Breaking News

Andhra Pradesh

మధ్యతరగతి కుటుంబాలకు పక్కా ఇళ్లను అందించడమే లక్ష్యం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాలకు పక్కా ఇళ్లను అందించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0కు అర్హత కల్గినవారు డిమాండ్ సర్వేకి దరఖాస్తు చేసుకోవచ్చని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నివసిస్తున్న అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం …

Read More »

ఈనెల 09 న పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు జాబ్ మేళా..

-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.09.09.2026 బుధవారం ఉదయం 09:00 గంటలకు పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో బందన్ బ్యాంక్ లిమిటెడ్, ట్రైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎస్ బి ఐ …

Read More »

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం

-ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యవేక్షణలో సర్వే ప్రారంభించిన ఐఐటీ మద్రాస్ -తీర ప్రాంతం వెంబడి ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం డ్రోన్ సర్వే -అత్యాధునిక సాంకేతికతతో బీచ్ ప్రొఫైల్, తీరాల మ్యాపింగ్ చేస్తున్న బృందం -తీరం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాల సేకరణ, పరీక్షలు -అధ్యయనం పూర్తయిన అనంతరం రక్షణ గోడ అలైన్‌మెంట్‌పై కసరత్తులు -డిజైన్, డీపీఆర్ తో పాటు సమాంతరంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజక …

Read More »

నగరంలో ‘శ్రీ ధన్వంతరి ఓరోఫేషియల్ అండ్ డెంటల్ క్లినిక్’ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆటోనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ ధన్వంతరి ఓరోఫేషియల్ అండ్ డెంటల్ క్లినిక్’ను తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హాస్పటల్ లో అందుబాటులో ఉంచిన నూతన, ఆధునిక వైద్య పరికరాలను ఆయన పరిశీలించారు. రోగులకు అందించే వివిధ రకాల వైద్య సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ డెంటల్ …

Read More »

చెన్నైలో ‘సమాఖ్య–2026’ గ్లోబల్ బిజినెస్ మీట్‌లో పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్

చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ‘సమాఖ్య–2026’ గ్లోబల్ బిజినెస్ మీట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ… వ్యాపార, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఇటువంటి సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. వివిధ ప్రాంతాలు, రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు …

Read More »

ముఖ్యమంత్రి సమావేశంలో డిమాండ్ల పరిష్కారంపై ఏపీ జేఏసీ హర్షం

-ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణతోనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం -హామీలు అమలు కాకపోతే ఉద్యమాలకు సిద్ధం -సెప్టెంబర్ మూడవ వారంలో ఏపీ జేఏసీ రాష్ట్ర సమావేశం -4 లక్షల మంది పెన్షనర్లకు, 24 లక్షల ఉద్యోగ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ నిర్ణయాలతో ప్రయోజనం ఎపి జేఏసి చైర్మన్ ఎ. విద్యా సాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ఫలితంగానే సెప్టెంబర్ 5న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులను …

Read More »

సేవకు చిరునామా సుజనా చౌదరి

-అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్‌వన్‌ -మంచి మాస్టర్‌ప్లాన్‌తో పశ్చిమ అభివృద్ధికి కార్యాచరణ -డ్రైనేజీ, కొండ ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక దృష్టి -ప్రజల సమస్యల పరిష్కారానికి పటిష్టమైన కార్యాలయ వ్యవస్థ: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) -ప్రతి ఒక్కరినీ తనవారిగా భావించే నాయకుడు సుజనా: ఎమ్మెల్సీ వర్ల రామయ్య -కులమతాలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యం: ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువగా సేవలందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యాలయం …

Read More »

బాల్య వివాహాల నిర్మూలనకు ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ నేతృత్వంలోని ఉద్యమానికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవ ప్రకటనతో చారిత్రాత్మక గుర్తింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యన్‌టీఆర్ మరియు కృష్ణా జిల్లాల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్న “వాసవ్య మహిళా మండలి”, నవంబర్ 27వ తేదీని *‘బాల్య, బాల్య దశలో జరిగే మరియు బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం’*గా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతించింది. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు మరియు సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాలతో కలిసి పనిచేస్తున్న భారతదేశంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల (NGO) నెట్‌వర్క్‌లలో ఒకటైన ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ (JRC) చేస్తున్న …

Read More »

ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసుల్లో వేగంగా విచారణ

-పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి -ఎస్సీ, ఎస్టీల ఆర్థిక సాధికారతకు సమగ్ర కార్యాచరణ -ఏజెన్సీ ప్రాంతాల్లో అవకాశాలు కాదు… అవగాహన లేకే వెనుకబాటుతనం -ఎస్సీ, ఎస్టీ హైపవర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి విచారణ వేగంగా జరిపి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా కోర్టుల్లో పరిష్కరించేలా చూడాలని, ప్రత్యేక సెషన్ కోర్టులు, స్పెషల్ …

Read More »

పే-రివిజన్ కమిషన్ నియమిస్తాం… 2 పెండింగ్ డీఏలను విడుదల చేస్తాం

-గత ప్రభుత్వం రద్దు చేసిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్దరణ -ఈహెచ్ఎస్ స్ట్రీమ్ లైన్… 2022 ఏడాది సరెండర్ లీవుల విడుదల -ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు -ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగుల హర్షం.. ప్రభుత్వానికి సహకరిస్తామని వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12వ పే-రివిజన్ కమిషన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అలాగే పెండింగులో ఉన్న 4 డీఏల్లో 2 డీఏల విడుదలకు …

Read More »