Breaking News

Lifestyle

సంక్షేమం అంటే ఏపీనే ప్రామాణికం

-ప్ర‌జ‌ల అవ‌స‌రాలు జ‌గ‌న‌న్న‌కు బాగా తెలుసు -సంక్షేమ ప‌థ‌కాల‌తో ఆర్థిక స‌మాన‌త్వం సాధ్య‌మ‌ని జ‌గ‌న‌న్న‌న‌మ్మారు -ప్ర‌భుత్వ పాల‌న విష‌యంలో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చాం -ఫ్యామిలీ డాక్ట‌ర్ అనేది గ‌త‌మెన్న‌డూ ఎరుగ‌ని విశిష్ట‌ వైద్య విధానం -మ‌హిళాభ్యున్న‌తి దిశ‌గా అద్భుత‌మైన అడుగులు -నాడు – నేడు ద్వారా విద్య‌, వైద్య రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు -అమ్మ ఒడి, వైఎస్సార్ ఆస‌రా, వైఎస్సార్ చేయూత‌, పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కాల ద్వారా మ‌హిళకు ఆర్థిక స్వేచ్ఛ‌ -నవ‌రత్నాల రూపంలో పేద‌లంద‌రికీ అద్భుత‌మైన సంక్షేమ ప‌థ‌కాలు -ప్ర‌తి ప‌థ‌కం జ‌గ‌న‌న్న …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

-రూ.1500 కోట్ల పెట్టుబడుల దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో మరో కీలక ఎంవోయూ కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ -1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు -అబుదాబీ, దుబాయ్ ల లో వరుస సమావేశాలతో బిజీ బిజీగా మంత్రి మేకపాటి -ముబాదల గ్రూప్, జీ42, ఏడీఐఏ(అడియా) సంస్థలతో మంత్రి మేకపాటి భేటీ దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబయ్ ఎక్స్ పో పర్యటన బిజిబిజీగా సాగుతోంది. వరుస సమావేశాలు, కీలక ఒప్పందాలతో మంత్రి …

Read More »

కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి..నేటి నుంచి వరుసగా పెళ్లి ముహుర్తాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి. నేటి నుంచి వరసగా మంచి ముహూర్తాలు రావడంతో పెళ్లిళ్లు చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే అనుకుని ఉన్న సంబంధాలు ఈముహూర్తాలలో పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఎక్కువగా ఏప్రిల్, జూన్ నెలల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో కేవలం 12 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. గురుమూఢం రావడంతో మార్చి 18 వరకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు. ఆ తరువాతే పెళ్లిళ్లకు మంచి రోజులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. మార్చిలో …

Read More »

చిన్నారుల కోసం లైంగికనేరాల చట్టం-2012 (పోక్సో) అమలు…

కర్టెన్ రైజర్ స్టోరీ… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో శుక్రవారం అధునాతన సౌకర్యాలతో, మహిళలకు, పిల్లలకు పూర్తి వసతులు కల్పిస్తూ నిర్మించిన పోక్సో కోర్టు, ఇతర కోర్టు భవన సముదాయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తి , జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ ఆసనుద్దీన్ అమానుల్లా, హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ బట్టు దేవానంద్ లు దృశ్య మాధ్యమం విధానంలో 21 వ తేదీ ఉదయం …

Read More »

Paradise In Malkajgiri Becomes The Next Signature Outlet In Secunderabad…

Hyderabad,  Neti Patrika Prajavartha : Malkajgiri gets its gift for the New Year with Paradise launching its new outlet there. Famous for the Holy Shrine of Moula Ali, Malkajgiri has attracted people of all faiths time and again as devotees throng the area throughout the year. For the horde of visitors, the new outlet of Paradise also serves as a …

Read More »

సికింద్రాబాద్‌లో మరో సిగ్నేచర్‌ ఔట్‌లెట్‌గా నిలువనున్న ప్యారడైజ్‌ మల్కాజ్‌గిరి…

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్యారడైజ్‌ తమ నూతన ఔట్‌లెట్‌ను తెరువడంతో నూతన సంవత్సరంలో తన తొలి బహుమతిని మల్కాజ్‌గిరి అందుకుంది. మౌలా అలీ యొక్క పవిత్ర సమాధి కి అత్యంత ప్రాచుర్యం పొందిన మల్కాజ్‌గిరి ప్రాంతం అన్ని మత పరమైన నమ్మకాలు కలిగిన వ్యక్తులను సైతం ఆకర్షిస్తుంటుంది. ఈ ప్రాంతానికి సంవత్సరమంతా భక్తులు వస్తూనే ఉంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికులకు ఇప్పుడు తెరుచుకున్న ప్యారడైజ్‌ ఔట్‌లెట్‌ ఖచ్చితంగా నిలువకలిగిన కేంద్రంగా నిలుస్తూనే అత్యున్నత నాణ్యత కలిగిన ఆహారం పరిశుభ్రమైన వాతావరణంలో …

Read More »

కరోనాపై యుద్ధంలో కీలక ఆయుధం మాస్క్‌…

-ఏ రకమైన ముసుగు మనల్ని పూర్తిగా రక్షిస్తుంది.. తెలుసుకోండి..! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం మొదలైంది. మరోవైపు మాస్కులు ధరించాలని నిపుణులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఏ మాస్క్‌ ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది. వివిధ రకాల మాస్క్‌లు, వాటి ప్రభావం .. ఉపయోగం గురించి తెలుసుకుందాం. ఎన్ని రకాల మాస్క్‌లు ఉన్నాయి? స్థూలంగా చెప్పాలంటే, 3 రకాల మాస్క్‌లు ఉన్నాయి. …

Read More »

నిన్నటి వరకు ఆ పండు పనికిరాదు.. ఆ ఒక్క నిర్ణయంతో ఇప్పుడు కాసులు కురిపిస్తోంది…

-వైఎస్సార్‌ చేయూత, ఆసరా లబ్ధిదారుల వినూత్న ఆలోచన -రైతుకు ఎకరాకు రూ.3 వేలు అదనపు ఆదాయం -రూ.18 లక్షలతో కుటీర పరిశ్రమ ఏర్పాటు -మూడున్నర నెలల్లో రూ.3.68లక్షల ఆదాయం -ఇప్పటిదాకా ఈ పండు వృధాగా చెత్తబుట్టల్లోకి.. ∙ ఇప్పుడు సోడా, జ్యూస్‌ తయారీకి శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్నా మొన్నటి వరకు ఆ పండు ఎందుకూ పనికిరానిది. గింజకున్న విలువ పండుకు లేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలతో దానికీ మంచిరోజులొచ్చాయి. ఇప్పుడా రైతులకు అదనపు ఆదాయం …

Read More »

కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు, ఎంత శోధించినా కారణాలు అంతుచిక్కవు. అలాంటివి మనదేశంలో చాలానే కనిపిస్తాయి. తమిళనాడు కుంభకోణంలోని తిరునరైయూరు క్షేత్రంలో ఉన్న నాచ్చియార్ కోవెలనే తీసుకుందాం… ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారూ కొలువైనప్పటికీ ఇది శ్రీవారి వాహనమైన గరుత్మంతుడి ఆలయంగానే ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడికొచ్చే భక్తులకు వరాలు ఆయనే అనుగ్రహిస్తాడట. అంతేగాక, ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుడి విగ్రహం ఊరేగింపు సమయంలో బరువు మారిపోతుంటుంది. స్వామివారు అంతః ప్రాకారంలో గరుడ వాహనం ఎక్కినప్పుడు …

Read More »

ఓం నమః శివాయ నమః

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉజ్జయినిలో  సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ.

Read More »