అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం- గ్రౌండ్ ఫ్లోర్లో “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్, భవనాలు/లే అవుట్ల అనుమతులు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్మెంట్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను “గ్రీవెన్స్ డే”లో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ ఐ.ఏ.ఎస్.లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని కమిషనర్ అర్జీదారులకు హామీ ఇచ్చారు. సిఆర్డీఏలోని …
Read More »Latest News
భవానిపురం శివాలయం సెంటర్లో అంబటి రాంబాబు దిష్టి బొమ్మ దగ్ధం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు పోటోలను ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు భవానిపురం శివాలయం సెంటర్లో టిడిపి నాయకులు దగ్ధం చేశారు భవానీ పురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు పై స్థానిక మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, కొట్టేటి హనుమంతరావు కేసుపెట్టారు. రాష్ట్ర టీడీపీ మహిళా నేత షేక్ ఆశ టిడిపి డివిజన్ అధ్యక్షులు సంతోష్, శివ శర్మ, రాంబాబు, పచ్చవ మల్లికార్జున, పశ్చిమ బీసీ సెల్ …
Read More »పిభ్రవరి 5 న ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర మహాసభకు విజయవాడకు వచ్చే ఉద్యోగులకు రెండు రోజులు స్పెషల్ క్యాజువల్ లీవు మంజూరు పట్ల హర్షం
-స్పెషల్ క్యాజువల్ లీవు మంజూరు పట్ల సి.యం.కు కృతగ్ఞతలు తెలిపిన ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపిజేఏసి అమరావతి నాల్గవ రాష్ట్రమహాభ పిభ్రవరి 5న (గురువారం) విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపి జేఏసి అమరావతి ఆనందంగా ఉన్న 90 డిపార్టుమెంటు సంఘాల ఉద్యోగుదరికీ స్పెషల్ క్యాజువల్ లీవు మంజూరు చేయమని ఏపీ జేఏసీ అమరావతి పక్షాన చైర్మన్ బొప్పరాజు, సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి …
Read More »ఉద్యోగులకు పేరుకుపోయిన వేలకోట్ల బకాయిల చెల్లింపులకు బడ్జెట్లో విధులు కేటాయించాలి…
-వేతన సవరణ కమీషన్ నియామకాన్ని ప్రకటించాలి. -మధ్యంతర భృతి ప్రకటిస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించాలి. -ఇంకమా మంజూరు కావలసిన 4 విడతల డి.ఎ.లు, పేరుకుపోయిన సరెండర్లీవ్ లు తక్షణమే మంజూరు చేయాలి. -సి.పి.ఎస్. / జి.పి.ఎస్. ను సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తామన్న ఎన్నికల హామీ అమలు చేయాలి. -వచ్చే బడ్జెట్ సమావేశాలలో అన్ని అంశాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి. -నిధులు కేటాయించలేకపోతే ప్రత్యామ్నాయంగా ‘బాకీకి భూమి’ పేరుతో ఉద్యోగులకు నివాస స్థలాల కేటాయింపులపై స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి….. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ …
Read More »ఆర్టీసి యం.డి ద్వారకా తిరుమలరావు కి ఘనంగా వీడ్గోలు పలికిన ఆర్టీసి ఇ.యు నాయకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపియస్ ఆర్టీసి విసి & యం.డి గా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పాటు విశేష సేవలు అందించి రాష్ట్రము లోని 129 డిపోలు, నాలుగు వర్కుషాప్ లు సందర్శించి క్రింది స్థాయి ఉద్యోగులతో మమేకం అయి ఉద్యోగుల సమస్యల పరిష్కరించడానికి పెద్దపీట వేస్తూ పిటిడి (ఆర్టీసి) ఉద్యోగులలో ఆత్మస్తర్యాన్ని నింపి ఆర్టీసిని ముందుకు నడిపించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశ పెట్టిన స్త్రీ-శక్తి పథకము విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించి సంస్థకు, ప్రభుత్వానికి మంచి …
Read More »విద్యార్థులే రహదారి భద్రతకు కీలక పాత్ర : డిసిపి షరీనా బేగం, ఐపిఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు తమ ఇళ్లలో తల్లిదండ్రులకు, బంధువులకు రోడ్డు ప్రమాదాలను వివరించి, రహదారి భద్రతకు కీలకంగా వ్యవహరించాలని డిసిపి షరీనా బేగం, ఐపిఎస్ కోరారు. జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు సభను నగరంలోని బెంచ్ సర్కిల్ సమీపంలో గల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిపి శ్రీమతి షరీనా బేగం, ఐపిఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిసిపి షరీనా బేగం …
Read More »అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాలాద్రి అన్నారు. ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం సిద్దార్థ్ హాస్పిటల్, సూర్యారావుపేట మరియు నితిన్ మహాజన్ డెంటల్ క్లినిక్, కనకదుర్గ కాలనీ ఆకస్మికంగా తనిఖి నిర్వహించారు. సిద్దార్థ్ హాస్పిటల్, సూర్యారావుపేట మరియు నితిన్ మహాజన్ డెంటల్ క్లినిక్, కనకదుర్గ కాలనీ లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల …
Read More »పింఛను లబ్దిదారులకు పింఛను అందించిన విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ శనివారం ఉదయం ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్) ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ మాట్లాడుతూ ఉదయం ఆరింటికల్లా పెన్షన్ పంపిణీ మొదలుపెట్టాలని, పెన్షన్ …
Read More »టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం
-అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ -రాష్ట్రంలో తొలి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను కుప్పంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి -కుప్పంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కుంగుంది బౌల్డరింగ్ పార్క్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రణాళికా బద్దంగా వెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కుప్పంలో తొలి రోజు పర్యటనలో భాగంగా… శుక్రవారం కుప్పం …
Read More »విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి
-ఇన్నోవేషన్లను ప్రొత్సహిస్తున్నాం… స్టార్టప్ కంపెనీలకు అండగా ఉంటున్నాం -నీటి సంరక్షణపై కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్ -విద్యార్థులతో ముఖాముఖీలో సీఎం చంద్రబాబు -కుప్పంలోని ఆగస్త్య అకాడమీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టిన ముఖ్యమంత్రి -కుప్పంలో కృష్ణా జలాలకు హారతి ఇచ్చిన సీఎం -కుప్పంలో చంద్రబాబు మూడు రోజులు పర్యటన ప్రారంభం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వినూత్న ఆలోచనలకు భవిష్యత్ కాలంలో మంచి అవకాశాలు దక్కుతాయన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News