విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మా తరతరాలుగా వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు అని వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. చాలా దారుణం అని గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో చలపతి రావు శృంగేరి పీఠం ఎస్టేట్ ఇంచార్జి శర్మ అన్నారు. జగన్ హిందూ ద్రోహి హిందువులు జగన్ కి ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామి కి ద్రోహం చేసినవారూ చరిత్రలో ఎవడు బాగుపడలేదు. శ్రీవారి లడ్డు కల్తీతో హిందువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. శ్రీవారి …
Read More »Andhra Pradesh
ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే ఏపీ జేఏసీ అమరావతి ద్యాయం, లక్ష్యం…
-21 మందితో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నూతన కమిటి ఎన్నిక -చైర్మన్ బొప్పరాజు నాల్గవసారి ఏకగ్రీవ ఎన్నిక…. -సెక్రటరీ జెనరల్ గా పలిశెట్టి దామోదరరావు రెండవసారి ఏకగ్రీవ ఎన్నిక విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి జేఏసి అమరావతి ప్రారంబించిన అతి కొద్ది సంవత్సరాలలోనే అన్ని డిపార్టు మెంటు ఉద్యోగులలో స్దానం సంపాదించి 2017 పిభ్రవరి 5 న 15 సంఘాలతో ఆవిర్బవించిన ఏపిజేఏసి అమరావతి నేటికి అంచేంచేలుగా ఎదిగి ఉద్యోగుల గుండేళ్లో ప్రధమ స్దానం సంపాదించి 96 డిపార్టుమెంటు సంఘాల …
Read More »ఎమ్.ఎస్.ఎమ్.ఈ లపై అనుసరణ భారం తగ్గింపే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం
-ఎపీలో ఇన్నోవేటివ్ స్కీమ్ కింద 74 హోస్ట్ ఇన్స్టిట్యూట్లకు ఆమోదం, 36 సంస్థలకు నేరుగా మద్దతు -కేంద్ర ఎమ్.ఎస్.ఎమ్.ఈ, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడి -ఎమ్.ఎస్.ఎమ్.ఈ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్.ఎస్.ఎమ్.ఈ చాంపియన్స్ పథకం కింద అమలు చేస్తున్న ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇన్నోవేటివ్ స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 74 హోస్ట్ ఇన్స్టిట్యూట్లు ఆమోదం పొందగా, 36 సంస్థలకు నేరుగా మద్దతు లభించి, మొత్తం 129 …
Read More »శ్రీవారి ప్రసాదంపై రాజకీయ కుట్రలు ఆపాలి : తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. తిరుమలను రాజకీయ రణక్షేత్రంగా మార్చడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వివాదంలో ఉన్న భోలే బాబా డైరీ, ప్రీమియర్ డైరీ వంటి సంస్థలు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాం నుంచే నెయ్యి సరఫరా చేస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్సార్ …
Read More »2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
-అమరావతిలో ఘనంగా జరిగిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో పాల్గొన్న గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ -పడకేసిన నీటిపారుదల రంగానికి సీఎం చంద్రబాబు జవజీవాలు అందించారని వెల్లడి -నదుల అనుసంధానంతోనే రాష్ట్ర సస్యశ్యామలం అవుతుందని తెలిపిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రైతాంగ శ్రేయస్సే ధ్యేయంగా నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని రాష్ట్ర పర్యాటక మంత్రి, గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ …
Read More »తిరుమల లడ్డూ విషయంలో వైసీపీది మహాపాపం
-శ్రీవారి పవిత్రత దెబ్బతీసేందుకే కుట్ర -కల్తీ నెయ్యి సరఫరాపై 2022లో వచ్చిన నివేదికను తొక్కిపెట్టారు -భగవంతుడు అంటే లెక్క లేదు…హిందూమతం పట్ల విశ్వాసం లేదు -ఈ వ్యవహారాన్ని వదిలి పెట్టం..దోషులపై చర్యలు తీసుకుంటాం -కల్తీ వ్యవహారంలో తప్పును అంగీకరించకపోగా క్లీన్ చిట్ అంటూ తప్పుడు ప్రచారం -కరడు గట్టిన నేరస్తులే అసత్యాన్ని నమ్మించే ప్రయత్నిం చేస్తారు -ఎన్డీఏ కూటమి హిందువుల సెంటిమెంట్ను పరిరక్షిస్తుంది -కూటమి తరపున ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల …
Read More »విద్యుత్ శాఖపై 95 శాతం సంతృప్తి స్థాయే లక్ష్యం
-19 నెలల్లో ఒక్క రూపాయి ఛార్జీ కూడా పెంచలేదు -ఆర్డీఎస్ఎస్ తో గ్రామాల్లోనూ 24 గంటల విద్యుత్ సరఫరా -75000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం -వైసీపీ ప్రభుత్వంలో పెంచిన కరెంట్ బిల్లులపై వాళ్లే ధర్నాలు -గొడవలు సృష్టించి జనాల్లోకి వెళ్లాలని జగన్ ప్రయత్నం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండపేట, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల్లో విద్యుత్ శాఖపై 95 శాతం సంతృప్తి స్థాయి కలగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి …
Read More »ఎస్సి సబ్ ప్లాన్ నిధులు 100 శాతం ఖర్చు చేయాలి
-సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అడ్మిషన్లు 100 పూర్తి కావాలి -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో మంత్రి డా. స్వామి సమీక్ష సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సి సబ్ ప్లాన్ నిధులు 100 శాతం ఖర్చు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో మంత్రి డిఎస్ బీవీ స్వామి సమీక్ష సమావేశం …
Read More »గోదావరి మహా పుష్కరాల నాటికి విద్యుత్ శాఖ పనులు పూర్తి కావాలి: మంత్రి గొట్టిపాటి రవి కుమార్
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి మహా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అమలవుతున్న విద్యుత్ శాఖకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. గురువారం నాడు తూర్పు గోదావారి జిల్లా పర్యటన లో భాగంగా రాజమండ్రిలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి …
Read More »వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుండి 28 వరకూ జనాభా లెక్కల సేకరణ : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నుండి 28 వరకూ జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. జనాభా లెక్కల సేకరణ-2027పై గురువారం ఎపి సచివాలయంలో రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం(ఎస్ఎల్సిసి)ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ ప్రకియ సజావుగా జరిగేందుకు ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జనాభా లెక్కల సేకరణ ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు …
Read More »
Prajavartha Online Telugu News