Breaking News

Monthly Archives: July 2024

ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో కలెక్టరేట్ నందు సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించిన కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒలింపిక్ క్రీడలు 2024 జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ నందు సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించి ఫోటో దిగి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడా కారులకు జిల్లా తరపు నుండి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, విద్యార్థి దశ నుండే విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి అని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ఒలింపిక్స్ 2024 కు సంబంధించిన సెల్పీ పాయింట్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి మీడియా తో మాట్లాడుతూ …

Read More »

సెంట్రల్‌ లేబర్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ వి శ్రీనివాస్‌ నాయుడును సత్కరించిన డాక్టర్‌ తరుణ్‌ కాకాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టూరిజం, హాస్పిటాలిటీ అసోసియేషన్‌ల సభ్యులకు నిర్వహించిన సమావేశంలో ఎపి హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌విఎస్‌ స్వామితో పాటు ఎపి టూరిజం అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ తరుణ్‌ కాకాని సెంట్రల్‌ లేబర్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ వి శ్రీనివాస్‌ నాయుడును సత్కరించారు. విజయవాడలోని హయత్ హోటల్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా APHOA ప్రెసిడెంట్ RVS స్వామి మాట్లాడుతూ, హాస్పిటాలిటీ సెక్టార్‌కి GST తగ్గింపుపై తాము కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి L మురుగన్‌కు …

Read More »

సమస్యలు సృష్టించవద్దు…. : శివ నాగేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సం|| నూతన ప్రభుత్వం బి.జె.పి, ఎన్డీఎ భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పడినది. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదు. మనం అందరం 50 సంవత్సరములు వెనుకకు వెళ్ళటం జరిగిందని, ఆయన అన్నారు ఈ సందర్భంగా రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పేరం శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మనం ఎంత నష్టపోయము అని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంపూర్ణ పూర్తి మేజారిటీతో ప్రధాన …

Read More »

ప్రకృతి వైపరీత్యాల గణనకి మండల స్థాయి ప్రత్యేక బృందాలు

-టెలి, విడియో కాన్ఫరెన్స్ ల విషయంలో సమయ పాలన తప్పనిసరి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 2024 వరదలు మరియు ఇసుక కార్యకలాపాలకు సంబంధించిన ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా క్షేత్ర స్థాయి అధికారులకి అప్పగించిన మార్గదర్శకాలు సకాలంలో పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరం లో వరదలు ముంపు నేపధ్యంలో ఎర్రకాలువ, బురద కాలువ, కొవ్వాడ కాలువ, గోదావరి బండ్, రహదారులు …

Read More »

బంగారుకొండ ప్లస్ కింద 1198 మంది గుర్తింపు

-అధికారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి -కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం కావాలి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బంగారు కొండా ప్లస్ ద్వారా పిల్లల తీవ్రమైన పోషకాహార లోపం, బలహీనంగా ఉన్న, కుంగిపోయిన 1198 చిన్నారులను గుర్తించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జరిపిన సమావేశంలో ” బంగారు కొండ ప్లస్ ” కార్యక్రమం తదుపరి కార్యచరణ పై కలెక్టర్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ …

Read More »

వాహనదారులకు భద్రతా పై “డిఎల్ఎస్ఏ” ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

-గురువారం జూలై 30 వ తేదీ ఉదయం 9 గంటలకి జిల్లా కోర్టు ఆవరణ నుంచి కంబాల చెరువు వరకు -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ, అమవరాతి హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వాడడం పై జిల్లా న్యాయ సేవల అథారిటీ జిల్లా కోర్టు కాంపౌండ్, రాజమహేంద్రవరం నుండి కంబాలచెరువు వరకు జూలై 30 మంగళవారం వాహనముల తో కూడిన ర్యాలీ …

Read More »

నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో 29 అర్జీలు స్వీకరణ

-మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ కు శ్రీకారం చుటిందని నగరపాలక నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక నగరపాలక సంస్థ కమీషనర్ ప్రజల నుంచి 29 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ …

Read More »

ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పర్యవేక్షణ ఆర్డీవో లు నిర్వర్తించాలి

-ఆగస్ట్ నెలలో 2,40, 595 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ఇంటింటికి పంపిణీ కి ఏర్పాట్లు పూర్తి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఆగష్టు 2024 నెల పెన్షన్ పంపిణి ప్రక్రియను ఆగస్టు 1 వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ఉదయం ఎంపిడివో లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాలు జారీ చేస్తూ, జిల్లాలో …

Read More »

“పి.జి.ఆర్.సి” లో ప్రజల నుంచి కలెక్టర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో అధికారులు ఆయా సమన్వయ శాఖల అధికారులతో సమస్యల పరిష్కారం కోసం పరస్పరం చర్చించుకోవడానికి ఒక చక్కటి వేదిక అని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన “పి.జి.ఆర్.సి” లో ప్రజల నుంచి కలెక్టర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను పరిష్కారం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివిధ …

Read More »

సమస్యాత్మక, దుర్భర ప్రాంతాలను ముందుగా గుర్తించాలి

-వరద ముంపు నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముంపు ప్రాంతాలలో పునరావాస , గణన ప్రక్రియ విషయములో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా , డివిజన్, మండల స్థాయి అధికారులతో దుర్బలమైన ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలపై కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు, పరిహార పంపిణీ , …

Read More »