తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి అర్బన్ పరిధిలోని జీవకోన ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలు, అవసరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి …
Read More »Daily Archives: December 1, 2025
ముత్యాలంపాడు సాయిబాబా గుడి ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సేవ కార్యక్రమంలో ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరం ఎప్పుడు ముందుంటుందని, గత 19 సంవత్సరాలుగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు పదవ తరగతి ఫీజు, స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామని సాయిబాబా గుడి గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమి రెడ్డి తెలియజేశారు. స్థానిక ముత్యాలంపాడు సాయిబాబా గుడి ప్రాంగణంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెక్కులు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుంటూరు టీచర్స్ ఎమ్మెల్సీ పి .కల్పలత చేతుల మీదుగా అందించారు. …
Read More »ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వాసవ్య మహిళా మండలిలో పిల్లలతో అల్పాహార విందు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాసవ్య మహిళా మండలి పిల్లలతో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NTR జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ డాక్టర్ జి. లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాసవ్య చిల్డ్రన్ హోంలోని పిల్లలతో ముచ్చటించడం జరిగింది. భవిష్యత్ లో వారి ఆశయాలకు తగిన విధంగా చదువుపై దృష్టిని ఉంచాలని, మనిషికి సమస్య ఎదురైనప్పుడు కృంగి పోకుండా మనోధైర్యంతో ఎదుర్కోవాలని అప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఆయన …
Read More »ప్రపంచ AIDS దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘు రామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ AIDS దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్, JRC కాలేజ్ విద్యార్థుల సౌజన్యంతో ప్రత్యేక అవగాహనా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘు రామ్ పాల్గొని AIDS నివారణలో అవగాహన యొక్క ప్రాధాన్యతను గుర్తుచేశారు. వైద్య అధికారులు HIV/AIDS పై ఉన్న అపోహలు, భయాలు, మరియు వాస్తవాలను విశదీకరిస్తూ సురక్షిత జీవన శైలి, నియమిత పరీక్షలు, సరైన చికిత్స యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు సమగ్ర సమాచారం …
Read More »శాఖధిపతులు స్వయంగా ప్రజల ఫిర్యాదులను పరిశీలించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదులను పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ మూడు కార్యాలయాల అధికారులతో గతవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పరిష్కరించిన దరఖాస్తులపై …
Read More »పెన్షన్ లబ్దిదారులకు పెన్షన్ అందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం పెజ్జోని పేట, సి కె రెడ్డి రోడ్డు, పరిసర ప్రాంతాలని పర్యటించి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పెన్షన్ దారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి పెన్షన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పెన్షన్ వస్తుందా లేదా, ఇంటికి …
Read More »
Prajavartha Online Telugu News