విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు -2024 పై జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు.. పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గూడవల్లి, కనకదుర్గా వారధి చెక్ పోస్టులను పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. సీజర్ మేనేజ్ మెంట్ పై మార్గనిర్దేశం చేసారు.
Prajavartha Online Telugu News