Breaking News

షష్ఠి కళ్యాణ మహోత్సవం లో భాగంగా పవళింపు సేవ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవం లో భాగంగా పవళింపు సేవ ఈ కార్యక్రమంలో జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు ( శ్రీ స్వామివారు సర్పరూపంతో కూడిన జ్వల లింగ స్వరూపం ).

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *