-ప్రతి ఒక్కరు వ్యర్ధాల నుండి సంపద సృష్టించాలి – గద్దె రామ్మోహన్, శాసనసభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ నగరంగా విజయవాడ ఎప్పుడు ముందు ఉండాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. శనివారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ కాలనీ, పటమట లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె …
Read More »Daily Archives: January 24, 2026
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి – కేశినేని శివనాద్ (చిన్ని) పార్లమెంట్ సభ్యులు
– పార్కుల ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందిస్తున్నాం – గద్దె రామ్మోహన్, శాసనసభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఓపెన్ జిమ్ములను ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్నారని కేశినేని శివనాద్ చిన్ని అన్నారు. శనివారం ఉదయం ఎలక్ట్రిసిటీ కాలనీ, పటమట లో ఎలక్ట్రిసిటీ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాద్ చిన్ని మరియు తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ పాల్గొని ఎలక్ట్రిసిటీ పార్కును …
Read More »పివిపి మాల్ రోడ్ విస్తరణ లో మీ అభిప్రాయాలు తెలపండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పీవీపీ మాల్ రోడ్ విస్తరణలో తమ అభిప్రాయాలు తెలుపమని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, రోడ్డు విస్తరణలో ప్రభావం అయ్యే నిర్మాణల యజమానులతో అన్నారు. శనివారం ఉదయం నగరపాలక సంస్థ జోనల్ 3 కార్యాలయం లో వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పివిపి మాల్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగుల ఉందని, ప్రస్తుతం ఆ రోడ్డు …
Read More »జనవరి 30, 31 తేదీలలో ఏలూరులో “కోకో కన్క్లేవ్ – 2026”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో “కోకో కన్క్లేవ్ – 2026” కార్యక్రమాన్ని ఈ నెల జనవరి 30 మరియు 31 తేదీలలో ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఏలూరు నగరంలోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్, చింతలపూడి రోడ్ నందు నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి ఎన్. మల్లికార్జున రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కన్క్లేవ్లో కోకో పంటకు సంబంధించిన నాణ్యత మెరుగుదల, పంట కోత అనంతర …
Read More »నేడే 16వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు
-ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఎన్నికల కమిషన్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి వై. మేఘా స్వరూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం రాజమహేంద్రవరం వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు, …
Read More »ఘనంగా జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు
-జనవరి 26న ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ -“ప్రజలకు జిల్లా ప్రగతిపై సందేశం ఇవ్వనున్న ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26న రాజమహేంద్రవరం లోని స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్, అదనపు ఎస్పీ ఎల్. చెంచు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ …
Read More »విశాఖ ఉత్సవ్లో హెలికాప్టర్ రైడ్ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
-విశాఖ ఉత్సవ్లో హెలికాప్టర్ రైడ్ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ -ఆకాశం నుంచి విశాఖ అందాలను తిలకించే అద్భుత అవకాశం అంటూ ఆనందం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ -విశాఖ ఉత్సవ్కు విచ్చేసే సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ హెలికాప్టర్ రైడ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపిన మంత్రి దుర్గేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న విశాఖ ఉత్సవ్లో భాగంగా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ను రుషికొండ బీచ్ లో …
Read More »ఆడబిడ్డల రక్షణ, విద్యా వికాసమే ధ్యేయం: మంత్రి కందుల దుర్గేష్
-నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు -బాలికా సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి దుర్గేష్ పిలుపు -లింగ వివక్షను రూపుమాపి, ఆడపిల్లలను అద్భుత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచన నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో బాలికల సంరక్షణ, వారి చదువు, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శనివారం నిడదవోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘జాతీయ బాలికా …
Read More »చెత్తరహిత పట్టణంగా నిడదవోలును తీర్చిదిద్దుదాం
-నిడదవోలులో ఘనంగా నిర్వహించిన’స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు -పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, శానిటేషన్ కోట్లు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ -బుర్రకథ ద్వారా ప్రజల్లో అవగాహన.. మానవహారం, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన మంత్రి దుర్గేష్ -పరిశుభ్రత మన జీవన విధానంలో భాగం కావాలని మంత్రి కందుల దుర్గేష్ సూచన నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా, ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …
Read More »ఏపీపీఎస్సీ రాత పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు డిఆర్వో సీతారామ మూర్తి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహిస్తున్న 17 నియామక నోటిఫికేషన్లకు సంబంధించిన ఆఫ్లైన్ (OMR ఆధారిత – ఆబ్జెక్టివ్ టైప్) రాత పరీక్షలు 27.01.2026 ఉదయం నుంచి 31.01.2026 ఉదయం వరకు తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్న నేపథ్యంలో, పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘ స్వరూప్ వారి ఆదేశాల మేరకు సంబంధిత శాఖలకు విధులు కేటాయించారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి టి. …
Read More »
Prajavartha Online Telugu News