Breaking News

నటుడు సాయి ధరంతేజ్ 10 లక్షల విరాళం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ కధానాయకుడు సాయి ధరంతేజ్ వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నటుడు ఇటీవల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తాన్ని నేడు చెక్కు రూపం లో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి రూ. 10 లక్షల చెక్కు అందజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *