Breaking News

Daily Archives: July 23, 2024

2047 వికసిత ఆంధ్రప్రదేశే లక్ష్యంగా పనిచేస్తాం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక ఇబ్బందులతో బడ్జెట్‌ పెట్టుకోలేని పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనుకున్నామని అన్నారు. వికసిత్ భారత్‌ వైపు దేశం అడుగులు వేస్తోందని తెలిపారు. విజన్ 2020 తయారుచేశాక అభివృద్ధి మొదలైందని అన్నారు. ఏపీ అసెంబ్లీలో నిన్న గవర్నర్ ప్రసంగానికి నేడు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీనిపై అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. అర్థరాత్రి 12 గంటల వరకూ ఓపికగా క్యూ లైన్లలో నిలబడి ఓటేసిన ఓటర్లందరికీ …

Read More »

భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్… అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందుకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని తెలిపారు.. గవర్నర్ పసంగానికి ధన్య వాద తీర్మానంపై నేడు అసెంబ్లీలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, తనకు ప్రత్యర్థి అయినప్పటికీ వైఎస్ రాజశేఖరరె చేసిన మంచి పనులను పొగిడారని, అదీ చంద్రబాబు వ్యక్తిత్వమని కొనియాడారు. రాజకీయాల్లో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో మాబోటి వాళ్ళు …

Read More »

కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉంది

-ఇది ప్రగతిశీల బడ్జెట్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్ పై తనను కలిసిన మీడియాతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. తన ఢిల్లీ పర్యటనల సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కేంద్రం ముందు ఉంచిన ప్రతిపాదనలు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి నిధులు ప్రకటించడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయని అన్నారు. కేంద్రం అండగా ఉంది అనే …

Read More »

భారతదేశ బడ్జెట్‌ 2024-25లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్య కేటాయింపులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1. భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రాలు సమృద్ధిగా, బలమైన సాంస్కృతిక సంప్రదాయాలను కలిగి ఉన్నాయి. బిహార్, జార్ఖండ్, పశ్చిమ బంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ దేశంలోని తూర్పు ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ‘పూర్వోదయ’ ప్రణాళిక రూపొందిస్తాం. మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అవకాశాల కల్పనపై ఈ ప్రణాళిక దృష్టి పెడుతుంది. ‘వికసిత్ భారత్‌’ లక్ష్యాన్ని సాధించే ఇంజిన్‌గా ఆ ప్రాంతాన్ని మారుస్తుంది. 2. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన ప్రయత్నాలు చేసింది. …

Read More »

2024 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు.. ఏ రంగానికి ఎంత కేటాయింపు!

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు.. రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట – రూ.11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీతగ్గింపు …

Read More »

కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది… : మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశను మిగిల్చిందని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదని.. ఏపీకి మరోసారి మొండిచేయే మిగిలిందని విమర్శించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి కేవలం రూ. 15 వేల కోట్లు మాత్రమే ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అది కూడా సాయంగా కాకుండా అప్పుగా ఇప్పిస్తామంటూ చెప్పడం విడ్డూరమన్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యులై ఉంటూ రాష్ట్రానికి నిధులు రప్పించడంలో అటు చంద్రబాబు, ఇటు …

Read More »

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప‌థ‌కాలు ఊత‌మిస్తాయి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం ప‌ట్ల హ‌ర్షం -ప్ర‌ధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు -కేంద్ర సాయంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష అమ‌రావ‌తి రాజ‌ధాని అభివృద్ది కోసం, కేంద్ర బ‌డ్జెట్ లో ఎపికి ప్ర‌త్యేక సాయం కింద 15 వేల కోట్ల రూపాయ‌లు సాయం ప్ర‌క‌టించ‌టం ప‌ట్ల విజ‌య‌వాడ ఎం.పి కేశినేని శివనాథ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న శిక్షా సప్తాహ్ కార్యక్రమాలు

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  -నేడు (23.4.24) క్రీడా దినోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఘనంగా శిక్షా సప్తాహ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చి నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈనెల 29 వరకు ‘శిక్షా సప్తాహ్’ కార్యక్రమం నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. రెండో రోజు కొనసాగిన ఈ …

Read More »

ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం

-వివిధ ఉత్పత్తులకు డిజిటల్ కామర్స్ మార్కెట్ కల్పనపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ప్రతినిధులతో సమావేశమయ్యారు. డిజిటల్ కామర్స్ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వేగవంతమైన వృద్ధిని సాధించే అంశంపై చర్చించారు. ఆయా ఉత్పత్తులను డిజిటల్ కామర్స్, మార్కెట్ అవకాశాలు కల్పించడంపై ప్రధానంగా చర్చించారు. రైతులు, నేత కార్మికులు, కళాకారులు, డ్రైవర్లు, స్టార్టప్‌లు, MSMEలు, చిన్న దుకాణదారులతో సహా వివిధ వర్గాల ప్రజల జీవితాలను మార్చడానికి ONDC …

Read More »

Korean MSME industry shows readiness to invest in AP by tapping various MSME sectors namelyAgri-tech, Agri Machinery, Food Processing, Automobiles, Bio-tech, Pharma and Electronics

-SouthKorean delegation led by Mr. Calvin Seungwon Yi, CEO, Wevio Global, Inc. meets Shri Kondapalli Srinivas, MSME, SERP and NRI Empowerment and Relations and Senior Officials forenabling Korean MSME investments in various industrial sectors of AP and for Co-operation intechnology transfer Vijayawada, Neti Patrika Prajavartha : A delegation from South Korea led by Mr. Calvin Seungwon Yi, CEO, Wevio Global, …

Read More »