విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యాశాఖ మండలాల వారీగా పదవ తరగతి ప్రతిభావంతులకు షైనింగ్ స్టార్స్ పేరుతో అందిస్తున్న రూ.20 వేల ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలని ఎస్.టి.యు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్లు ప్రభుత్వాన్ని కోరారు. నిన్న పాఠశాల విద్యాశాఖ జిల్లాల్లో విడుదల చేసిన షైనింగ్ స్టార్స్ ఎంపిక జాబితాలు పరిశీలిస్తే మూడు వంతుల మంది ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులే ఉన్నారని, కేవలం పావు వంతు మాత్రమే ప్రభుత్వ విద్యార్థులు …
Read More »Andhra Pradesh
గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
-శాస్త్రోక్తంగా ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు -జూలై 20న వైభవంగా పార్వేట ఉత్సవం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున రాత్రి గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయహస్తంతో దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన …
Read More »సత్యసాయి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శం – ప్రభుత్వ విప్, MLA బొండా ఉమామహేశ్వరరావు
-సీతారాంపురంలో సత్యసాయి ట్రాఫిక్ పోలీస్ బూత్ ప్రారంభించిన బొండా ఉమా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ సీతారాంపురం సిగ్నల్ వద్ద ఆదివారం శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ బూత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి ట్రాఫిక్ పోలీస్ బూత్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు …
Read More »భక్తి, ఆధ్యాత్మికత సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయి – బొండా ఉమ
-సెంట్రల్ నియోజకవర్గంలో వైభవంగా శ్రీ పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకున్న – MLA బొండా ఉమామహేశ్వరరావు -5000 కిలోల లడ్డుతో అలంకరించిన రథాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని BRTS సత్యనారాయణపురం సరదా కళాశాల ఎదురుగా ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శ్రీ పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా 5000 కిలోల లడ్డుతో అలంకరించిన రథాన్ని ప్రభుత్వ విప్, …
Read More »జీవీఆర్ నగర్లో జీఆర్టీ చికెన్ సెంటర్ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, MLA బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 30వ డివిజన్ దేవీనగర్ 8వ రోడ్డు GRT చికెన్ సెంటర్ మరియు అరుణాచలేశ్వర కేటరర్స్ టిఫిన్స్ & ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గద్దె రవితేజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీఆర్టీ చికెన్ సెంటర్ ను ఆదివారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ జీవీఆర్ నగర్, దావు బుచ్చయ్య కాలనీ, వినాయక్ నగర్, రామకృష్ణాపురం ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు ఏర్పడుతున్న …
Read More »ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార యాత్రలను విజయవంతం చేయాలి…
-సెప్టెంబరు 1న చలో దిల్లీకి సన్నద్ధం కావాలి -సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఆగస్టు 6 నుంచి 15 వరకు జరగనున్న పార్టీ ప్రచార యాత్రలు, పాదయాత్రలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. సెప్టెంబరు 1న చలో దిల్లీకి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఆదివారం విజయవాడ చంద్రం బిల్డింగ్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం దోనేపూడి శంకర్ అధ్యక్షతన …
Read More »సోనమ్ వాంగ్ చుక్తో కేంద్రం చర్చలు జరపాలి
-మోదీ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం -82 పరీక్ష పేపర్ల లీక్లు.. పరీక్షల రద్దులు… -ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలి -అయోధ్య నిధుల దుర్వినియోగంపై సుప్రీం న్యాయమÖర్తితో విచారణ -ఏపీలో ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విడనాడాలి -గుంటూరు జిల్లాలో మహిళ వివస్త్ర ఘటన దారుణం -సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దాదాపు 82 పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకోవడంతో దేశ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యంగా మారిందని …
Read More »కాలుష్య రహిత రాష్ట్రంగా ఏపీ
-మీ ఊరిని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మీదే -ప్రజా ప్రభుత్వానికి పేదల పక్షాన ఆలోచించే మనసు ఉంది -2024లో రాజకీయ చెత్తను ప్రజలే శుభ్రం చేశారు -బూతులు తిట్టిన వారి నోళ్లను ఓట్లతో కడిగారు -భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో అసభ్య పోస్టులు సహించేది లేదు -గుడివాడ స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -రూ.15,274 కోట్లతో పట్టణాభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రతో పరిశుభ్రమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు …
Read More »ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం
-చరిత్రలో నిలిచేలా ప్రారంభోత్సవం జరగాలి -భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం -కొత్త ఎయిర్ పోర్టు కొత్త అవకాశాలు తీసుకొస్తుంది -పోర్టులు, హైవేలు, పరిశ్రమలు, ఎయిర్పోర్టు, టూరిజం ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర ఇక అన్ స్టాపబుల్ -ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ప్రతి విభాగం ఉండాలి -భోగాపురం విమానశ్రయంపై సమీక్షలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త ఎయిర్ పోర్టు ఆ …
Read More »జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు
-నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం సంతోషకరం హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీగాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రముఖ నటులు మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం సంతోషదాయకం. నాలుగవసారి ఆయన ఉత్తమ జాతీయ నటుడిగా నిలిచి యువ నటులకు స్ఫూర్తినిచ్చారు. మమ్ముట్టికి, ఆయనతోపాటు ఈ పురస్కారానికి కార్తీక్ ఆర్యన్ కు, ఉత్తమ నటిగా నిలిచిన యామీ గౌతమ్ …
Read More »
Prajavartha Online Telugu News