Breaking News

క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు -2024 పై జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు.. పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గూడవల్లి, కనకదుర్గా వారధి చెక్ పోస్టులను పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. సీజర్ మేనేజ్ మెంట్ పై మార్గనిర్దేశం చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *