Breaking News

షష్ఠి కళ్యాణ మహోత్సవం లో భాగంగా పవళింపు సేవ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవం లో భాగంగా పవళింపు సేవ ఈ కార్యక్రమంలో జ్యోతి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు ( శ్రీ స్వామివారు సర్పరూపంతో కూడిన జ్వల లింగ స్వరూపం ).

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *