విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం సందర్భంగా గోరా సైన్సు సెంటర్ అధ్వర్యంలో బెంజ్ సర్కిల్ వద్దనున్న నాస్తికకేంద్రంలో సెప్టెంబరు 16, మంగళవారం ఉదయం 10 గంటలకు “క్లైమేట్ ఛేంజ్ ప్రభావం కనిపిస్తోంది” అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహింపబడుతున్నాయని గోరా సైన్సు సెంటర్ డైరెక్టర్ జి. నియంత ప్రకటనలో తెలియచేశారు. ఈ పోటీలలో ఏ వయస్సువారైనా పాల్గొనవచ్చును. ఎటువంటి నిబంధనలు లేవు. వివరాలకు 9490754655 సంప్రదించగలరు.
Tags vijayawada
Check Also
కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …
Prajavartha Online Telugu News