విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గ ముఖ్యమైన విస్తృత స్థాయి సమావేశాన్ని పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రీజినల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి , విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంపి కేసినేని నాని మరియు ముఖ్య నాయకులతోపాటు పోతిన వెంకట మహేష్ హాజరయ్యారు.
Tags vijayawada
Check Also
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి
-ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజాస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ …