అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవం లో భాగంగా పవళింపు సేవ ఈ కార్యక్రమంలో జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు ( శ్రీ స్వామివారు సర్పరూపంతో కూడిన జ్వల లింగ స్వరూపం ).
Prajavartha Online Telugu News