నేటి పత్రిక ప్రజావార్త : మొక్కలు సృష్టించి, పెంచడంలో చాలా పద్ధతులు ఉన్నాయి. బయట నర్సరీ నుండి కొనుక్కుని వచ్చి మన ఇంట్లో, మన చుట్టూ పరిసరాలలో కొన్ని మొక్కలు నాటడం ఒక పద్దతి. విత్తనాలు కొనుక్కుని వచ్చి అవి చల్లాక వచ్చే మొక్కలు తీసి వేరే చోట పాతి ఆ మొక్కలు పెంచడం ఇంకో పద్దతి. మన ఇంట్లో రోజూ వాడే కూరగాయలు, పండ్లు ద్వారా వచ్చే విత్తనాలతో మొక్కలు సృష్టించడం మరో పద్దతి. ఈ పద్ధతులు కేవలం మన ఇంట్లో లేదా …
Read More »Lifestyle
మార్స్ లాండర్ మర్మమైన “మార్స్కేక్స్” ను కనుగోన్నారు
నేటి పత్రిక ప్రజావార్త : నాసా ఇటీవల అంగారక గ్రహంపై రెండు బలమైన భూకంపాలను గమనించింది – కాని వాటి మూలాలు ఇంకా స్పష్టంగా లేవు. ఏజెన్సీ యొక్క ఇన్సైట్ ల్యాండర్ మార్స్ 7 మరియు 18 తేదీలలో (వరుసగా) మాగ్నిట్యూడ్ 3.3 మరియు 3.1 గర్జనలను (వరుసగా) అంగారక గ్రహం మీద సెర్బెరస్ ఫోసే అని పిలుస్తారు, నాసా పత్రికా ప్రకటన ప్రకారం. ల్యాండర్ ఇంతకుముందు అదే ప్రాంతంలో మరో రెండు శక్తివంతమైన “మార్స్కేక్స్” ను 3.6 మరియు 3.5 మాగ్నిట్యూడ్లో కొలుస్తుంది. …
Read More »‘హాప్-షూట్స్’ ఎందుకంత గిరాకీ?
నేటి పత్రిక ప్రజావార్త : కిలో ఉల్లి రూ.100కు పెరిగితేనే గుండె ఆగినంత పనైంది. అలాంటిది.. ఈ రైతు పండిస్తున్న ఈ కూరగాయ కిలో లక్ష పలుకుతోందంటే మీరు నమ్మగలరా. బీహార్లోని కరండిహ్ గ్రామానికి చెందిన అమరేష్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు కూడా వ్యవసాయాన్ని సరికొత్త మార్గంలో నడిపిస్తున్నాడు. ఎంతో విలువైన కూరగాయను తన పొలంలో పండిస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నాడు. రూ.2.5 లక్షల పెట్టుబడితో ఔరంగబాద్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ‘హాప్-షూట్స్’ అనే అరుదైన కూరగాయను పండిస్తున్నారు. ఎందుకంత గిరాకీ? ‘హాప్-షూట్స్’ …
Read More »హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు
నేటి పత్రిక ప్రజావార్త : 1. ఉదయం మేల్కొన్న తర్వాత రెండు (2) గ్లాసుల నీళ్ళు త్రాగడం – అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది 2. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం – జీర్ణక్రియకు సహాయపడుతుంది 3. స్నానం చేయడానికి ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం – రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది (తెలుసుకోవడం మంచిది!) 4. రాత్రి పడుకునే ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం – స్ట్రోక్ లేదా …
Read More »నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం…
నేటి పత్రిక ప్రజావార్త : నేడు అంతరించిపోతున్న పక్షుల్లో మొదటి స్థానం పిచ్చుక మన స్వార్థం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కనుమరుగు అయ్యేలా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపకుంటున్నాం. పిచ్చుకల గురించి చెప్పాలంటే ఎన్నో తరాలుగా రైతుల నేస్తాలు… గుప్పెడు గింజలు వేస్తే చప్పున పడి ఉంటాయి. కానీ నేడు సెల్ టవర్ కాలుష్యం వల్ల తరిగిపోతున్న సంపద వల్ల ఆహారం కొరత వల్ల వాతావరణం లో మార్పులు వచ్చి అవి అంతరించి పోతున్నాయి. జీవ …
Read More »పార్లర్లు లేని కరోనా కాలంలో ఇంట్లోనే అందాన్ని పెంచుకునేందుకు ఇలా చేయండి…
