-మాదక ద్రవ్యాలు విక్రయిస్తే ఆస్తుల జప్తు -ప్రజా పోలీసింగ్ తో గంజాయి, డ్రగ్స్ రహిత రాష్టంగా ఏపీ -ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డీ-అడిక్షన్ సెంటర్లు -సెలబ్రిటీలు, ఇన్ ఫ్లూయెన్సర్లు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం చేయాలి -గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా గుంటూరులో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ వాకథాన్ -వాకథాన్, సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -డ్రగ్స్, గంజాయిలపై ఫిర్యాదులకు వాట్సప్, టోల్ ఫ్రీ నెంబర్లను ఆవిష్కరించిన సీఎం -వాట్సప్ నెంబరు 8977781972, టోల్ ఫ్రీ నెంబరు 1972 అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »Tag Archives: AMARAVARTHI
రూ.25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో స్పేస్ పాలసీ
-ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి -లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటు -25 నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీలు -విద్యార్ధులను భాగస్వాములు చేసేలా ప్రణాళికలు -ఆకర్షణీయంగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 -తుది పాలసీ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపథాన నిలపడంతో పాటు, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »సైబర్ క్రైమ్స్ నియంత్రణకు బలమైన చట్టాలు, వ్యవస్థ అవసరం
-ఆ దిశలో ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే విధంగా వచ్చే సమావేశాల్లో చర్చ -రాష్ట్ర శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ & శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణ రాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని, అటు వంటి సైబర్ క్రైమ్స్ నుండి అమాయకులను కాపాడేందుకు బలమైన చట్టాలు, వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయ పడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్ …
Read More »శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వంతోనే అభివృద్ధి
– డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్ర ప్రగతి పరుగులు – రూ.430 కోట్లతో పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపన – పర్యాటక రంగంలో మెండుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు – అఖండ గోదావరి ప్రాజెక్ట్ పూర్తయితే 4 లక్షల మందికి ఉపాధి – రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మద్దతు మరువలేనిది – రాజమండ్రిలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో కలిసి అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి …
Read More »యువత నూతన ఆవిష్కరణల వైపు మళ్లితేనే దేశాభివృద్ధి సాధ్యం
– శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు సైన్స్ పార్క్ నాంది – విద్యార్ధుల్లో నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంచుతాం – సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తాం – రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ – రాజమండ్రిలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో కలసి సైన్స్ పార్క్ ప్రారంభోత్సవం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, విద్యార్ధుల్లో ఆసక్తి పెంపొందించడంతోపాటు సరికొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్లడమే …
Read More »రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ శాశ్వత భవన నిర్మాణానికి శ్రీకారం
– రాజమండ్రిలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ – అటవీ సంరక్షణ, నూతన అడవుల సృష్టిలో సిబ్బందికి శిక్షణ – అటవీ విస్తీర్ణం 50 శాతానికి పెంచడమే లక్ష్యం – భావి తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందిస్తామని హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించడం, భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం లక్ష్యాలుగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ …
Read More »1యం1బి జాబ్ మేళాలో 400 మందికి పైగా యువ ఉద్యోగార్థులు…
-400 మందికి పైగా యువ ఉద్యోగార్థులు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన 1యం1బి జాబ్ మేళాలో పాల్గొన్నారు -విశ్వ తేజ డిగ్రీ కాలేజీతో భాగస్వామ్యంలో నిర్వహించిన 1యం1బి జాబ్ మేళా, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల యువతకు దాదాపు 300 ఉద్యోగ అవకాశాలను అందించింది. -త్వరలో పశ్చిమ గోదావరిలో ఒక “జాబ్ రెడినెస్ సెంటర్ పశ్చిమ గోదావరి, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్య లోటును తీర్చడం మరియు యువతకు ఉద్యోగయోగ్యతను పెంపొందించడంలో మైలురాయిగా నిలిచిన ఈ కార్యక్రమంలో, ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన …
Read More »మంత్రి లోకేశ్ పై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా… నిరూపించకుంటే నువ్వు చెయ్…
-జగన్ కు మంత్రి సవిత సవాల్ -ఇంట్లో అందరి పిల్లలకూ ‘తల్లికి వందనం’ వర్తింపు -తల్లిదండ్రుల్లో ఆనందోత్సాహం -గత ప్రభుత్వం కంటే అదనంగా రూ.4,551 కోట్లు కేటాయింపు -పథకం అమలుతో ఓర్వలేకపోతున్న వైసీపీ నాయకులు -తప్పుడు ఆరోపణలతో విషంకక్కుతున్న జగన్ అండ్ కో -టీడీపీ ప్రభుత్వాలతోనే విద్యకు ప్రాధాన్యం : మంత్రి సవిత మంగళగిరి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తల్లికి వందనం పథకం అమలుతో పేద విద్యార్థుల ఇళ్లలో ఆనందం వ్యక్తమవుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి …
Read More »రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం చేసినా, వారి హక్కులను కాలరాసినా కఠిన చర్యలు తప్పవు
-మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తాము. -పాత ఫిర్యాదుల్లో అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాము. -సోషల్ మీడియా వేదికగా ఎవరైనా మహిళలపై అసభ్యకర పోస్ట్ లు పెడితే చర్యలు తప్పవు -మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నూతనంగా వెబ్ సైట్ ను రూపొందించనున్నాము. -రాష్ట్ర మహిళా కమిషన్ కు పూర్వ వైభవం తెస్తాము – శ్రీమతి డాక్టర్. రాయపాటి శైలజ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా, …
Read More »సింహాచలం దుర్ఝటన పై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి
-72 గంటల్లో నివేదిక అందజేయాలంటూ ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులతో విచారణ కమిషన్ -దుర్ఝటనలో మరణించిన వారికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల నష్టపరిహారం -బాదిత కుటుంబాలకు చెందిన వారికి ఔట్ సోర్సింగ్ పై ఉద్యోగాలు -రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి అందరూ ఆహ్వనితులే -సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృశింహ స్వామి వారి చంధనోత్స వేడుకల సందర్బంగా క్యూలైన్లో …
Read More »
Prajavartha Online Telugu News