అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యవసాయ ప్రత్యేక కమిషనర్ వారి కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (SLTC) సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్, వ్యవసాయ & సహకార ప్రత్యేక కార్యదర్శి మరియు చీఫ్ కమిషనర్ (రైతు భరోసా కేంద్రాలు) అధ్యక్షత వహించటం జరిగింది. ఈ ఏప్రిల్ 2024 నుండి వచ్చే ఆర్థిక సంవత్సరం నకు సంబంధించి వివిధ పంటలకు మరియు అనుబంధ రంగాలైన పశు సంవర్ధక , ఉద్యానవన , మత్స్య, …
Read More »Tag Archives: AMARAVARTHI
పిఠాపురం శాసన సభ స్థానం నుంచి పోటీ చేస్తా… : పవన్ కళ్యాణ్
-ఎంపీగా పోటీపై త్వరలో నిర్ణయం -జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచి తీరుతాం -పొత్తును ఆశీర్వదించండి… కూటమిని గెలిపించండి -శాంతి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం -జగన్ ది అధికార మదం… సిద్ధం గ్రాఫిక్స్ లతో జగన్ అడ్డంగా దొరికిపోయాడు – ప్రభుత్వ ఆదాయంలో సగం జగన్ నొక్కేస్తాడు… ఇంకొంత సిద్ధం సభలకు, పోస్టర్లకుపోతుంది -శ్రీలంక ప్రధానమంత్రి నివాసంలాగే తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు -జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా …
Read More »ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి అనేది మూడు పార్టీల అజెండా
-రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సాయం అవసరం -రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల పొత్తు -రాజధాని, పోలవరం కట్టొద్దని జగన్ కు కేంద్రం చెప్పిందా.? -విభజన హామీలు సాధించడంలో జగన్ పూర్తిగా వైఫల్యం –కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ ఉన్న ప్రతిసారీ రాష్ట్రానికి మేలు కలలకు రెక్కలు ద్వారా ప్రభుత్వం నుండి విద్యార్థినుల చదువుకు వడ్డీలేని రుణసాయం -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -చంద్రబాబు సమక్షంలో కలలకు రెక్కలు వెబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థినులు అమరావతి, నేటి పత్రిక …
Read More »వచ్చే ఎన్నికల్లో “జీరో వయలెన్సు,నో రీపోల్” ప్రధాన మంత్రాలు కావాలి
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జీరో వయెలెన్సు, నో రీపోల్ ప్రధాన మంత్రాలు కావాలని, అందుకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లు ప్రణాళికా బద్దంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన మీడియో …
Read More »మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘జగనన్న చేయూత’ : హోంమంత్రి తానేటి వనిత
ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అమలు చేస్తున్నారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ద్వారకాతిరుమలలో మండల పరిధిలో నిర్వహించిన వైఎస్సార్ చేయూత 4వ విడత పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 42 0 2 మంది లబ్ధిదారులకు 7 కోట్ల 87లక్షల 87వేల 500 రూపాయల వైఎస్సార్ …
Read More »గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి.
-ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగంకలిగించే వారిని చట్టం వదిలిపెట్టదన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపట్ల ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల …
Read More »భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి ప్రకటన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో రానున్న లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలసి పని చేయాలని నిర్ణయించాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలూ కట్టుబడి ఉన్నాయి. తద్వారా మన దేశ పురోగతి సాధిస్తూ అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం పరిఢవిల్లాలని ప్రగాఢ ఆకాంక్ష. ఢిల్లీలో మూడు పార్టీల మధ్య సాగిన …
Read More »ఈ నెల 11న సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
-పులివెందులలో పలు అభివృద్ది పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రారంభిస్తారు, తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు, అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్కు చేరుకుని ప్రారంభిస్తారు, అనంతరం డాక్టర్ వైఎస్సార్ జంక్షన్కు చేరుకుని ప్రారంభిస్తారు, అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్కు చేరుకుని …
Read More »“వికసిత భారత్ సంకల్పయాత్ర”
హిందూపూర్, నేటి పత్రిక ప్రజావార్త : చైర్మన్, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC), ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పరిశ్రమలకు ప్రేరణ కలిగించుచున్నారు. గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద 400 తేనెటీగ పెట్టెలు, 200 ఎలక్ట్రిక్ కుండల తయారి చక్రాలు, 100 చింతపండు, పండ్ల ప్రాసెసింగ్ టూల్స్ మరియు 40 ఎలక్ట్రికల్ టూల్ కిట్లు, 40 ప్లంబర్ టూల్ కిట్లు, 20 పేపర్ ప్లేట్ / బౌల్ మేకింగ్ టూల్ కిట్ లను పంపిణీ చేశారు. చైర్మన్, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్(KVIC)వారు …
Read More »జగన్ గెలుపు మహిళల గెలుపు… : వాసిరెడ్డిపద్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళలు హృదయ హారతి పడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిగ్ థాంక్స్ చెబుతున్నామని శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైయస్సార్సీపి కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళల విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి తినిపించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ …
Read More »
Prajavartha Online Telugu News