నేటి పత్రిక ప్రజావార్త : ఓట్స్, తేనె, యోగర్ట్ కలిపిన మిశ్రమాన్ని ముఖం మీద స్క్రబ్బర్లా రుద్దుకోవాలి. ఇలాచేస్తే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా, నిగారింపుతో కనిపిస్తుంది. లేదంటే ఎర్ర కంది పప్పును రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే పేస్ట్లా చేసుకొని ముఖానికి ఫేస్మాస్క్లా రాసుకున్నా ముఖం వెలిగిపోతుంది. బ్లాక్ టీని కురులకు పట్టిస్తే, జుట్టు పట్టులా మెరుస్తూ కనిపిస్తుంది. వారంలో రెండు సార్లు షాంపూతో తలస్నానం చేసిన తరువాత ఇలాచేస్తే ఫలితం ఉంటుంది. గోళ్లు అందంగా మెరవాలంటే… గోళ్ల చివర్లో ఉన్న మృతకణాలను తొలగించి, …
Read More »వేసవిలో మజ్జిగ పానీయాలు…
నేటి పత్రిక ప్రజావార్త : ★వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపేoదుకు ప్రయత్నించాలి. తోడుపెట్టినoదువలన పాలలో ఉoడే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలoగా ఉoడటoతో పాటు, అదనoగా “లాక్టో బాసిల్లై” అనే “మoచి బాక్టీరియా” మనకు దొరుకుతుoది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉoడదు. అoదుకని, వయసు పెరుగుతున్నకోద్దీ మజ్జిగ అవసరo పెరుగుతుoది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకo అవుతుoది. అoదుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికినoదువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణo వస్తుoది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ …
Read More »వేసవిలో ఏసీలకు ధరల సెగ…
నేటి పత్రిక ప్రజావార్త : వేసవి వచ్చిందంటే ఎవరైనా చల్లని ఏసీ గాలులతో సేద దీరాలనుకుంటారు. కాని ఈ ఏడాది ఏసీలు కొనుగోలుదారులకు వేడి పెంచనున్నాయి. ఏసీల విక్రయానికి పలు కంపెనీలు సన్నాహాలు చేసుకుంటూనే వాటి తయారీలో ఉపయోగించే వస్తువుల ధరలు పెరగడం వల్ల ఈ ఏడాది ఏసీల ధర 5-8 శాతం మధ్యన పెంచే ప్రయత్నంలో ఉన్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ధరలు పెంచినా ఈ ఏడాది ఏసీల విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసం కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తత మహమ్మారి నేపథ్యంలో సమాజంలో పెరిగిన …
Read More »వేసవిలో ప్రత్యేకంగా ఎసి యొక్క సరైన ఉపయోగం
నేటి పత్రిక ప్రజావార్త : శివరాత్రి తరువాత వేసవి ప్రారంభమైనందున, టెంపరేచర్ పెరుగుదల కారణంగా మనం క్రమం తప్పకుండా ఎయిర్ కండీషనర్లను ఉపయోగించడం ప్రారంభిస్తాము. సరైన పద్ధతిని మాకు తెలియజేయండి & తర్కాన్ని అర్థం చేసుకోండి. చాలా మందికి 20-22 డిగ్రీల వద్ద తమ ఎసిలను నడిపే అలవాటు ఉంది మరియు వారు చల్లగా ఉన్నప్పుడు, వారు తమ శరీరాలను దుప్పటితో కప్పుతారు. మన శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలుసా? మరియు శరీరం 23 డిగ్రీల నుండి 39 డిగ్రీల …
Read More »యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్ననేరేడు పండు సూప్…
నేటి పత్రిక ప్రజావార్త : గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న పండు నేరేడు. తాజా నేరేడు పళ్ళను వేడి నీటిలో కొద్ది సేపు నానబెట్టాలి. గింజలను తొలగించి గుజ్జు చేసి, జల్లెడ పట్టాలి. అప్పుడు నేరేడు పండు రసం వస్తుంది. దీనికి కొంచెం ఉప్పు కలపాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉంచి, పొయ్యి మీద నుండి దించేయండి. తరవాత నిమ్మరసం కలిపి తీసుకోండి. డయాబెటిస్ ఉన్నవారికి నేరేడు సూప్ మంచిది.
Read More »
Prajavartha Online Telugu News