Breaking News

Daily Archives: September 18, 2024

నిత్యవసర ధరల నియంత్రణకు కమిటీ తగిన సిఫార్సు లు చేయాలి

-సీజన్ల వారి డిమాండు ఆధారంగా పంటలు వేసే విధానంలో క్రమబద్ధీకరణ ఉండాలి -కలెక్టరు ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యవసర ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం చేపట్టే చర్యలపై అధికారులు కార్యాచరణ సిద్దం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం కలక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ, స్థిరీకరణ మరియు నియంత్రణ కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఏ ఏ …

Read More »

పి ఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పి ఎం సూర్యఘర్ పథకం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరమని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ సౌర విద్యుత్ పథకం పై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్- ముఫ్త్ బిజిలి యోజన పేరుతో సౌర విద్యుత్ పథకాన్ని దిగువ, …

Read More »

జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణం పై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం పురోగతి నిదానంగా ఉందన్నారు. ముఖ్యంగా అవనిగడ్డ, గుడివాడ, పెడన నియోజకవర్గాలలో గృహ నిర్మాణం వెనుకబడి ఉందన్నారు. ఈ …

Read More »

గ్రామ /వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానంపై గ్రామ /వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు చేయనున్నదని, ఇందుకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ రేపు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాలలో కూడా ఇసుక బుకింగ్ …

Read More »

సుజనా చౌదరి ఔదార్యం

-మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాలతో 34 వ డివిజన్ కేదారేశ్వరపేటలో అనారోగ్యంతో మరణించిన అబ్బా బత్తుల విటల్ రావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. మట్టి ఖర్చుల నిమిత్తం సాయం చేసి తమని ఆదుకోవాలని విటల్ రావు భార్య జగదీశ్వరి ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. ఎమ్మెల్యే సుజనా ఆదేశాలతో తక్షణమే మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. …

Read More »

దసరా ఉత్సవాలపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్షా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై జరగబోయే దసరా ఉత్సవాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. జిల్లా కలెక్టర్ డా జి.సృజన, పోలీస్ కమిషనర్ ఏస్ వి రాజశేఖర్ బాబు, పలు శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. పది రోజులపాటు జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఎన్డీయే కూటమి …

Read More »

దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం…

-మెరుగైన ఆవిష్కరణతో అమ్మవారి దర్శనం ఏర్పాట్లు.. -సామాన్య భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనమే లక్ష్యం.. -అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాల విజయవంతానికి కృషి.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన -పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌ వి రాజశేఖర్‌ బాబు -ఎంఎల్‌ఎ వై. సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎటువంటి లోటుపాట్లు కు తావు లేకుండా అధికారులు సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అందుకు తగిన …

Read More »

నగరంలో రెవెన్యూ వసూళ్లు వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రెవెన్యూ వసూళ్లు వేగవంతం చేయాలని, డ్రైవ్ మోడ్ లో అన్ అసెస్మెంట్లు, అండర్ అసెస్మెంట్లకు పన్ను విధింపు జరగాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్ తో కలిసి డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లతో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వారీగా వసూళ్ళ పై సమీక్షించి, పన్ను వసూళ్లలో …

Read More »

రోడ్ విస్తరణ పనులు వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని రెడ్డిపాలెం రోడ్ విస్తరణ పనులు వేగవంతం చేయాలని, 3 రోజుల్లో విస్తరణపై డ్రాఫ్ట్ నివేదిక ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ రెడ్డిపాలెం రోడ్ విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరగాలని, లేకుంటే ప్రజలు …

Read More »

నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్చత పాటించడం ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్చత పాటించడం ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని, స్వచ్చత హి సేవాలో నగర పౌరులు విరివిగా పాల్గొనాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పిలుపునిచ్చారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటిసి ఎంఎస్కే ఫినిష్ సొసైటీ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను, సిగ్నేచర్ క్యాంపెయిన్ ని కమిషనర్ గారు ప్రారభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత స్వచ్చతతో పాటు, పరిసరాల …

Read More »