Breaking News

నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం…

నేటి పత్రిక ప్రజావార్త :
నేడు అంతరించిపోతున్న పక్షుల్లో మొదటి స్థానం పిచ్చుక మన స్వార్థం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కనుమరుగు అయ్యేలా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపకుంటున్నాం. పిచ్చుకల గురించి చెప్పాలంటే ఎన్నో తరాలుగా రైతుల నేస్తాలు… గుప్పెడు గింజలు వేస్తే చప్పున పడి ఉంటాయి. కానీ నేడు సెల్ టవర్ కాలుష్యం వల్ల తరిగిపోతున్న సంపద వల్ల ఆహారం కొరత వల్ల వాతావరణం లో మార్పులు వచ్చి అవి అంతరించి పోతున్నాయి. జీవ వైవిధ్యం… పర్యావరణం సమతుల్యత కాపాడి పిచ్చుకల కాపాడు కోవల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా పిహెచ్ సిల నిర్మాణాలు

-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం -కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు -గిరిజన ప్రాంతాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *