– అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర @ 2047 సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో ప్రతి శాఖకు చెందిన ప్రగతి సూచికల్లో పురోగతి కనిపిస్తోందని.. ఇదే విధంగా నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై ప్రత్యేక దృష్టిపెట్టి సమగ్ర కార్యాచరణతో ముందడుగు వేయాలని సమన్వయ శాఖల అధికారులు, దార్శనిక ప్రణాళికల యూనిట్ల యంగ్ ప్రొఫెషనల్స్కు కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో కలెక్టర్ లక్ష్మీశ కీలక ప్రగతి …
Read More »Daily Archives: January 6, 2026
మానవ అక్రమ రవాణా బారిన గర్ల్ చైల్డ్స్ పడకూడదన్నదే లక్ష్యం
– ఆడబిడ్డల భద్రతకు పూర్తి హామీ ఇచ్చేలా కట్టుదిట్టమైన నివారణ చర్యలు – మానవ అక్రమ రవాణా పై సమస్యలు రాకముందే నివారణే ప్రభుత్వ ధ్యేయం – మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. సూర్యకుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యలు ఉద్భవించిన తరువాత వాటికి పరిష్కారాలు వెతకడం కంటే, అవి తలెత్తకముందే కట్టుదిట్టమైన నివారణ చర్యలను అధికారులు సమర్థవంతంగా అమలు చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. సూర్యకుమారి తెలిపారు. స్థానిక …
Read More »ఆవకాయ్ ఉత్సవాల్లో పర్యాటకులకే పెద్దపీట..
– భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు – ప్రతి సెక్టార్కూ ప్రత్యేక అధికారుల బృందం – నిబద్ధతతో విధులు నిర్వర్తించి ఉత్సవాలను విజయవంతం చేద్దాం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆవకాయ్.. సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం జరగనుందని, ఈ ఉత్సవాల్లో పర్యాటకులకే పెద్దపీట ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ …
Read More »స్మార్ట్ వ్యవసాయంతో రైతు ఆదాయం పెంపు
-ప్రతి నీటి చుక్కను ఆదాయంగా మారుస్తాం -స్మార్ట్ ఇరిగేషన్తో సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్ -ఆటోమేషన్ మైక్రో ఇరిగేషన్తో దిగుబడులు పెంపే లక్ష్యం -వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం విజయవాడలోని గవర్నర్ పేట నందు గల సమగ్ర జలవనరుల నిర్వహణ & రైతు శిక్షణ కేంద్రంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర …
Read More »ఎమ్మెల్యే కార్యాలయంలో అధికారులతో సమీక్ష…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో విద్యుత్ శాఖ, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల తో సమీక్ష సమావేశం జరిగింది.. మంగళవారం సాయంత్రం నియోజకవర్గంలోని 38,39,40,41,42,43,45 డివిజన్లకు సంబంధించిన డివిజన్ ల కూటమి ఇంచార్జ్ లు అధికారులతో ఆయా ప్రాంతాల్లోని పెండింగ్ సమస్యల పై చర్చించారు. పీజీఆర్ఎస్, ప్రజా దర్బార్ లో వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పూర్తి చేయాలని అధికారులను డివిజన్ అధ్యక్షులు కోరారు.. ఇక నుంచి …
Read More »ఇబ్రహీంపట్నంలో స్టేట్ లెవల్ కబడ్డీ పోటీలు ప్రారంభం
-ప్రారంభించిన మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి సంబరాలలో భాగంగా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) , మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం రాత్రి ప్రారంభించారు. టీడీపీ సీనియర్ నాయకులు రావి ఫణి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి దోహదం చేస్తాయని మంత్రి బిసి …
Read More »ఎన్డీయే కూటమి లోనే రహదారులకు మహార్ధశ
-కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్లకు మోక్షం -ఏడాదిన్నర కాలంలోనే దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తులు -మంత్రి బీసీ జనార్థన రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే వసంత వెల్లడి -మైలవర్గం నియోజకవర్గంలో పలు రోడ్లకు శంకుస్థాపన మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ రహదారి అభివృద్దికి నోచుకోలేదు. రాహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారులకు మహార్ధశ వచ్చిందని ఆర్.అండ్ బి శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి, ఎంపీ …
Read More »రాష్ట్రంలో క్రికెట్ ను మరింతగా అభివృద్ది చేయటమే ఏసీఏ ధ్యేయం
-రూరల్ టాలెంట్ సెర్చ్ పేరుతో 82 రూరల్ నియోజకవర్గాల్లో కోచింగ్ క్యాంప్స్ -ఏసీఏ అధ్యక్షుడు,ఎంపీ కేశినేని శివనాథ్, సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు వెల్లడి -ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభోత్సవం -ప్రారంభించిన ఏసీఏ అధ్యక్షుడు,ఎంపీ కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ -స్పోర్ట్స్ సెంటర్ గా మంగళగిరి క్రికెట్ స్టేడియం -రాబోయే ఏపీఎల్ సీజన్ లో వైజాగ్, మంగళగిరి, మూలపాడు, కడప స్టేడియాల్లో మ్యాచులు -అమరావతి సెకండ్ ఫేజ్ లో స్పోర్ట్స్ సీటి కి స్థలం ….మూడేళ్లలో స్టేడియం …
Read More »డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయుటకు డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని జిల్లా న్యాయ సేవల అధికారం (DLSA) చైర్మన్ కమ్ ప్రధాన జిల్లా న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం ప్రాథమికంగా రెండు సంవత్సరాల కాలానికి లేదా సవరించిన స్కీమ్, 2022 మార్గదర్శకాల ప్రకారం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు …
Read More »బాలికల సంక్షేమం, ఆరోగ్యం, భద్రత అంశాల్లో కూటమి ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదు
-పేద విద్యార్థుల సంక్షేమంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ -విద్యార్థులకు వసతి గృహాల్లో మెరుగైన సంక్షేమం, సౌకర్యాలు అందిస్తున్నాం -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -గుంటూరులో సామాజిక పరివర్తన బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి డా.స్వామి ఆకస్మిక తనిఖీ అమరావతి / గుంటూరు,నేటి పత్రిక ప్రజావార్త : బాలికల సంక్షేమం, ఆరోగ్యం, భద్రత అంశాల్లో కూటమి ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం …
Read More »
Prajavartha Online Telugu News