Breaking News

Daily Archives: September 15, 2024

ఇంపీకప్స్ హాస్పిటల్ లో “ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఉన్న ప్రసిద్ధి చెందిన క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని అనుభవ ఆయుర్వేద చికిత్సల విశేషాలు ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన, అభివృద్ధి కి దోహదపడుతుందన్న ఉద్దేశ్యం తో “ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్ (ఇంపికాప్స్) ఆధ్వర్యంలో” విజయవాడ,బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపీకప్స్ పంచకర్మ హాస్పిటల్ లో ప్రతి నెల జరుగుతున్న “ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్” కార్యక్రమంలో పాల్గొన్న సంస్ధ …

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో నిత్యవసర కిట్లు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు భవానిపురం లోని పోలీస్ కాలనీ రామ్మోహన్ ఎన్ క్లేవ్ లో ఆదివారం నిత్యవసర సరుకుల ను పంపిణీ చేశారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా రామ్మోహన్ ఎన్క్లేవ్ లోని ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని వారికి నిత్యావసరాలను అందజేయాలని స్థానిక పెద్దలు కొంగర సాయి ఎమ్మెల్యే సుజనాకు విజ్ఞప్తి చేశారు. తక్షణమే వారికి నిత్యవసర కిట్లను అందజేయాలని సుజనా ఆదేశాలు జారీ చేయగా కార్యాలయ సిబ్బంది, …

Read More »

సగటు మనిషికి అందుబాటులో “సబ్ రిజిస్టార్”

-రాచరికపు పోకడలకు స్వస్తి పలుకుతూ అదేశాలు జారీ చేసిన ఆర్ పి సిసోడియా -న్యాయస్దానాలలో న్యాయమూర్తి తరహాలో కూర్చునే విధానానికి చెల్లుచీటి -ఎత్రైన పోడియం, ప్రత్యేకంగా ఉండే కుర్చీ, అడ్డుగా ఎర్రని వస్త్రం ఇక కనిపించవు -కొనుగోలు, అమ్మకం దారులకు తగిన గౌరవం లభించేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు -సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా ప్రభుత్వ అదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై రాజరికపు పొకడలు కనిపించవు. న్యాయస్ధానాలలో న్యాయమూర్తుల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే …

Read More »

నగర ప్రజలందరికీ సమగ్రంగా నీటిని అందించేందుకు ప్రతిపాదనలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ రిజర్వాయర్ల నుండి ప్రైవేట్ ట్యాంకర్లకు త్రాగునీటి సరఫరా నిలుపుదల చేయాలని, త్వరలో ఆయా ట్యాంకర్లకు నీటిని అందించే అంశంపై నిర్ణయిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం కమిషనర్ గుజ్జన గుండ్ల, పెద్ద పలకలూరు రోడ్ లోని జిఎంసి రిజర్వాయర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, నగర ప్రజలందరికీ సమగ్రంగా నీటిని అందించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని, అప్పటి వరకు ప్రైవేట్ ట్యాంకర్లకు త్రాగునీటిని …

Read More »

నగరంలో వేగంగా డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు వేగంగా జరుగుతుందని, దశలవారీగా నగరంలోని డ్రైన్ల పై ఆక్రమణలు తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు తెలిపారు. ఆదివారం కమిషనర్ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లో డ్రైన్ల ఆక్రమణలు తొలగింపు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో డ్రైన్లపై ఆక్రమణలను దశలవారీగా పూర్తి స్థాయిలో తొలగిస్తామని స్పష్టం …

Read More »

వరద బాదితులకు నిత్యవసర సరుకుల కిట్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద బాదితులకు నిత్యవసర సరుకులతో కూడిన కిట్స్ అందించిన గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం సభ్యులకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మున్ముందు కూడా సంఘం చొరవ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు కోరారు. ఆదివారం స్థానిక కన్నావారి తోటలోని గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం (మెయిన్ సర్వీస్) సభ్యులు విజయవాడ సింగ్ నగర్ లో వరద ప్రభావితులకు అందించనున్న 400 …

Read More »

EESL Wins ‘Impact Player of the Year’ at CII Silver Jubilee Awards

– AP CM Chandrababu Naidu: Champion of Energy Efficiency – EESL’s Groundbreaking Initiatives and Vision – UJALA: Transforming India’s Energy Landscape, Secretary BEE, GoI – Prestigious Recognition at the CII Awards – CEO, EESL Thanked CII for presenting award Vijayawada, Neti Patrika Prajavartha : Energy Efficiency Services Limited (EESL) is a joint venture of Public Sector Undertakings (PSUs) under the …

Read More »