Breaking News

Monthly Archives: July 2024

రాజమండ్రి – ఏలూరు.. రాజమండ్రి – కాకినాడ నూతన బస్సు సర్వీసులు

–రాజమండ్రి – ఏలూరు.. రాజమండ్రి – కాకినాడ నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు రాజమండ్రి – ఏలూరు, రాజమండ్రి – కాకినాడ నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ …

Read More »

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత…

-ప్రతి పాఠశాల లోనూ ఎకో క్లబ్ లు ఏర్పాటు చేయాలి -విద్యార్థులు మొక్కలు నాటి దత్తత తీసుకుని వాటిని సంరక్షించాలి. -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో పర్యావరణ పరి రక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. శనివారం స్థానిక ఇన్నీస్ పేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా “పర్యావరణ పరిరక్షణ దినోత్సవం”లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల …

Read More »

రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధికి కృషి చేద్దాం

-రోడ్లు, డ్రైన్స్, త్రాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు మీద ప్రత్యేక కార్యాచరణ -ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు  ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేస్తాం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ప్రాధాన్యత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎక్స్-అఫిషియో మెంబర్ …

Read More »

మోదీ మాయలో చంద్రబాబు… జగన్‌ చేత ధర్నా చేయించింది మోడీనే!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోదీ ప్రభుత్వం అడుగడుగునా మోసగిస్తోందని, అయినా చంద్రబాబు ప్రధాని మోదీ మాయలో పడిపోయారని, జగన్‌ చేత ధర్నా చేయించింది మోడీనే అని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ చింతామోహన్‌ ఆరోపించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని జగన్‌ అడిగారని, ప్రజలు ఇచ్చారు అంతే అన్నారు. జగన్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ …

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌తో శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్

మంగ‌ళ‌గిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగ‌ళ‌గిరి ఎపిఐఐసి ట‌వ‌ర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్యాల‌యం నుండి శనివారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య‌శాఖాధికారులు, ఆసుప‌త్రుల సేవ‌ల జిల్లా స‌మ‌న్వ‌యాధికారులు, జిల్లా, ప్రాంతీయ‌, సామాజిక ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌తో శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. జూన్ నుండి రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నందున కీట‌క జ‌నిత వ్యాధులు ప్ర‌బ‌ల‌డం, నీరు క‌లుషితం కావ‌డం, ప‌రిశుభ్ర‌త వంటి అంశాల‌పై …

Read More »

జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా కృషి చేద్దాం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి శాసనసభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ ,రహదారులు భవనాలు, రవాణా శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ …

Read More »

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌డాలంటే సీఎం బాబు, పీఎం మోదీ వ‌ల్లే సాధ్యం

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం -జ‌గ‌న్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు -శ‌వ‌రాజ‌కీయాలు, డ్రామా రాజ‌కీయాలు జ‌గ‌న్ కి అల‌వాటు -ఐదారు నెల‌ల్లో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు -ఎపిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం 76 రైల్వే స్టేష‌న్లు -ఐదారు నెలల్లో అభివృద్ధి ప‌థంలో రైల్వే స్టేష‌న్, ఎయిర్ పోర్ట్ -ఆరు నెల‌ల్లో వెస్ట్ బైపాస్ ప్రారంభం -ఏడాదిలోపు ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణం -విజ‌య‌వాడ-బెంగుళూరు రైలుకి కృషి -ప‌లు ప్రాంతాల‌కు క‌నెక్టివిటీ వుండే విధంగా …

Read More »

జ‌గ‌న్ పులివెందుల పులి కాదు..పారిపోయిన‌ పిల్లి…

-టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ‌గ‌న్ త‌న హ‌యంలో చేసిన పాపాలు, కుంభ‌కోణాలు, దారుణాలు చెప్ప‌టానికి అసెంబ్లీలో 15 గంట‌ల‌ స‌మ‌యం కూడా స‌రిపోలేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జ‌గ‌న్ పాపాల చిట్టా ఎక్క‌డ విప్పుతాడోన‌ని భ‌య‌ప‌డి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పారిపోయాడ‌ని టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాగుల్ మీరా జ‌గ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌యం ఎన్టీఆర్ …

Read More »

ఢిల్లీలో జ‌గ‌న్ ధ‌ర్నా అట్ట‌ర్ ప్లాప్…పాక్షిక విజ‌యం మాదే

-సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజ‌న మ‌హిళ శాంతి, మ‌ద‌న్ మోహ‌న్ విష‌యంలో వైసిపి ఎంపి విజ‌య‌సాయి రెడ్డి చేసిన అన్యాయాన్ని వ్య‌తిరేకిస్తూ ఎంపి స‌భ్య‌త్యాన్ని ర‌ద్దు చేయాల‌ని కొరుతూ ఢిల్లీలో ధ‌ర్నా చేసే విష‌యంలో జ‌గ‌న్ రెడ్డి, ఎంపి విజ‌య‌సాయిరెడ్డి క‌లిసి ఢిల్లీ పోలీసుల‌తో ఎన్నో ఆటంకాలు క‌ల్పించార‌ని సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం ఆరోపించారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శ‌నివారం మీడియా …

Read More »

HCL లో HCL TechBee Program ద్వారా ఉద్యోగావకాశాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్ విద్యార్హతతో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ HCL లో HCL TechBee Program ద్వారా ఉద్యోగావకాశాలు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సాకారం. 2022-23, 2023-24 సం.|| లలో ఇంటర్ లో 75%, ఆపైన ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. MPC మినహా అన్నీ గ్రూపుల ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అవకాశం. ఇంటర్ బోర్డు, Skill Development Department, Employment & Training Department మరియు HCL Techbee సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ది.2-8-2024 న మచిలీపట్నంలో జాబ్ మేళా. ఇంటర్మీడియెట్ …

Read More »