Breaking News

Daily Archives: September 19, 2024

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆక్రమణల తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ సిద్దం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైన్ల పై, రోడ్ల మీద ఆక్రమణల వలన ట్రాఫిక్ సమస్యతో పాటుగా మురుగు పారుదల లేక తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆక్రమణల తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు ఎంఎల్ఏ మహ్మద్ నసీర్, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం లాలాపేట మెయిన్ రోడ్, పట్నం బజార్ ల్లో రోడ్, డ్రైన్ల ఆక్రమణ తొలగింపు …

Read More »

ప్రతి ఒక్కరూ స్వచ్చత పాటించడం ద్వారా స్వచ్చ గుంటూరు సాధించుకోవచ్చు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మాహాత్మా గాంధీ స్పూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్చత పాటించడం ద్వారా స్వచ్చ గుంటూరు సాధించుకోవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పిలుపునిచ్చారు. గురువారం స్వచ్చత హి సేవాలో భాగంగా కమిషనర్, అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు సైకిల్ ని వినియోగించి, జిఎంసి కార్యాలయం దగ్గర మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జిటి రోడ్ ను అధికారులు, ప్రజారోగ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …

Read More »

దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12, 2024 వరకు జరిగే దసరా మహోత్సవాలకు విజయవాడ నగరపాలక సంస్థ చేయవలసిన ఏర్పాట్లను సర్వం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తన చాంబర్లో దసరా ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ దసరా …

Read More »

ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం తన పర్యటనలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, బుడమేరు వంతెన, పైపుల్ రోడ్, ఉడా కాలనీ, న్యూ రాజీవ్ నగర్, కండ్రిక జర్నలిస్ట్ కాలనీ, 33 తోముల రోడ్డు, ఆంధ్రజ్యోతి రోడ్డు, పి ఎన్ టి కాలనీ వాంబే కాలనీ, …

Read More »

ప్రజలకు అవసరమగు మందులను అందజేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు వారి ఆరోగ్యరీత్యా, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రను గురువారం ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ చాంబర్లో కలిసి ప్రజలకు అవసరమగు మందులను అందజేశారు.

Read More »

పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే నగరం అందంగా ఉంటుంది

-స్వచ్ఛత హి సేవ లో మూడు వేలకు పైగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య శిబిరం -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం ఉంటేనే నగరం పరిశుభ్రంగా, అందంగా ఉంటుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. గురువారం కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా సఫాయిమిత్ర సురక్షసిబిర్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర …

Read More »