Breaking News

Tag Archives: AMARAVARTHI

రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

-ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ గొప్ప ప్రారంభం కావాలని భగవంతున్ని వేడుకున్న మంత్రి దుర్గేష్ -తెలుగు వాళ్లు తొలి పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు నామ నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. తెలుగువారికి ఉగాది పండుగ కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు అన్నారు.ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ గొప్ప ప్రారంభం కావాలని భగవంతున్ని ప్రార్థించానని తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో …

Read More »

పిఠాపురంలో ఆర్వోబీ నిర్మాణానికి అనుమతి : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.. రైల్వే భద్రత పనుల కింద రోడ్లు మరియు బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా సేతుబంధన్ – కేంద్ర రోడ్లు మౌలిక సదుపాయాల నిధి (CRIF) పథకం కింద కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ …

Read More »

9 మంది ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌కు డిసిహెచ్ఎస్‌లుగా ప‌దోన్న‌తి

-అర్హులైన 85 మంది వైద్యులలో 50 మంది ప‌దోన్న‌తికి నిరాకరణ -ఆందోళన వ్యక్తం చేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ -పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయిలో ఏర్పడిన జిల్లా ఆరోగ్యసేవల సమన్వయకర్తల (DCHS)పోస్టులకు శుక్రవారం చేపట్టిన భర్తీ ప్రక్రియలో తొమ్మిది మంది ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు పదోన్నతి పొందారు. ప్ర‌స్తుతం 6 డిసిహెచ్ఎస్ పోస్టులు ఖాళీగా ఉండ‌గా, త్వరలో మరో 2 ఖాళీలు ఏర్పడనున్నాయి. వైద్య‌, ఆరోగ్య శాఖా …

Read More »

టాటా రెన్యువబుల్ ఎనర్జీతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందం

-ఈ ఒప్పందం ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.49వేల కోట్ల పెట్టుబడులు -రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో వచ్చే అయిదేళ్లలో 10లక్షలకోట్ల పెట్టుబడులు లక్ష్యం -మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో పేరెన్నికగన్న టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం, కొత్త అవకాశాలను అన్వేషణకు ఎపి ప్రభుత్వంతో ఒక అవగాహన …

Read More »

కాసేపట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాసేపట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్. ఉదయం 10:08 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల. తన నివాసంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పయ్యావుల భేటీ. బడ్జెట్ కాపీలను మంత్రి పయ్యావులకు అందచేసిన ఉన్నతాధికారులు. బడ్జెట్ ప్రతులకు శాస్త్రోకంగా పూజలు. బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరిన మంత్రి పయ్యావుల. సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను అందచేయనున్న పయ్యావుల. కెబినెట్ భేటీలో బడ్జెట్టుకు ఆమోదం తెలపనున్న ప్రభుత్వం.

Read More »

ప్రతి ప్రభుత్వ పథకం, కార్యక్రమంపై ప్రజల్లో సంతృప్తి కనిపించాలి

-పాలసీలో తప్పులు ఉంటే సరిదిద్దండి….అమలులో అలసత్వం ఉంటే బాధ్యులపై చర్యలు -ప్రజలే ఫస్ట్ అనే విధానం కోసం అన్ని వ్యవస్థలు పనిచేయాలి -పథకాల అమలుపై జిల్లాల వారీగా కూడా రేటింగ్ -ప్రజలు, లబ్దిదారుల నుంచి నిరంతరం అభిప్రాయ సేకరణ…వారానికి నాలుగు శాఖలపై సమీక్ష -పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్షలో అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలే ఫస్ట్ అనే విధానంతో ప్రభుత్వం పనిచేస్తుందని….దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో, అన్ని స్థాయిలో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని …

Read More »

రోగుల సంతృప్తే సేవ‌ల‌కు ప్రాతిప‌దిక‌

-సూప‌రింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, అడ్మినిస్ట్రేట‌ర్లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి -30 పాయింట్ల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను మ‌రింత ప‌టిష్టంగా అమ‌లు చేయాలి -ఏపీ సచివాల‌యం నుండి వీడియో కాన్ఫ‌రెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో వైద్య సేవ‌ల విష‌యంలో రోగులు సంతృప్తి చెంద‌డ‌మే ప్రాతిప‌దిక‌గా డాక్ట‌ర్లు ప‌నిచేయాల‌ని వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రుల్లో(జిజిహెచ్‌లు) సూప‌రింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, అడ్మినిస్ట్రేట‌ర్లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసిన‌ప్పుడే మెరుగైన ఫ‌లితాల్ని సాధించ‌గ‌లుగుతార‌న్నారు. రాష్ట్రంలోని అన్ని జిజిహెచ్‌ల …

Read More »

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

-రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నా -ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -పెనుగొండ శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారిని దర్శించున్న సీఎం చంద్రబాబు -అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పణ అనంతరం గురుపీఠం నిర్మాణానికి శంకుస్థాపన పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగొండ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా …

Read More »

మైనారిటీల ఆర్థికాభివృద్ధికి రాయితీ రుణాలు

-రాష్ట్రంలో49218 మంది లబ్ధిదారులకు చేయూత -2024-2025 కు రూ.326 కోట్లు మంజూరు -రాష్ట్ర ప్రభుత్వ రాయితీ 50% రూ.152.50 కోట్లు -బ్యాంకుల ద్వారా మిగతా 50% లబ్ధిదారులకు -నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు అదనంగా రూ. 21.07 కోట్లు -మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు -రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రణాళిక అమలుకు శ్రీకారం …

Read More »

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులు -గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్‌కు ఆస్పిరేషనల్ సెక్రటరీలు -కొత్త ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష -తన ఫోటో లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ, …

Read More »