Breaking News

Monthly Archives: May 2024

నా కోసం కష్టపడిన వారందరికీ ధన్యవాదములు… : వసంత వెంకట కృష్ణప్రసాదు

జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం నియోజకవర్గ తెదేపా కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు జి.కొండూరు మండలంలోని సున్నంపాడు, మునగపాడు గ్రామాల్లో గురువారం పర్యటించారు. మునగపాడులో సాయిబాబా వారి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తన కోసం కష్టపడిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామాల్లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ రుణపడి ఉంటానన్నారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ సరళిని, ఓటింగ్ శాతం నమోదుపై నాయకులతో …

Read More »

మరింత బలోపేతంగా “ఈ-ఆఫీస్” వ్యవస్థ

-ప్రభుత్వ ప్రక్రియలు, సేవా పంపిణీలో పారదర్శకత, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ-ఆఫీస్ అప్లికేషన్ అప్ గ్రెడేషన్ -తాజా వెర్షన్ 7.x కి ఈ-ఆఫీస్ ను అప్ గ్రెడేషన్ చేస్తోన్న ఢిల్లీలోని ఎన్ఐసీ, భారత ప్రభుత్వం -అప్ గ్రెడేషన్ ప్రక్రియను ప్రత్యేకంగా చేస్తున్న ఢిల్లీ ఎన్ఐసీ బృందం.. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు అప్ గ్రెడేషన్ కు షెడ్యూల్ ప్రకటన -రాష్ట్రంలో ఈ నెల 17 నుండి 25 వరకు అప్ గ్రెడేషన్ ప్రక్రియకు షెడ్యూల్ ఖరారు.. అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. -ఇదే తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు …

Read More »

ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా, వారిని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో జూన్ 15వ తేదీన పూర్వ విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణ కార్యక్రమం

– “జడ్.పి. ఉన్నత పాఠశాల నుండి జాతీయ పోలీసు అకాడమీ వరకు తన ప్రయాణం” పై విద్యార్థులతో మాట్లాడనున్న మహిళా ఐ.పి.ఎస్ అధికారిణి శాలి గౌతమి -యూట్యూబ్ ఛానెల్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ల ద్వారా పరస్పర చర్చా కార్యక్రమం -ఈ కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనున్న రాష్ట్ర విద్యా నిర్వహణ, శిక్షణ సంస్థ (SEIMAT) -పూర్వ విద్యార్థులతో పరస్పర చర్యలు విద్యార్థుల జీవితాలపై విద్యాపరమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని పలు పరిశోధనలు వెల్లడి -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ …

Read More »

దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 81.86 % పోలింగ్ నమోదు

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో జరిగిన నాలుగు దశల సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా రాష్ట్రంలోనే 81.86 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల 13 న రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఈవిఎం ల ద్వారా 80.66 శాతం ఓట్లు నమోదు కాగా, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం ఓట్లు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. …

Read More »

ఏపీ ఈఏపీసెట్(EAPCET) ఎంట్రన్స్ పరీక్షల సమర్థ నిర్వహణకు సర్వం సిద్ధం

-నేటి నుండి (16.05.2024) 23 వరకు ఈఏపీసెట్-2024 ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ -నిమిషం ఆలస్యమైనా అనుమతించరు -49 రీజనల్ సెంటర్స్ లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు -హైదరాబాద్ లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు -నంద్యాలలో 2 పరీక్ష కేంద్రాలు మార్పు -పరీక్ష హాల్ లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు నిషిద్ధం -ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 మంది దరఖాస్తు -దరఖాస్తు చేసుకున్న వారిలో బాలురు 1,80,104, బాలికలు 1,81,536 మంది -ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13 నుండి నిర్వహించాల్సిన ఎంట్రన్స్ …

Read More »

ఈనెల 22, 23 తేదీల్లో విశాఖలో అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 22,23 తేదీల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిద్య మండలి(AP State Bio-diversity Board) సభ్య కార్యదర్శి బివిఏ కృష్ణ మూర్తి తెలియజేశారు.విశాఖపట్నం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ జూబ్లి ఆడిటోరియంలో ఈఅంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవ జాతీయ స్థాయి వేడుకలను “ప్రణాళికలో భాగం అవ్వండి”(Be part of the plan)అనే నినాదంతో నిర్వహించ నున్నట్టు ఆయన తెలిపారు.ఈ వేడుకల్లో జీవ వైవిద్యానికి సంబంధించి ప్రముఖ వ్యక్తలు పాల్గొని జీవ వైవిద్యం ఆవశ్యకత …

Read More »

డా. బీఆర్ అంబేద్క‌ర్ గురుకులాల్లో ఇంటర్‌లో ప్రవేశాల‌కు కౌన్సెలింగ్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మిగిలిన సీట్ల‌కు ఈ నెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల స‌మ‌న్వ‌య అధికారి బి.సుమిత్రా దేవి బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని డా. బీఆర్ అంబేద్క‌ర్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవ‌త్స‌రంలో ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రంలో చేరేందుకు కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ప‌రీక్ష‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఇప్ప‌టికే మొద‌టి జాబితాలో విద్యార్థుల‌కు సీట్లు కేటాయించ‌డం జ‌రిగింద‌ని.. మిగిలిన సీట్ల‌కు మెరిట్ …

Read More »

డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ కుమార్‌ విశ్వజిత్‌లతో సీఎస్‌ జవహర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్‌ కావటంతో అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. గురువారం ఈసీ వద్ద వివరణ ఇచ్చేందుకు సీఎస్‌, డీజీపీలు దిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేమిటని ఈసీ ప్రశ్నించింది. ఘటనలకు బాధ్యులు ఎవరు? నివారణ చర్యలు ఏం తీసుకున్నారని సీఎస్‌, డీజీపీలను ఈసీ వివరణ కోరింది. ఈ …

Read More »

స్ట్రాంగ్ రూముల ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం యొక్క పోల్డు ఈ.వి.ఎం.బాక్స్ లను బద్రపరుచుటకు ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ పరిదిలోని నిమ్రా మరియు నోవా కళాశాలల యందు స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మడ్ రిజర్వు బలగాలు మరియు సివిల్ పోలీస్ బలగాలతో మూడంచెల విధానంతో నలువైపులా పోలీస్ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం సీసీ కెమెరాల …

Read More »

పిల్లలను బడివైపు మళ్లించే మంత్రం.. వృత్తి విద్యా కోర్సు

-విద్యార్థుల్లో వృత్తి విద్య పట్ల ఆసక్తి పెంపొందించాలి -సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో వృత్తి విద్యా కోర్సు పట్ల ఆసక్తి పెంపొందించేలా, ఆలోచనాత్మకంగా, సరళ శైలిలో, ప్రస్తుత కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., సూచించారు. బుధవారం విజయవాడలో పాఠశాల విద్యా శాఖ- సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జరుగుతున్న ‘వృత్తి విద్యా కోర్సు పాఠ్యపుస్తకాల రూపకల్పన’ వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా …

Read More »