Breaking News

వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశంలో పోతిన వెంకట మహేష్


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గ ముఖ్యమైన విస్తృత స్థాయి సమావేశాన్ని పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  రీజినల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి , విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంపి కేసినేని నాని మరియు ముఖ్య నాయకులతోపాటు పోతిన వెంకట మహేష్  హాజరయ్యారు.

Check Also

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి

-ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజాస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *