Breaking News

Daily Archives: July 11, 2024

జిల్లాలోని 100 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పోషకాహార పెరటి తోటలను పెంచాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని 100 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పోషకాహార పెరటి తోటలను పెంచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరంలోని సన్ స్టార్ పాఠశాలలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం జిల్లా విద్యాశాఖ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 100 పాఠశాలల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పోషకాహార పెరటి తోటల పెంపక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాను రాను కాలుష్యం ఎక్కువ …

Read More »

కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని తనిఖీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా అమలు జరపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, యాప్ తీరుతెన్నులను జిల్లా విద్యాధికారి తహేరా సుల్తాన్ ను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి అందుతున్న బియ్యం, నూనె, కందిపప్పు, గుడ్లు, చిక్కీలు తదితర …

Read More »

కుటుంబ నియంత్రణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారికి నగదు పారితోషికం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డీ.కే. బాలాజీ జిల్లాలో కుటుంబ నియంత్రణ పద్ధతులు అమలు చేయుటలోను, ఆచరించుటలోనూ అత్యధిక ప్రతిభ కనబరిచిన వైద్య సిబ్బందికి మరియు దంపతులకు నగదు పారితోషికంతో పాటుగా ప్రశంసా పత్రమును బహుకరించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యారోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు జనాభా పెరుగుదల వలన కలిగే ఆర్థిక, సాంఘిక ,ఆరోగ్య పరమైన అంశాల పట్ల అవగాహన కల్పించి బాల్య వివాహాలను నిరోధించి …

Read More »

త్రాగునీటి సరఫరాని నిరంతరం పర్యవేక్షిస్తుండండి

-ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ Dr. ఏ మహేష్ గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా చిట్టినగర్ బూస్టర్ పంప్ హౌస్, కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్,56 డివిజన్ మరియు APIIC కాలనీ లో పర్యటించి అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా చిట్టి నగర్ లో ఉన్న బూస్టర్ పంపును పరిశీలించారు ప్రజలకు త్రాగునీటి సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు …

Read More »

ఈనెల 19న మాజీ సైనికుల మహాసభ : మోటూరి శంకర్‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీసైనికులకు సమస్యల పరిష్కరానికి ఈనెల 19న ఉదయం పదిగంటలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం మంగళగిరి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌నందు రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని జిల్లాలలో, నియోజకవర్గాలలోని మాజీ సైనికులకు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర మాజీ సైనిక సంఘం ఏపీ స్టేట్‌ మాజీ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు పిలుపునిచ్చారు. మాజీసైనికుల సమస్యల పరిష్కారం మాజీ సైనికుల కార్పొరేషన్‌, మాజీ సైనికుల గృహవసతి, మరియు ప్రభుత్వ జిఓల అమలు తదితర …

Read More »

ప్రజలకు నాణ్యమైన సరుకులు అందాలి… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందించిన రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తామని రాష్ట్ర గనులు, జియాలజీ Ê ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం రైతు బజార్‌ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం, కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్‌ను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మతో కలిసి ప్రారంభించారు. రేషన్‌ షాపులోని సరుకుల నాణ్యత, తూకం పరిశీలించారు. పలువురు కార్డుదారులకు స్వయంగా సరుకులు అందించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్ళీ బలోపేతం …

Read More »