-4 ఏప్రిల్, 2024 న ముగియనున్న మూల్యాంకన ప్రక్రియ -బోర్డు ఆదేశాలకు అనుగుణంగా 23,000 మంది అధ్యాపకులచే మూల్యాంకన ప్రక్రియ -పారదర్శకంగా పదో తరగతి బోర్డు పరీక్షలు -పరీక్షా నిర్వహణ, పర్యవేక్షణ కోసం 35,119 మంది ఇన్విజిలేటర్లు, 156 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 682 సిట్టింగ్ స్వ్కాడ్లు -ప్రశ్న పత్రంలోని ప్రతి పేజీ పై భాగంలో క్యూఆర్ కోడ్ తో పాటు వాటర్ మార్క్ తో కూడిన వెబ్ డింగ్ ఫాంట్ కోడ్ -పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఆధునిక మౌలిక వసతుల కల్పన -దేశంలోనే …
Read More »Telangana
SSC పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : SSC పబ్లిక్ పరీక్షలు మార్చి–2024, 18-03-2024 నుండి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్తో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 3473 కేంద్రాలలో 6,54,553 మంది నమోదవ్వగా 6,30,633 (96.35% ) మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, విజయవాడ లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ( గుణదల) మరియు FIIT JEE ఇంటర్నేషనల్ స్కూల్ ను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మరియు ప్రభుత్వ పరీక్షల …
Read More »పటిష్ట సమన్వయానికి కమాండ్ కంట్రోల్ కేంద్రం
– బృంద స్ఫూర్తితో ఎన్నికల విధులు నిర్వర్తించాలి – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించేందుకు కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని (ఐసీసీసీ) ఏర్పాటు చేయడం జరిగిందని.. అధికారులు బృంద స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో కలిసి కలెక్టరేట్లోని కంట్రోల్ రూం కార్యకలాపాలను పరిశీలించారు. సీ-విజిల్, కాల్సెంటర్, ఎన్నికల వ్యయ …
Read More »ప్రచార మాధ్యమాల్లోని పెయిడ్ ఆర్టికల్స్పై గట్టి నిఘా పెట్టండి…
-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రచార మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్పై గట్టి నిఘా పెట్టాలని.. ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాలు అనుసరించాల్సిన విధివిధానాలపై జిల్లా కలెక్టర్ డిల్లీరావు జాయింట్ కలెక్టర్ డా.పి.సంపత్ కుమార్తో కలిసి సోమవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలను మీడియా యూనిట్లు పాటించాలన్నారు. …
Read More »పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పరీక్షలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు పరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సోమవారం ఉదయం విజయవాడ, గవర్నర్ పేట చుండూరు వెంకటరెడ్డి నగరపాలక సంస్థ ఉన్నతపాఠశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. పరీక్ష జరుగుతున్న విధానాన్ని, సరళిని పరిశీలించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో చూశారు. …
Read More »పూర్తి స్థాయిలో అవగాహన కలిగి విధులను నిర్వర్తించడం కీలకం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధుల్లో పూర్తి స్థాయిలో అవగాహన కలిగి విధులను నిర్వర్తించడం కీలకం అని కలెక్టర్ కె. మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సువిధా, సి విజిల్, ఎమ్ సి సి, ఎమ్ సి ఎం సీ , వీడియో రికార్డింగ్ మోనటరింగ్ విభాగం, మీడియా పాయింట్ తదితర విభాగాలను ఎస్పి పి. జగదీష్ తో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరము కలెక్టరేట్ లో ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్న మోడీ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా వుంది… : వేముల శ్రీనివాస్..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న జరిగిన పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడి ప్రజాగలం సభలో మోడీ ప్రసంగంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎక్కడా కూడా స్పష్టత, హామీలు లేకపోవడం చూస్తుంటే ఎన్డీఏ కూటమి మరొకసారి ఆంధ్రులను మోసం చేయాలనే ఆలోచన చేయడమేననీ.. ఇప్పటికే రాష్ట్ర ప్రజలను 10 సంవత్సరాలు నమ్మించి …
Read More »వాసిరెడ్డి పద్మకు ఆత్మీయ వీడ్కోలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదవి కాలం పూర్తయిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు సంస్థ సభ్యులు, కార్యాలయం సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. సోమవారం మంగళగిరి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మకు ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల లక్ష్మి, కమిషన్ సభ్యులు ఎస్.కె రుకియా బేగం, బూసి వినీత, గడ్డం ఉమా, మహిళా కమిషన్ సెక్రటరీ దాసరి శ్రీలక్ష్మి, మహిళా కమిషన్ రీజనల్ డైరెక్టర్ వై. శైలజ, విశ్రాంత …
Read More »విద్యార్థినులు, అధ్యపకబృందంచే మొక్కజొన్న పంట సేంద్రియంగా సాగు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కళాశాలనందు వ్యవసాయా విద్యార్థినులు మరియు అధ్యపకబృందం అంత కలిసి మొక్కజొన్న పంటను సేంద్రియంగా సాగుచేయించారు. వ్యవసాయ విద్యార్థినులు స్టడీ లో భాగం గా ఈ మొక్కజొన్న పంటను పండించతం పట్ల విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. స్టెల్లా కాలేజీయొక్క వ్యవసాయా పరిశోధనస్థలం లో 19/2/23 నేలని దున్నించి వెర్మికంపోస్ట్ నేలపైన బ్రాడకాస్ట్ చేయించటం వల్లనెల సరం పెరగటం దానిద్వారా నేల మరింత సారవంతం అవరమే కాకుండా దిగుబడి పెరిగింది అని లక్ష్మణ స్వామి విభాగాధిపతి …
Read More »గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని,4వ డివిజన్, శ్రీనివాసానగర్ బ్యాంక్ కాలనీ అపార్ట్మెంట్స్ ప్రాంతాలలో సుదీర,10వ డివిజన్,ఆర్.ఆర్. గార్డెన్స్ ప్రాంతాలలో క్రాంతి గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.ఈ పర్యటనలో కో అప్షన్ మెంబెర్ ముసునూరు సుబ్బారావు, 10వ డివిజన్ ఇంచార్జ్ కరుటూరి హరీష్ మరియు డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, …
Read More »
Prajavartha Online Telugu News