Breaking News

జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా టి.ఇ.ఎం. రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ బదిలీలలో భాగంగా జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా టి.ఇ.ఎం. రాజు మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టి నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలంయలో కలెక్టర్ ఎస్. ఢిల్లీరావును మర్యాద పూర్వకంగా కలిశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *