Breaking News

Monthly Archives: January 2026

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వెలగపూడి సచివాలయం నుంచి నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం, జిల్లా పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షా సమావేశంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఇతర జిల్లా అధికారులు …

Read More »

రాజవోలు గ్రామంలో పల్లి పండుగ–2.0

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామంలో పల్లి పండుగ–2.0 కార్యక్రమాన్ని పురస్కరించుకుని గోకులం పథకం ద్వారా మంజూరైన గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని గోశాల ప్రారంభోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధకాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు తోడ్పాటు అందించేలా గోకులం పథకం …

Read More »

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు APSRTC బస్‌స్టాండ్ సెంటర్ నుంచి నగర వీధుల గుండా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి వరకు ద్విచక్ర వాహనదారులతో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం శాసన సభ్యులు స్వయంగా ద్విచక్ర వాహనంపై ర్యాలీలో పాల్గొని రోడ్డు భద్రతకు …

Read More »

పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

– రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందజేసిన పీజీఆర్‌ఎస్ అర్జీలతో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అందిన వినతులను ఆర్డీవో …

Read More »

నిర్ణీత గడువులో పరిష్కార మార్గం చూపడంలో పూర్తి బాధ్యత వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా స్వీకరించిన అర్జీలు, అలాగే రెవెన్యూ క్లినిక్‌లో అందిన అర్జీలను సంబంధిత అధికారులు శ్రద్ధతో స్వీకరించి, నిర్ణీత గడువులో పరిష్కార మార్గం చూపడంలో పూర్తి బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ @ లో PGRS మరియు రెవెన్యూ క్లినిక్లను రెండు వేదికల ద్వారా నిర్వహించి అర్జీలను స్వీకరించడం జరిగింది. కలెక్టరేట్ లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో మొత్తం 129 …

Read More »

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీర దృఢత్వాన్ని పెంచుతాయి…

-క్రీడాకారులకు క్రీడా దుస్తులకు 20వేల రూపాయలు ఆర్థిక సాయం… -దివ్యాంగులకు క్రీడా వీల్ చైర్స్ అందించిన ఎమ్మెల్యే గోరంట్ల… ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీర దృఢత్వాన్ని పెంచుతాయని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.  ధవలేశ్వరం గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ బాస్కెట్ బాల్ అసోసియేషన్ వారి యొక్క దివ్యాంగుల బృందం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో బెంగళూరుకు చెందిన హెచ్.సి.ఎల్ సంస్థ వారికి 15 క్రీడా వీల్ చైర్ లను మంజూరు చేయడం …

Read More »

బదిర విద్యార్థుల కేరింతలతో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు…

-బదిర విద్యార్థులకు సంక్రాంతి కానుకగా 50వేల రూపాయలు అందించిన ఎమ్మెల్యే గోరంట్ల… -పలుకు సంస్థ నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల, ఎమ్మెల్సీ వీర్రాజు… రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక స్వరాజ్య నగర్ సంకల్పమ్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బదిరుల ఆశ్రమ పాఠశాల స్థాపించి 15 వ వార్షికోత్సవము మరియు సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. వారితోపాటు ది.ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ …

Read More »

అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం సరఫరా అనంతరం శుభ్రం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం నల్లచెరువు లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, కొందరు క్యాంటీన్ లోపల స్థలం సరిపోక కాంపౌండ్ లోపల కూర్చొని భోజనం చేస్తున్నందున పరిసరాలను …

Read More »

పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని, ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలను విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువు మేరకు పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను …

Read More »

ముగిసిన ‘ఖాదీ మహోత్సవం’ 10 రోజుల్లో రికార్డు స్థాయి అమ్మకాలు..

-దాదాపు రూ. 2 కోట్ల 20 లక్షలకు పైగా అమ్మకాలు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో గత పది రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించిన ‘ఖాదీ మహోత్సవం’ ప్రదర్శన నేటితో విజయవంతంగా ముగిసిందని, ప్రదర్శనకు నగర ప్రజల నుండి అనూహ్య స్పందన లభించడమే కాకుండా, విక్రయాల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డా. ఎస్. గ్రీప్, సహాయ సంచాలకులు ఆర్.ఎల్.ఎన్. మూర్తి లు తెలిపారు. జనవరి 3వ తేదీన మేరిస్ …

Read More »