యయనం కోసం పలు రాష్ట్రాల ఆసక్తి : సిద్దార్ధ జైన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్దాల తరబడి పేరుకు పోయిన సర్వే సమస్యలకు పరిష్కారం చూపుతూ అత్యాధునిక సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న సమగ్ర భూసర్వే కార్యక్రమం అనుసరణీయమని మహారాష్ట్ర సర్వే సెటిల్ మెంట్ కమీషనర్, భూమి రికార్డుల సంచాలకులు నిరంజన్ కుమార్ సుదాంషు అన్నారు. దేశానికే ఆదర్శప్రాయంగా, సగటు రైతుకు ఉపయోగకరంగా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ …
Read More »Tag Archives: amaravathi
హైకోర్టు అదనపు భవన సముదాయ నిర్మాణానికి భూమిపూజ…
– రూ.33.50 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో జి+3 భవన సముదాయ నిర్మాణానికి శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైకోర్టు అదనపు భవన సముదాయ నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సోమవారం భూమి పూజ చేశారు. అమరావతి నేలపాడు లోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రాంగణానికి ఎదురుగాఉన్న 3 ఎకరాల విస్తీర్ణంలో రూ.33.50 కోట్ల అంచనా వ్యయంతో జి+3 భవన సముదాయం నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. నూతనంగా నిర్మించబోయేది జి+3 భవన …
Read More »వడ్డేశ్వరంలో శ్రమదానం చేపట్టిన పవన్ కళ్యాణ్…
-విశాఖ ఉక్కు సంఘీభావ దీక్షలో అమరులైన సైనికాధికారులకు సంతాపం… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన విశాఖ ఉక్కు సంఘీభావ దీక్షకు శ్రమదానంతో రోడ్డుకు మరమ్మతులు చేపట్టి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలో గోతులుపడి దెబ్బ తిని ఉన్న ఆర్ అండ్ బీ రోడ్డుకు ఆదివారం పవన్ కళ్యాణ్ మరమ్మతులు చేశారు. వడ్డేశ్వరం గ్రామానికీ, పలు విద్యాసంస్థలకు వెళ్ళే రోడ్డు ఇది. పార్టీపరంగా నిర్వహించే ఏ కార్యక్రమాన్నైనా ముందుగా …
Read More »షష్ఠి కళ్యాణ మహోత్సవం లో భాగంగా పవళింపు సేవ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవం లో భాగంగా పవళింపు సేవ ఈ కార్యక్రమంలో జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు ( శ్రీ స్వామివారు సర్పరూపంతో కూడిన జ్వల లింగ స్వరూపం ).
Read More »వీర సైనికుడు సాయి తేజ అందించిన సేవలు మరువలేనివి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వీర సైనికుడు సాయి తేజ అందించిన సేవలు మరువలేనివని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని చెప్పారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి అన్నారు. శనివారం పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం .హరినారాయణన్ ల తో కలసి కురబలకోట మండలం రేగడపల్లి లో సాయి తేజ కుటుంబ సభ్యులను …
Read More »వి.ఐ.టి.-ఏ.పివిశ్వవిద్యాలయంలో2రోజుల ఎథీనా అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వి.ఐ.టి – ఎ.పివిశ్వవిద్యాలయంలో శనివారం 2 రోజులఎథీనాఅంతర్జాతీయ సదస్సు వర్చ్యువల్ విధానంలో ప్రారంభమయ్యింది. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్తో కలిసి వి.ఐ.టి – ఎ.పివిశ్వవిద్యాలయం నాలెడ్జ్ పార్టనర్గా వి.ఐ.టి – ఎ.పిస్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ (VISH) యొక్క వార్షిక అంతర్జాతీయ సదస్సు(ATHENA)ను నిర్వహిస్తోంది. ఈసదస్సు11న ప్రారంభమై , 12 డిసెంబర్ 2021వరకువర్చ్యువల్ విధానంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ అసిస్టెంట్ డైరెక్టర్(స్ట్రాటజీ)డా|| లజ్వంతి నాయుడుహాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వి.ఐ.టి …
Read More »సమగ్ర విద్య కోసం సమష్టిగా ఆలోచించండి…
-పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ -సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, డీఈవోలు, ఏపీసీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పూర్వ ప్రాథమిక విద్య నుండి ప్లస్ టూ విద్య వరకు సమగ్రంగా అవలంబించాల్సిన ప్రణాళికలను, ఆచరణ ముసాయిదాలను ప్రస్తావిస్తూ సమగ్ర విద్యావిధానం కోసం సమష్టిగా ఆలోచించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ గారు ఇటీవల జరిగిన ఇంటర్మీడియెట్ బోర్డు సమావేశ విషయాలను గుర్తు చేశారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా ఏపీసీలు, ఆర్జేడీలు, …
Read More »శాసన పరిషత్ సభ్యులుగా 10 మంది ప్రమాణ స్వీకారం
-త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న మరో శాసన పరిషత్ సభ్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ కు నూతనంగా ఎంపికైన 11 మంది సభ్యులలో 10 మంది బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు, మరో సభ్యులు త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు ఎనిమిది మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఇద్దరు సభ్యులు ఆలస్యంగా రావడంతో శాసన …
Read More »ఆంధ్రప్రదేశ్ క్రాప్ట్ కౌన్సిల్ తో ఆప్కో అవగాహన
-చేనేతకు బ్రాండింగ్ పెంపు ధ్యేయంగా కార్యాచరణ -యువతను ఆకర్షించేలా నూతన డిజైన్ల రూపకల్పన -విస్త్రుత ప్రదర్శనల ఏర్పాటు, అవగాహనా సదస్సులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాల బ్రాండింగ్ పెంపే ధ్యేయంగా ప్రభుత్వ రంగ సంస్ధ ఆప్కో, ఆంధ్రప్రదేశ్ క్రాప్ట్ కౌన్సిల్ పరస్పర అవగాహనకు రానున్నాయి. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు, ఎండి చదలవాడ నాగరాణితో మంగళవారం సంస్ధ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయిన కౌన్సిల్ కార్యదర్శి రంజన, కోశాధికారి జయశ్రీలు ఈ అంశంపై లోతుగా చర్చించి …
Read More »సినిమా టికెట్ ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సినిమా టికెట్ ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర రాధాకృష్ణ(చిన్నబాబు), సునీల్ నారంగ్, DVV దానయ్య, రాధాకృష్ణ, RRR డైరెక్టర్ రాజమౌళి, భీమ్లా నాయక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పుష్ప ప్రొడ్యూసర్ నవీన్, వంశీ, బాలగోవింద రాజు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ …
Read More »
Prajavartha Online Telugu News