Breaking News

ఉక్రైన్ నుండి ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థినీ విద్యార్థులు

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉక్రైన్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ రోజు ప్రత్యేక విమానాలలో 28 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో భవన్ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు మరియు ఇతరేతర సహాయసహకారాలు అందించారు. విద్యార్థులు తమ స్వస్థలాలు చేరుకునేలా ఏ.పీ భవన్ ఉద్యోగులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ రోజు వచ్చిన వారి పేర్లు

1. మునిరత్నం వినోద్ కుమార్
2. సాహిని సాయి శ్రావ్య
3. సామివేలు వినోద్ కుమార్
4. మునసాలా సాయి వెంకటేశ్
5. మారేగౌడ తేజకుమార్
6. పల్లంటి అరుణ కుమారి
7. నాగ పవన్ రెడ్డి
8. జజ్జరి మోసెస్ దాస్
9. ఎండి. షరీఫ్ అనాస్
10. సుసాన్ ఉందుర్తి
11. భూమి రెడ్డి మదన్మోహన్
12. రేష్మా షైక్
13. మైలవరపు శ్రవణ్ దీపక్ కుమార్
14. ఏ. మంజు
15. కొర్రపాటి సాయి ఆకాశ్
16. పి. విహారి
17. షైక్ దాలిషా
18. డొల్లు శివరాం
19. అల్లంశెట్టి భానుప్రకాశ్
20. షైక్ రఖియా
21. తూము ప్రణవ్ స్వరూప్
22. నరసింహా రావు కవిటి
23. అనిశెట్టి ఉదయకుమారి
24. భువన్ శరణ్ పనుగుడూరు
25. ముప్పన గోపీచంద్
26. కవిత కొర్రా
27. సావిత్రి దుర్గేష్ నందిని
28. కుమారస్వామి బెజవాడ.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *