Breaking News

Daily Archives: September 3, 2024

ప్రజల ప్రాణ రక్షణే మా ప్రభుత్వం లక్ష్యం

-బుడమేరు నిర్వహణపై గత ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు… వారి నిర్లక్ష్యం వల్లే విజయవాడకు ఇంతటి ముప్పు -గత 50 ఏళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది -ప్రతి నగరానికీ పకడ్బందీ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండేలా చర్యలు తీసుకుంటాం -ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం -విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష… అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తు సమయంలో నిందలు వేయడం కంటే ప్రజల ప్రాణాలు కాపాడడం తమ …

Read More »

ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు.. ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా ముందుగా స్పందించేది టాలీవుడ్ పరిశ్రమే. ఈసారి కూడా సెలబ్రిటీలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంభవించిన విపత్తు నుండి బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలెందరో ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. …

Read More »

సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ప్రభుత్వం అండగా ఉంటుంది :హోమంత్రి వంగలపూడి అనిత

-ఆకలి, దప్పుులు లేకుండా అందరినీ ఆదుకుంటాం -చంద్రబాబు ముందుచూపు, అనుభవంతో ప్రాణ నష్టం నివారించగలిగాం -భవానీపురం వరద ప్రాంతంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తూ హోంమంత్రి ఆహారం పంపిణీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకూ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకలిదప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం నుంచే భవనీపురం లలితానగర్ ప్రాంతంలో ముంపు ప్రాంతంలోని …

Read More »

ఏపీ అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సిద్ధం

-ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ రామ్ విల్లివలమ్ -అమెరికాలో సెనెటర్ రామ్ విల్లివలమ్ తో సమావేశమైన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -అమరావతి నిర్మాణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు టెక్నాలజీ అందించేందుకు సిద్ధం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సిద్ధమని ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ రామ్ విల్లివలమ్ అన్నారు. మంగళవారం అమెరికాలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్ ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ రామ్ విల్లివలమ్ తో సమావేశమయ్యారు. డెమక్రటిక్ పార్టీ నుంచి …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేరుగా పాల్గొంటే సహాయక చర్యలకు ఆటంకం… : పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాను డైరెక్ట్‌గా పాల్గొంటే సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు చెప్పడం వల్లే.. బయటికి రాలేదని, కానీ ఎప్పటికప్పుడు అన్ని సహాయక కార్యక్రమాలను పరిస్థితులను పర్యవేక్షిస్తూనే ఉన్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వరద బాధితులను కనీసం పరామర్శించలేదని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ ఆరోపణలకు వివరణ ఇచ్చారు. కొందరు కావాలని చేస్తున్న ప్రచారం తప్ప.. ఇందులో అర్థం లేదన్నారు. ఆయా శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ …

Read More »

నగరంలో ‘సైమా బ్యూటీ ఎక్స్ పో’ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ లో సైమా బ్యూటీ ఎక్స్ పో ప్రారంభమైనట్లు ఎస్ బి ఎం ఎస్ కో ఫౌండర్, డైరెక్టర్ బి రాఘవీరెడ్డి, సైమా ఫౌండర్ మోక్ష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మీరు మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగే బ్యూటీ ఎక్స్ పో లో అందుబాటు ధరలలో బ్యూటీ ప్రోడక్ట్స్ ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యం అన్నారు. సైమా బ్యూటీ ఎక్స్పో అనేది ముంబాయి, తెలంగాణ రాష్ట్రంలోని …

Read More »

నాలుగున్నర గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన

-వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలు తెలుసుకున్న సిఎం -భవానీపురం నుండి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్నా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పర్యటన -వరద బాధిత ప్రాంతాల్లో అందుతున్న సాయాన్ని పర్యవేక్షించి, ప్రజలకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి -దాదాపు 22 కి.మీ మేర జేసీబీపైనే ప్రయాణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడవ రోజూ వరద ప్రభావిత ప్రాంతాల్లో …

Read More »

వరద సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

-బాధితులను ఆదుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాం -ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు -మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. విపరీతంగా వచ్చిన వరదతో మూడు రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారిని ఇబ్బందుల నుండి బయటకు తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా. 6 హెలికాప్టర్లు, 30 డ్రోన్లు తెప్పించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. 179 సచివాలయవాల పరిధిలో…ఒక్కో సచివాలయానికి ఒక సీనియర్ అధికారిని నియమించాం. బాధితుల …

Read More »

వరద సహాయ చర్యల కోసం రూ.1 కోటి విరాళం

-సీఎం చంద్రబాబుకు చెక్కు అందించిన ఎన్ఆర్ఐ గుత్తికొండ శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భారీ ఎత్తను సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి ఎన్ఆర్ఐ, పారిశ్రామిక వేత్త గుత్తికొండ శ్రీనివాస్ చలించిపోయారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయంలో తన వంతుగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి రూ.1 కోటి చెక్కును అందించారు. వరద బాధితులు ఎదుర్కొంటున్న …

Read More »