Breaking News

Monthly Archives: July 2024

సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం

-ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం నగరంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పై అవగాహన -వైద్యులు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తారు. -నగరంలో డ్రైనేజీ మురుగునీరు పారుదల, పూర్తిస్థాయి శానిటేషన్ నిర్వహణ నిరంతర ప్రక్రియ -సిల్ట్ తొలగింపు వలన ముంపు నుంచి రక్షణ సాధ్యం -నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆర్ ఎం సి కమిషనర్ దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డెంగ్యూ, మలేరియా,  టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రభలకుండా డ్రైనేజీ పారుదల, మెరుగైన స్టానిటేషన్ …

Read More »

ప్రజలపై ఆర్థిక భారం పడకుండా నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుంది

-మధ్య,దిగుమద్య తరగతి ప్రజలకు నిత్యవసర వస్తువులు ధరలు అందుబాటులోకి తేనున్నాం -వినియోగదారుల సౌకర్యార్థం రైతు బజార్ల ద్వారా టమాటా కిలో రూ 55/-  లకే అందిస్తున్నాం -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యవసర వస్తువుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా  ఎన్డీఏ కూటకు ప్రభుత్వం పని చేస్తుందని ఆదిశగా మధ్యతరగతి దిగుమద్య తరగతి ప్రజలకు రైతు బజార్ల ద్వారా నిత్యవసర వస్తువులు అందుబాటులోకి తెస్తున్నామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఆర్.అండ్.బి కాలనీ …

Read More »

వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకి జవాబుదారీతనం కలిగిన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేసి, నేరుగా ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని, అనంతరం వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి వైద్య సేవాల కోసం సాధారణ ప్రజలు ఎక్కువ స్థాయిలో రావడం జరుగుతుందని, ఇక్కడ అనుభజ్ఞలైన డాక్టర్లు ప్రజలకి …

Read More »

నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి

-నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలం: జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలమైన జిల్లా అని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ పరిశ్రమల శాఖ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి అధికారులతో కలెక్టర్ సమీక్ష …

Read More »

రేణిగుంట విమానాశ్రయం పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి: కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రేణిగుంట విమానాశ్రయం సంబంధించిన హార్టికల్చర్, లైటింగ్ సంబంధిత పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు విసి తుడా, ఆర్ అండ్ బి అధికారులతో విమానాశ్రయ బ్యూటిఫకేషన్, తగినంత లైటింగ్ ఏర్పాటుపై సమీక్షిస్తూ రేణిగుంట విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో తుడా అధికారులు హార్టికల్చర్ మొక్కల మెయింటెనెన్స్, బ్యూటిఫికేషన్ చర్యలు కొనసాగేలా తీసుకోవాలని, అలాగే మీడియన్ లైట్ల ఏర్పాటు త్వరిత …

Read More »

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (WJHS) పొడిగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా …

Read More »

ఎయిమ్స్ లో నూతనంగా ప్రవేశపెట్టిన పలు సేవలకు ప్రారంభోత్సవం

-మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు పూర్తిస్థాయి సేవలకు త్వరితగతిన చర్యలు : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అధికారులకు సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని సోమవారం సందర్శించిన ఆయన ఎయిమ్స్ పదవ స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో …

Read More »

పారిశుద్యం స్వచ్ఛమైన త్రాగునీరు విషయమై పర్యవేక్షణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 49 వ డివిజన్లో పారిశుద్యం స్వచ్ఛమైన త్రాగునీరు విషయమై కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ 49 వ డివిజన్ లొ వివిధ వీధులలో వాటర్ వర్క్స్ ఏఈ రాజేష్ మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సచివాలయం సిబ్బంది తో కలిసి పర్యవేక్షణ లో భాగంగా ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలని తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కారించాలని అధికారులను ఆదేశించి ప్రజల కు ఈ వర్షాకాలం లో నీటికలుషిత నివారణపై ఎక్కువ శ్రద్ద చూపించి డివిజన్ ను నగరంలోనే అతి స్వచ్ఛ …

Read More »

జిపిఎస్ పై గెజిట్ ఉత్తర్వుల నిలుపుదల హర్షణీయం

-దురదృష్టకర రోజులుపోయాయి… -రానున్నవి ఉద్యోగులకు మంచి రోజులే… -గత ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలపై శ్వేత పత్రం విడుదల చేయండి… -ఏపీ ఎన్జీవో నేతలు కె.వి. శివారెడ్డి, Ch. పురుషోత్తం నాయుడు, A. విద్యా సాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ఉద్యోగుల అభీష్టానికి వ్యతిరేకంగా సి పి ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిరంకుశంగా అమలు చేయాలని ప్రయత్నించిన గ్యారెంటీ పెన్షన్ స్కీం (జి.పి.ఎస్.) గాజెట్ ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించడం రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జరిగే …

Read More »

సెబ్, ఎక్సైజ్ విభాగాలను విలీనం చేయండి…

-గంజాయి, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికడతాం -ఏపీ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అసాంఘిక శక్తులు పాల్పడుతున్న దుశ్చర్యలకు కారణం అవుతున్న గంజాయి, మత్తు పదార్థాల వినియోగాన్ని, అమ్మకాలను నియంత్రించాలంటే విడివిడిగా ఉన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ( సెబ్ ), ఎక్సైజ్ శాఖ లను విలీనం చేయాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్ లోని ఎన్జీవో హోం లో మంగళవారం నిర్వహించిన మీడియా …

Read More »