Breaking News

ప్రజలకు అవసరమగు మందులను అందజేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు వారి ఆరోగ్యరీత్యా, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రను గురువారం ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ చాంబర్లో కలిసి ప్రజలకు అవసరమగు మందులను అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *