-నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు -బాలికా సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి దుర్గేష్ పిలుపు -లింగ వివక్షను రూపుమాపి, ఆడపిల్లలను అద్భుత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచన నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో బాలికల సంరక్షణ, వారి చదువు, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శనివారం నిడదవోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘జాతీయ బాలికా …
Read More »Tag Archives: nidadavolu
చెత్తరహిత పట్టణంగా నిడదవోలును తీర్చిదిద్దుదాం
-నిడదవోలులో ఘనంగా నిర్వహించిన’స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు -పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, శానిటేషన్ కోట్లు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ -బుర్రకథ ద్వారా ప్రజల్లో అవగాహన.. మానవహారం, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన మంత్రి దుర్గేష్ -పరిశుభ్రత మన జీవన విధానంలో భాగం కావాలని మంత్రి కందుల దుర్గేష్ సూచన నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా, ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …
Read More »నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన
-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు ఈ దుస్థితిలో ఉన్నాయని మంత్రి దుర్గేష్ విమర్శ -సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి బాటలు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ సోమవారం నిడదవోలు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను, ముఖ్యంగా రహదారి నిర్మాణాలను …
Read More »ఆరోగ్యాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం
– రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 35 మంది బాధితులకు రూ.22.07 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 591 మందికి రూ.4.31 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి ఆపత్కాలంలో నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఆపన్న హస్తం అందిస్తోందని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: పేదల సంక్షేమమే ధ్యేయంగా, …
Read More »కానూరు – ఉసులుమర్రు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
-నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం -గోదావరి పుష్కరాల నాటికి నియోజకవర్గంలో గతుకులు లేని రహదారులే లక్ష్యం -ప్రయాణికుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన కానూరు – ఉసులుమర్రు ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణంలో …
Read More »‘పల్లె పండుగ’తో గ్రామాల్లో అభివృద్ధి
-మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గంలో “స్వచ్ఛ సంక్రాంతి- స్వచ్ఛ గ్రామ పంచాయతీలు” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలోని సింగవరం, కంసాలిపాలెం, రావిమెట్ల, తిమ్మరాజుపాలెం, ఉనకరమిల్లి, తాడిమళ్ల, కోరుమామిడి గ్రామాల్లో దాదాపు కోటి రూపాయల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్డు నిర్మాణ, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, గ్రామీణ రూపురేఖలు మారుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం …
Read More »ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా
– రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 61 మంది బాధితులకు రూ. 44.80 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 556 మందికి రూ.4.09 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి ఆరోగ్యకరమైన సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: ప్రజారోగ్యానికి …
Read More »ICDS సేవలను మరింత బలోపేతం చేస్తూ డిజిటల్ పాలన దిశగా కీలక అడుగు
-ICDS సిబ్బందికి 5G మొబైల్ ఫోన్లు, మెడికల్ కిట్స్ పంపిణీ – మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పిల్లలు, గర్భిణీ మహిళలు, బాలింతలు, వితంతువులు సమగ్ర సంరక్షణ పొందేలా సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ICDS)ను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు తెలిపారు. ఈ క్రమంలో భాగంగా ICDS సేవల నాణ్యతను పెంచే లక్ష్యంతో ICDS సిబ్బందికి అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లు అందజేయడం జరిగిందని మంత్రి …
Read More »ఎన్ హెచ్ 5 నుండి చివటం వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
-త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం -త్వరలోనే నిడదవోలు నుండి పెరవలి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఎన్ హెచ్ 5 నుండి చివటం వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు.రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రహదారి నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని, నాణ్యత విషయంలో …
Read More »అట్టహాసంగా నిడదవోలు డైమండ్ జూబ్లీ వేడుకలు ప్రారంభం
-ముఖ్య అతిథిగా విచ్చేసిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు మంత్రి కందుల దుర్గేష్ ఘనస్వాగతం -నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా నవంబర్ 26 నుండి 28 వరకు వేడుకల నిర్వహణ -నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన -15 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి రూ.400 కోట్లు ఖర్చు చేశామని, పట్టణంలో రూ.151 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడి -నిడదవోలును గ్రేడ్ 1 మున్సిపాలిటీగా గుర్తించాలని మంత్రి నారాయణకు …
Read More »
Prajavartha Online Telugu News