Andhra Pradesh

కుష్ఠు వ్యాధి సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

-ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 20 తేదీ నుండి ఫిబ్రవరి 2 వరకు జరిగే రెండవ సారి లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపైన్ (LCDC)లో ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం సంచాలకులు డాక్టార్ కే పద్మావతి తెలిపారు. ఈ కార్యాక్రమంలో అర్బన్ ఏరియా , గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆశా మరియు ఎఎన్ ఎం …

Read More »

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు క్యాపిటివ్‌ మైన్స్‌ కేటాయించి, సెయిల్‌లో విలీనం చేయాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటివ్‌ మైన్స్‌ కేటాయించి, సెయిల్‌లో విలీనం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కె. రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా కాపాడాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ స్టీల్‌ ఉద్యోగులు, కార్మికులు, వామపక్ష పార్టీలతోసహా పలు రాజకీయ పార్టీలు, ప్రజలు గత 4 సంవత్సరాలుగా పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నారు. …

Read More »

దుర్గమ్మవారిని దర్శించుకున్నడిజిపి ద్వారకా తిరుమల రావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ అమ్మవారి దర్శనార్థం గురువారం  రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  ద్వారకా తిరుమల రావు, IPS దంపతులు ఆలయమునకు విచ్చేయగా అదనపు కమీషనర్ మరియు ఆలయ ఈవో కే. రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులుచే వీరికి వేదాశీర్వచనం కల్పించగా, ఆలయ ఈవో శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు సంక్రాంతి సందర్బంగా దేవస్థానం నందు ఏర్పాటు చేసియున్న బొమ్మల కొలువు, …

Read More »

మహా కుంభ మేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభ మేళాలో ప్రయాగ్ రాజ్ లోని దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని పవిత్ర గంగా నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో …

Read More »

స్వచ్చ ఆంధ్ర దివాస్ కార్యక్రమ నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్వచ్చ ఆంధ్ర దివాస్ కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెల మూడవ శనివారం జిల్లాల్లో స్వఛ్చ ఆంధ్ర దివాస్ పేరుతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో …

Read More »

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు -2025

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం కలక్టరేట్ లోని వీసీ హాల్ నందు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు -2025 కు సంబంధించి రూపొందించిన బ్రోచర్‌లు, కరపత్రాలు మరియు బ్యానర్‌లను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. రహదారి భద్రతపై వాహనదారులు , స్టేక్ హోల్డర్స్ కు అవగాహన …

Read More »

పియం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం పోస్టర్ ఆవిష్కరన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పియం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంపై రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి గురువారం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నదన్నారు. ఇందులో …

Read More »

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జనవరి 26 వ తేదిన నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులకు సూచించారు. గురువారం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి అధికారులతో ప్రాధమిక సమావేశాన్ని నిర్వహించారు. …

Read More »

అన్ని వ్యవస్థలు గాడిన పడుతున్నాయి-వృద్ధి రేటు మొదలైంది

-15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికల అమలు -గత పాలకుల నిర్వాకంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది -ఈనెల 18న వాట్సప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుడతాం -ఏపీ వృద్ధి రేటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్ను నమ్మారు. నేను వస్తే అభివృద్ధి జరుగుతుంది. సంపద వస్తుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ఆదాయం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఓట్లు వేసి గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి …

Read More »

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్

-దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యం -నెల కొక థీమ్ తో 12 మాసాలకు 12 థీమ్లతో కార్యక్రమ నిర్వహణకు చర్యలు -18 న కడప జిల్లా మైదుకూరులో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ -క్యాంఫైన్ మోడ్ లో నిర్వహించాలని సూచించిన పురపాల శాఖ మంత్రి పి.నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం “స్వచ్ఛత” కోసం అంకితం కావాలని …

Read More »