Breaking News

Monthly Archives: July 2024

వేడుకలకు స్టేడియంను సిద్దం చేయండి…

-జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి.సృజన తెలిపారు. ఆగస్టు 15వ తేదీన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న 78వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి చేయవలసిన ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జి. సృజన, ఏపిఎస్‌పి డిఐజి బి. రాజకుమారి, నగర పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు, మున్సిపల్‌ కమీషనర్‌ హెచ్‌ యం …

Read More »

భగవంతుని సేవలో అందరం పాలుపంచుకుందాం…

-దేవదేవుని ఆశీస్సులు రాష్ట్రంపై మెండుగా ఉండాలి… -ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో సుభిక్ష రాష్ట్రంగా రూపొందాలి… -టీటీడీ నిత్యాన్నదాన పథకానికి కూరగాయల అందజేత -దాతలను అభినందించిన మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో వివిధ వర్గాల వారు భగవంతుని అనుగ్రహం కోసం చేస్తున్న ఆరాధనతో సమానమైన సంతృప్తి లక్షలాది మందికి అన్న ప్రసాదం అందిస్తున్న స్వామివారి నిత్య అన్నదాన పథకానికి కూరగాయలు అందించడంలో కూడా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు …

Read More »

నగరంలో ఘనంగా 25వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 26 జూలై 1999న పాకిస్తాన్ పై భారత సైన్యం సాధించిన ఘన విజయంను పురస్కరించుకొని వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను, భారత రక్షణ దళములలో సేవలందిస్తున్న సైనికులు, సేవలు అందించిన మాజీ సైనికులును గుర్తు చేసుకొంటూ 25వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంను ఏపీ స్టేన్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు శుక్రవారం తమ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోటూరి శంకరరావు మాట్లాడుతూ కార్గిల్ యుద్దంలో లో పాల్గొన్న మాజీ …

Read More »

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇసుక లభ్యతను ప్రజలకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుండి…నూతన ఇసుక పంపిణీ విధానంపై ..మైన్స్ మరియు జియాలజి ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో  సమీక్షించగా విసి అనంతరం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డిస్టిక్ లెవెల్ స్యాండ్ కమిటీ) సమావేశం జిల్లా కలెక్టర్ …

Read More »

తిరుపతి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిధి కేంద్రానికి జిందాల్ పవర్ లిమిటెడ్, సింహపురి యూనిట్ వారి వితరణ అభినందనీయం

-కలెక్టర్ మరియు తిరుపతి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా.ఎస్. వెంకశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిందాల్ పవర్ లిమిటెడ్, సింహపురి యూనిట్ వారు తిరుపతి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) రక్త నిధి కేంద్రానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా రూ.12 లక్షల విలువైన రక్త నిధి పరికరాలు,ఎయిర్ కండీషనర్లు మరియు కంప్యూటర్ విత్ ప్రింటర్ వంటివి వితరణ చేయడం ఎంతో అభినందనీయం అని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. …

Read More »

జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించండి: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ …

Read More »

సాగరమాల ప్రాజెక్టుల ద్వారా రూ.7,000 కోట్లకు పైగా పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌ రూపాంతరం

-సుమారు రూ.3,300 కోట్ల విలువైన 29 కొత్త ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందాయి: శర్వానంద సోనోవాల్‌‌ -ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.2,500 కోట్ల విలువైన 13 రో-పాక్స్ & ప్యాసింజర్ జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు, ఓడరేవుల ఆధునికీకరణ, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుల అమలు; సాగరమాల పథకం కింద వాటికి ఆర్థిక సాయం అందుతోంది:  శర్వానంద సోనోవాల్‌ -రూ.2,530 కోట్ల విలువైన 22 ఐడబ్ల్యూఏఐ, వీపీఏ ప్రాజెక్టులు పూర్తి: శర్వానంద సోనోవాల్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓడరేవుల అభివృద్ధి, తీరప్రాంత బెర్తులు, ఫిష్ ల్యాండింగ్ …

Read More »

నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీలేని పోరాటం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా జోనల్ కమిషనర్ రమ్య కీర్తన ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి శుక్రవారం 42వ డివిజన్ లో పర్యటించారు. ప్రియదర్శిని కాలనీ హెచ్ బి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రియదర్శిని కాలనీ నుంచి హెచ్ బి కాలనీ వరకు …

Read More »

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖచే గుంటూరులో మూడు రోజుల కార్గిల్ ఫోటో ఎగ్జిబిషన్‌

-అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కార్గిల్‌ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని గుంటూరు ఎమ్మెల్యేలు పిలుపు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి భారతదేశాన్ని గొప్ప, శక్తివంతమైన దేశంగా మార్చేందుకు, కార్గిల్ యుద్ధంలో సాధించిన చిరస్మరణీయ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని గుంటూరు ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ ఫోటో ఎగ్జిబిషన్‌లో సమావేశమైన కళాశాల విద్యార్థులు మరియు ఎన్‌సిసి క్యాడెట్‌లను ఉద్దేశించి వారు ప్రసంగించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ …

Read More »

ఉచిత ఇసుక విధానం అమలుకు చర్యలు .. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి పాల్గొన్నారు. ఉచిత ఇసుక అమలులో భాగంగా స్టాక్ …

Read More »