Breaking News

Daily Archives: September 5, 2024

4 వ రోజు తూర్పు గోదావరి జిల్లా నుంచి విజయవాడ వరద బాధితులకు సహాయం

-55 వాహనాల ద్వారా బియ్యం, ఆహార పదార్థాలు, పాలు, బిస్కెట్స్ రుస్క్ లు, తాగునీరు అందించడం జరిగింది -విరివిగా సహాయం అందించేందుకు ముందుకు వస్తున్న దాతలు -సెప్టెంబరు 6 వ తేదీకి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా నుంచి 4500 క్వింటాళ్ల బియ్యం ను 18 వేల బస్తాల ద్వారా విజయవాడ వరద బాధితులకు సహాయార్థం పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో …

Read More »

“మినీ జాబ్ మేళా”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభివృద్ది సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ అధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు గాను చేపడుతున్న “మినీ జాబ్ మేళా” లో భాగంగా, గురువారం NAC బొమ్మూరు , రాజమండ్రీ “మినీ జాబ్ మేళ” నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నైపణ్యాదికారి ఎమ్ కొండలరావు మరియు జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అందరూ …

Read More »

వరద బాధితులను ఆదుకోవడంలో మేము సైతం అంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్ ఖైదీలు

-25,000 మంది బాధితులకు టమాటా బాత్ ప్యాకెట్లు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు మేము సైతం అంటూ పెద్దమనసుతో సాయానికి ముందడుగు వేశారు. జైలు పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ నేతృత్వంలో పాతిక వేల మందికి టమాటా బాత్ (ఉప్మా) ప్యాకెట్లు సిద్ధం చేసి గురువారం తెల్లవారు జామున విజయవాడకు పంపించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి వారి ఆదేశాల మేరకు, జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ ప్రోద్బలంతో ఖైదీలు శ్రమించి …

Read More »

భారతీయ సంస్కృతి లో విద్య నేర్పించిన గురువులది ప్రథమ స్థానం..

-సమాజంలో ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని  తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి  టీచర్. -70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది, గౌరవప్రదమైనదని, ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి  గురువు అని  జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక  శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో  నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా …

Read More »

ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలు నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 70 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులతో సత్కరించారు. అవార్డులు పొందిన వారిలో 17 మంది ప్రధానోపాధ్యాయులు, 28 మంది  స్కూల్ అసిస్టెంట్ లు , 6 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఒక ఫిజికల్ ట్రైనింగ్ ఉపాధ్యాయుడు, 18 మంది సెకండ్ గ్రేట్ ఉపాధ్యాయులు (ఎస్ జి టి) అవార్డు పొందిన 17 మంది ప్రధానోపాధ్యాయులు : ఆర్.విజయ దుర్గ , సీ హెచ్. శ్రీనివాస రెడ్డి …

Read More »

వ్యవసాయ అనుబంధ రంగాల్లోనీ 40 మంది డీలర్ల కు ‘దేశీ’ ధ్రువపత్రాల ప్రధానోత్సవం

-ఎస్ మాధవరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో 8 వ బ్యాచ్ గా 40 మంది వ్యవసాయ అనుబంధ రంగాల్లో డీలర్ల గా వ్యవహరిస్తున్న వారికి “దేశి (DAESI) డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఇన్‌పుట్ డీలర్స్ అర్హత ధ్రువపత్రాల ను అందచేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తెలిపారు. గురువారం స్థానిక స్టేడియం రోడ్డు లోని గంటా గని రాజు కల్యాణ మండపం లో ‘ దేశీ ‘ 48 వారాల శిక్షణ కార్యక్రమం పూర్తి …

Read More »

కంసాలిపాలెం- మాధవరం మార్గంలో ఎర్ర కాలువ ప్రవాహాన్ని పరిశీలించిన జెసి చిన్న రాముడు

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు మండలం పరిధిలో కంసాలిపాలెం- మాధవరం మార్గంలో ప్రవహిస్తున్న  రహదారి పైకి ఎర్రకాల్వ నీరు  చేరడంతో క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులకు అంచనా వేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలిపారు. గురువారం నిడదవోలు తహసీల్దార్ బి. నాగరాజు నాయక్ , ఇతర అధికారులతో కలిసి జెసి పరిస్థితులను సమీక్షించారు. గోదావరీ నదికి వరద ఉధృతి, మరో పక్క ఏజన్సీ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు కారణంగా ఎర్ర కాలువ ప్రవాహ …

Read More »

పశ్చిమంలో ముమ్మరంగా సహాయక చర్యలు

-చురుగ్గా సుజనా ఫౌండేషన్ సిబ్బంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సుజనా చౌదరి మొదటి రోజు నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తూ వరద సహాయ కార్యక్రమాలను స్వయంగా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ బాధితులకు శరవేగంగా సాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటుచేసి సోషల్ మీడియా ద్వారా , బాధితులనుంచి వినతులను స్వీకరిస్తూ ముంపు ప్రాంతాల్లో వేగంగా సాయం అందిస్తున్నారు. సుజనా ఫౌండేషన్ సభ్యులు, ఎమ్మెల్యే …

Read More »

పర్యావరణ హిత చవితి కావాలి మనందరి లక్ష్యం

-మట్టి గణపతికి జై పర్యావరణ రక్షణకు సై .. పర్యావరణహిత నిమజ్జనమే పరిపూర్ణ నిమజ్జనం పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పర్యావరణ హిత లక్ష్యంగా వినాయకచవితి జరుపుకోవాలని ‘పర్యావరణహిత నిమజ్జనమే పరిపూర్ణ నిమజ్జనం’పోస్టర్ ను, కరపత్రాలను ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎంఎల్సి సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారి మదన్ మోహన్ రెడ్డి తదితరులతో కలిసి జిల్లా …

Read More »

పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ ఏర్పాటుతో పలు సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు

-పులికాట్ సరస్సు పర్యావరణ హితంగా, పులికాట్ పక్షుల అభయారణ్యం కొరకు చర్యలు: జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ డా.ఎస్. వెంకటేశ్వర్లు తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ ఏర్పాటుతో పలు సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు, పులికాట్ సరస్సు పర్యావరణ హితంగా, పులికాట్ పక్షుల అభయారణ్యం కొరకు చేపట్టవలసిన చర్యలపై కమిటీ సభ్యులతో చర్చించి ముఖద్వారం పూడిక తీత, రహదారి వెడల్పు తదితర అంశాలు ప్రణాళికా బద్ధంగా కమిటీ నిర్ణయాల మేరకు చర్యలు చేపడతామని …

Read More »