న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోక్సభ సభ్యులు మద్దిల గురుమూర్తి నేడు పార్లమెంట్లో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు అధికంగా జరుగుతున్న అంశంపై కీలక ప్రశ్న లేవనెత్తారు. ఇది తల్లులు, శిశువులు, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రజా సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లోక్సభలో సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో …
Read More »Andhra Pradesh
మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు, విద్యార్థి సంఘ నాయకులపై దాడి ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలి
– వడిత్యా శంకర్ నాయక్ డిమాండ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHER&MC) మెంబర్ సెక్రటరీ & సీఈఓ డి. సూర్యచంద్రరావు ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా, వడిత్యా శంకర్ నాయక్ — ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు మరియు గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా — తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ పైపుల్ రోడ్డు సెంటర్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే తనయుడు బోండా సిద్ధార్థ హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమం రెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పైపుల రోడ్డు సెంటర్లో 400 నుండి 500 మందికి స్వయంగా ట్రస్ట్ మెంబర్స్ వంటలు వండి వడ్డించడం జరుగుతుంది. ఆ మహనీయురాలు డొక్కా సీతమ్మ పేరు పెట్టుకుని …
Read More »కరువుభత్యం (డి.ఎ.) పొందడం ఉద్యోగుల చట్టబద్ధ హక్కు అన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
-కరువుభత్యం (డి.ఎ.) చెల్లింపు భారత రాజ్యాంగంలోని 21 అధికరణ కోణమన్న కలకత్తా హైకోర్టు తీర్పు మార్చకపోవడం శుభ పరిణామం -ఆర్ధిక నిధుల కొరత పేరుతో రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన చెల్లింపులు నుండి రాష్ట్రాలు తప్పించుకోలేవన్న సుప్రీంకోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా శిరోధార్యం -బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షవర్ల బాకీల చెల్లింపులకు ఒక కమిటీ నియమించాలి -ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »ఏపీ జేఏసీ అమరావతి నాల్గవ రాష్ట్ర మహా సభను జయప్రదం చేసిన ప్రతి ఉద్యోగికి ధన్యవాదాలు
-ఉద్యోగులు ఏపిజేఏసి అమరావతి పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తాం -ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటీగా 21మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న వివిధ శాఖాపరమైన సంఘాల నాయకులకు ధన్యవాదాలు..బొప్పరాజు & పలిశెట్టి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రధేశ్ లో గడచిన పది సంవత్సరాల కాలంలోనే మెజారిటీ ఉద్యోగులు మనస్సులు గెలుచుకొని ఉద్యోగులలో ఏపి జేఏసి అమరావతి పై నమ్మకాన్ని నింపగలిగామన్నదానికి నిదర్శనమే ఈనెల 5 న గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగిన ఏపి జేఏసి అమరావతి నాల్గవ రాష్ట్రమహాసభ …
Read More »బోధనాసుపత్రుల్లో హెర్బల్ గార్డెన్స్
-రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదాన్ని పంచేలా..! -వాకింగ్ ట్రాక్ తోపాటు ఇతర సౌకర్యాలు! -స్థలాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటల (హెర్బల్ గార్డెన్స్) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోగులు, వారి సహాయకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ తోటల్లో పూల, ఔషధ మొక్కలను నాటతారు అలాగే వాకింగ్ ట్రాక్, బెంచీలు, మంచినీటి సదుపాయాన్ని కల్పించేందుకు అనువైన స్థలాలను అదికారులు పరిశీలిస్తున్నారు. తొలివిడతలో డైరెక్టరేటు ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఉన్న అన్ని …
Read More »పట్టణ ప్రణాళిక అధికారులతో సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లే అవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్), బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బిపిఎస్) లకు అందిన దరఖాస్తులను ఈ నెలాఖరులోపు అన్నిస్థాయిల్లో పరిష్కారం చేసేలా సిటి ప్లానర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాళిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత నగరంలో బిపిఎస్, ఎల్ఆర్ఎస్ లకు అందిన దరఖాస్తులు, ఫీజులు, ప్రాసెస్ విధానం, …
Read More »ట్రామా కేర్ సేవలను మరింత బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా 14 అత్యుత్తమ కేంద్రాలు (Centres of Excellence) ఏర్పాటు
-రెండు సంవత్సరాల్లో రూ.1.78 కోట్ల నిధులు – 212 మందికి పైగా వైద్య సిబ్బందికి శిక్షణ -కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు గణపత్రావ్ జాదవ్ వెల్లడి -ట్రామా కేర్ సేవల నిర్వహణకు అందిస్తున్న మద్దతు పై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రామా కేర్ సేవలను మరింత బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా 14 ప్రముఖ ఆసుపత్రులు / సంస్థలను అత్యుత్తమ కేంద్రాలు (CoE) గా ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, …
Read More »పర్యాటకంతో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగాలు
-పాకాల బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలి* -పర్యాటకం, పోర్టుతో ప్రకాశం జిల్లా మరింత అభివృద్ధి -పాకాల బీచ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటకం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ టూరిజం, మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పాకాలలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ పోస్టర్ను శుక్రవారం గిద్దలూరులో …
Read More »విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచలేదు, ఇకపై పెంచబోము
-లో ఓల్టేజ్, అంతరాయాల పరిష్కారానికే సబ్ స్టేషన్ల నిర్మాణం -ఆర్డీఎస్ఎస్ తో గ్రామాల్లోనూ 24 గంటల విద్యుత్ -అన్నదాతకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తాం -పీఎం సూర్యఘర్ తో వినియోగదారునికి 30 సంవత్సరాల లబ్ధి -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గిద్దలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీ పెంచలేదని, ఇకపైనా పెంచబోమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం …
Read More »
Prajavartha Online Telugu News