-హెల్మెట్ ధారణ-ప్రాణానికి రక్షణ -హెల్మెట్ ధరించడంపై ర్యాలీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం “హెల్మెట్ ధరించడంపై” వన్-కె అవగాహన నడక(ర్యాలీ) జిల్లా కోర్టు ప్రాంగణము నుండి ప్రారంభమై నగర ప్రధాన వీధుల గుండా రేవతి థియేటర్ సెంటర్ వరకు, తిరిగి జిల్లా కోర్టు ప్రాంగణం చేరుకునేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్మెట్ ధరించడం …
Read More »Monthly Archives: July 2024
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు
-హెల్ సెక్రటరీలు కచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలి -ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెల్త్ సెక్రటరీలు ప్రతిరోజు ప్రజలకు సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కచ్చితంగా నిర్వహించాలని అధికారులకు అదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా శ్రీనివాస నగర్, 16, 17, …
Read More »11న విజయవాడలో రాష్ట్ర పద్మశాలీయుల ఆత్మీయ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంతో కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం-రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యములో ఏపి రాష్ట్ర పద్మశాలీయుల ఆత్మీయ సమావేశం ఆగష్టు 11న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని ఆహ్వాన కమిటీ ఛైర్మన్ జి.వి.నాగేశ్వరరావు తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆత్మీయ సమావేశం పోస్టర్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తి అయిన చేనేత పరిశ్రమ నానాటికి దిగజారిపోతుంది. మార్కెట్లో నూలు, రంగులు కొనుగోలు, వస్త్ర …
Read More »అంతకంతకు పెరుగుతున్న తిరుమల వెంకన్న ఆదాయం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఘననీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే అదే స్థాయిలో పెరుగుతోంది. ఆపదమొక్కులు తీర్చే స్వామికి కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతోంది. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం రూ. 670.21 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది. ఈ …
Read More »ఢిల్లీలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం-పర్యటన విజయవంతం
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో సీఎం అధికారిక నివాసం వన్ జనపథ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. అనంతరం వన్ జనపథ్ లో ఎపి భవన్ రెసిడెన్స్ కమిషనర్ లావు అగర్వాల్ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు కి కేంద్రంలో మంత్రిత్వ శాఖల పరంగా పెండింగ్ వున్న పనుల వివరాలు తెలియజేసినట్లు ఎంపి కేశినేని …
Read More »జగన్మాతకు సారె సమర్పించిన ఎంపి సతీమణి కేశినేని జానకి లక్ష్మీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మకు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మీ బుధవారం సంప్రదాయ పద్ధతిలో సారెను సమర్పించారు. స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ మహిళల బృందంతో కలిసి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు, మిఠాయిలు, చలిమిడి తీసుకువచ్చారు. వీరికి ఆలయ మర్యాదలతో ఈవో కె.ఎస్.రామారవు, ఎ.ఈ.వో సుధారాణి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. …
Read More »టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ముగ్గురు ఐటిఐ విద్యార్థులకు గల్ఫ్ లో ఉద్యోగాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ఎంపవర్మెంట్ సెంటర్ నందు శిక్షణ పొందిన ముగ్గురు విద్యార్థులు గల్ప్ లో ఉద్యోగాలు పొందారు. ఉద్యోగాలు పొందిన వారిలో ఈపూరి హరీష్ బాబు (గుంటూరు), షేక్ వలీ (బాపట్ల), చింతా హరినాధ్ ( యలమంచలి) ఉన్నారు. వీరంతా ఎలక్ట్రిషియన్ కోర్సులో ఉచితంగా శిక్షణ పొందటంతో పాటు టిడిపి ఎంపవర్మెంట్ సహకారంతో ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా బిసి వేల్ఫేర్ మంత్రి సవిత బుధవారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం లో జరిగిన ఒక …
Read More »టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. అందులో భాగంగా నేడు బీసీ సంక్షేమ, జౌళి&వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి సంజీవరెడ్డి సవిత నేడు ప్రజా దర్బార్ ను మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో అర్జీదారులు పోటెత్తి తమ సమస్యలు మంత్రి సవిత వద్ద విన్నవించారు. వారి …
Read More »ఫ్యాక్టరీలలో ప్రమాద ఘటనలు విషాదకరం
-గత వైసీపీ నేతలు, అధికారుల అవినీతితోనే నేడు ఫ్యాక్టరీలలో ప్రమాదాలు -సేఫ్టీ ఆడిట్ ను థార్ట్ పార్టీకి ఇచ్చి లంచాలు దోచుకున్నారు -ఈ సేఫ్టీ అడిట్ పై సాంకేతిక నిపుణులతో రివ్యూ చేస్తాం -అన్ని ప్యాక్టరీలు, బాయిలర్స్ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించాం -బూడిద తింటానికి పెద్దిరెడ్డి ఆయన టీం చేసిన దందా వలనే ఈ విషాద ఘటనలు -రూ.3000 వేల కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధులను మళ్లించారు -ఈఎస్ఐ ఆసుపత్రుల నిధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు -ఇకపై ఎక్కడ రూల్స్ అతిక్రమించినా కఠిన చర్యలు …
Read More »రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చండి
-ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి -తిరుపతి ఎంపీ గురుమూర్తికి వినతి పత్రం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతు ఉద్యమ నాయకులు డిమాండ్ చేసారు. నేడు తిరుపతి లోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ గురుమూర్తిని కలిసి వినతి పత్రం సమర్పించారు. 2020 – 21 రైతు ఉద్యమం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వ్రాత పూర్వక …
Read More »