-సంయుక్తంగా నిర్వహించిన ఐఎండి (IMD) మరియు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) -ముఖ్య అతిథిగా డిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్ జనరల్ డా. ఎం. మహాపాత్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గన్నవరం మండలం అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) సదరన్ క్యాంపస్లో “నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు – సన్నద్ధత & బహుళ-విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు” (Southwest Monsoon 2026 outlook – …
Read More »Andhra Pradesh
జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుపై ప్రత్యేక దృష్టి
-ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు నిషేధం -అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా స్థాయి ఇసుక …
Read More »కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు
-నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే -విద్వేషాలు రగిల్చేలా వైసీపీ వివాదాలు సృష్టిస్తోంది -సంక్షేమంలో ప్రజా ప్రభుత్వానికి సాటి లేదు -కూటమి వచ్చినప్పటి నుంచి రూ.65,887 కోట్ల మేర పెన్షన్ల పంపిణీ -పీఎం సేతు ద్వారా ఏపీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ -విశాఖ రైల్వే జోన్ తో రాష్ట్ర ప్రజల కల సాకారం -తుని పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తుని, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలనా యజ్ఞం చేస్తుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా …
Read More »సామాన్యులే పంచాయతీలకు పన్నులు కడుతున్నప్పుడు.. సంస్థలు ఎగవేస్తే ఎలా?
-ఉద్దేశపూర్వకంగా పంచాయతీలకు పన్ను ఎగవేతల్ని ఉపేక్షించం -పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి -పన్నులు సక్రమంగా చెల్లించి పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలి -పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న సంస్థలపై సమగ్ర అధ్యయనానికి డీపీఓలతో ఎంపవర్డ్ కమిటీ -పరిశ్రమలు, విద్యాసంస్థలు చెల్లిస్తున్న పన్నులపై రీ అసెస్మెంట్ నిర్వహించాలి -పన్నులు సరిగా వసూలు చేస్తే పంచాయతీల్లో సమస్యలు ఉండవు -పన్నుల వసూళ్లలో అవకతవకల్ని సహించం -గత 30 ఏళ్లలో అన్యాక్రాంతం అయిన పంచాయతీల ఆస్తులపై నివేదిక ఇవ్వండి -పంచాయతీల పరిధిలో పరిశ్రమలు, విద్యాసంస్థల పన్నుల …
Read More »పడవ ప్రయాణం నుండి పక్కా జీవో వరకు.. 24 గంటల్లోనే గోదావరి రూపురేఖలు మార్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన : మంత్రి కందుల దుర్గేష్
-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో ‘స్వచ్ఛ గోదావరి’కి అంకురార్పణ..పరిశ్రమల వ్యర్థాలకు బ్రేక్.. ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్తో నదులపై లైవ్ మానిటరింగ్!..ప్రతి 15 రోజులకు టాస్క్ ఫోర్స్ మీటింగ్.. నదుల కాలుష్యానికి శాశ్వత పరిష్కారం! -జనసేనాని ఆదేశాలతో 24 గంటల్లోనే ‘ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్’ జీవో జారీ..గోదావరి పరిరక్షణకు రూ. 100 కోట్ల యాక్షన్ ప్లాన్..రంగంలోకి హైలెవల్ ఎన్విరాన్మెంట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం -మాటల్లేవ్.. ఓన్లీ యాక్షన్..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీడ్.. నదుల కాలుష్యానికి …
Read More »న్యూఢిల్లీలోని ఏపీఐసీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలను స్వీకరించిన తేళ్ల కస్తూరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు జోన్-3 ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న తేళ్ల కస్తూరి సోమవారం సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరేట్ లో న్యూఢిల్లీలోని ఏపీఐసీ ప్రత్యేక అధికారి గా బాధ్యతలు స్వీకరించారు. సమాచార పౌర సంబంధాల శాఖలో అడిషనల్ డైరెక్టర్ (ఇంచార్జ్) గా విధులు నిర్వహిస్తూ, న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఏపీఐసీ) ప్రత్యేక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన పి. కిరణ్ కుమార్ ఈ నెల 31 న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో …
Read More »ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటా…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు సోమవారం ఉదయం మంత్రి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 20 వ డివిజన్ గిలకలదిండిలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొందరు ప్రజలు తమ ప్రాంతంలో అర్హులైన కొంతమందికి పింఛన్లు రాలేదని వారికి పింఛన్లు మంజూరు …
Read More »7 నుంచి రెండు వారాల పాటు యోగా కార్యక్రమాలు
-రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు -కోటి మందిని భాగస్వాములను చేసేలా చర్యలు -21న అమరావతిలో కృష్ణా నది వంతెన(వెస్ట్ బైపాస్ ) పై రాష్ట్ర స్థాయి కార్యక్రమం -సీఎం చంద్రబాబు పాల్గొనే ఈ కార్యక్రమానికి 25 వేల మంది హాజరు -ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటుకు సీఎం ఆమోదం -త్వరలో ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్రంలో ‘యోగాంధ్ర-2026’ …
Read More »డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాం
-ఎటువంటి రాజకీయ జోక్యం, మధ్యవర్తుల ప్రమేయం, అక్రమాలకు అవకాశం లేదు -నిబంధనల ప్రకారమే అర్హులైన క్రీడాకారులకు నియామకాలు -తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తప్పవు -రాష్ట్ర కీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా …
Read More »పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గొట్టిపాటి రవి కుమార్
పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సంక్షేమం, సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. సోమవారం పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లగుంట గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ లబ్ధిదారుల ఇంటింటికి …
Read More »
Prajavartha Online Telugu News