Breaking News

International

కార్పొరేషన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్షల విరమణ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయమునకు వచ్చే మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నందున మరియు అధికారులందరూ ఏర్పాట్లలో విధులు నిర్వహిస్తున్నందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం (15-12-2025) కార్పొరేషన్ లో నిర్వహించడం లేదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించవలెనని కోరారు.

Read More »

ఈ నెల 15న జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ రద్దు

– జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 15వ తేదీ వరకు జరగనుందని.. ఈ కార్యక్రమం నిర్వహణ విధుల్లో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నెల 15న కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జిల్లాస్థాయి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎస్.ఇలక్కియ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి సోమవారం నుంచి జిల్లాస్థాయి పేజీఆర్ఎస్ కార్యక్రమం …

Read More »

నేషన్ ఫస్ట్ అనే విధానంతో ఆలోచించాలి

-ఛాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే భారత రాజ్యాంగమే కారణం -దేశాభివృద్ధికి జస్టిస్ వంటి వారి గైడెన్స్ అవసరం. -75 ఏళ్ల రాజ్యాంగం సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ఏపీ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహణ… హాజరైన సీజేఐ గవాయ్, ఏపీ సీజే ఠాకూర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేషన్ ఫస్ట్ అనే విధంగానే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ ఉండే సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం కన్పిస్తోందని… ఈ …

Read More »

ముందు అవగాహన… ఆ తర్వాతే చలానా

-ట్రాఫిక్ నిబంధనల అమల్లో సరికొత్త మోడల్ అమలు -రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టండి -ఆర్టీజీఎస్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన తర్వాతే చలానా విధించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్‌పై ముఖ్యమంత్రి సమీక్షించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి దాని ఆవశ్యకతను వివరించాలని సూచించారు. …

Read More »

ప్రతి ఒక్కరికి వ్యాయామం, క్రీడా స్ఫూర్తి అవసరం

– ఘనంగా ముగిసిన లీప్ క్రికెట్ టోర్నమెంట్ – ఛాంపియన్స్ గా విజయం సాధించిన శ్రీకాకుళం సన్ రైజర్స్ – రన్నరప్ గా కృష్ణా రాయల్స్ – ట్రోఫీలు ప్రధానం చేసిన సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ సిబ్బందికి నిర్వహించిన లీప్ క్రికెట్ టోర్నమెంట్ 2025 శనివారంతో ముగిసింది. అన్ని జిల్లాల నుండి 16 జట్లు తలపడగా, ఫైనల్సుకు చేరుకున్న శ్రీకాకుళం సన్ రైజర్స్, కృష్ణా …

Read More »

హామీలిచ్చాం…అమలు చేశాం

-టీంగా పని చేద్దాం… రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం -డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సంక్షేమం-అభివృద్ధి -అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో -ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఒక్కొక్కరికీ రూ.15 వేలు -సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే 15 నెలల కాలంలో ఇన్ని కార్యక్రమాలను చేయగలిగాం. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోంది. ఇదో టీం.. ఈ టీంలో ఏ …

Read More »

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో భాగంగా 41 వ డివిజన్ పరిధిలోని దర్గా ప్లాట్లు, బేతపూడి అరుణ కుమారి వీధి, బాజీ బాబా మందిరం రోడ్డు తదితర ప్రాంతాల్లో కచ్చా రోడ్లు , సీ సీ రోడ్ల నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపనలు చేశారు. సుమారు రూ 1 కోటి 32 లక్షల నిధులతో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధింత అధికారులకు సూచించారు. డివిజన్ కు నిధులు …

Read More »

విద్యార్థులకు అవగాహన సదస్సు ట్రైనింగ్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ శక్తి సంకల్ప్ లో భాగంగా, ఉన్నత విద్య వృత్తి శిక్షణ నైపుణ్యాభివృద్ధి చొరవ ద్వారా మహిళల సాధికారత అనే అంశము మీద, మంగళవారం గుంటూరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ వుమెన్ నందు డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవగాహన సదస్సు ట్రైనింగ్ ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణయ్య ,సర్కిల్ ఇన్స్పెక్టర్, PS కళాశాల విద్యార్థులలో డ్రగ్స్, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి అంశాలపై మరియు బాలికలు …

Read More »

ఆక్రమణలు జరుగకుండా పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు. నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రధాన రహదారులు, రోడ్డు మార్జిన్లు మరియు డ్రైన్ల పై ఉన్న ఆక్రమణలను యుద్దప్రాతిపదికన తొలగించి, మరల ఆక్రమణలు జరుగకుండా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని చుట్టుగుంట సెంటర్, నందివెలుగు రోడ్డు, యాదవ బజార్, బాలాజీ నగర్ మరియు బుడంపాడు తదితర ప్రాంతాలలో పర్యటించి ఆక్రమణలను, అభివృద్ధి పనులు, పారిశుధ్య పనుల పై అందిన ఫిర్యాదులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు …

Read More »

ఘనంగా వాసవ్య లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి (VMM) భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది.బెంజ్ సర్కిల్ నందు మేయిన్ క్యాంపస్ లో VMM ఉపాధ్యక్షురాలు డాక్టర్ దీక్ష జాతీయ జెండాను ఎగురవేశారు. సమానత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. మరియు స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవం భారతదేశం సంపాదించిన స్వేచ్ఛ అని ఇది మన దేశ పురోగతికి పునాది అని ఆమె అన్నారు. VMM అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి మట్లాడుతు …

Read More »