-దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 14,000 మంది మహిళలు పాల్గొన్నారు -నీటి పరిపాలనలో మహిళలను చేర్చడాన్ని ప్రోత్సహించే కార్యక్రమం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమం, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (NULM), ఒడిశా అర్బన్ అకాడమీ భాగస్వామ్యంతో గృహనిర్మాణ -పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) చేపట్టిన “విమెన్ ఫర్ వాటర్, వాటర్ ఫర్ విమెన్” ప్రచారం మూడవ రోజు 9 నవంబర్, 2023న అద్భుత విజయంతో ముగిసింది. ,.ఈ ప్రతిష్టాత్మక అమలు కార్యక్రమం అటల్ మిషన్ …
Read More »Tag Archives: delhi
స్వచ్ఛ దీపావళి నిర్వహణకు అదర్శం గా నిలుస్తున్న విశాఖ నగరం
-పరిశుభ్రత, ఇంటి వ్యర్థాల ద్వారా కంపోస్ట్ తయారీ , నీటి సంరక్షణ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ మొదలైన పర్యావరణ హిత చర్యలను ప్రోత్సహించడానికి ఎకో-వైజాగ్ కార్యక్రమానికి నడుంకట్టిన నగరం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : చెత్త రహిత నగరాల లక్ష్యాన్ని సాధించేందుకు, దీపావళి వేడుకలను పరిశుభ్రంగా.. పర్యావరణహితంగా మార్చడానికి, పౌరులు, ప్రభుత్వసంస్థలు మాత్రమే కాకుండా, నగరాల్లోని వాణిజ్య సంస్థలు కూడా తమ వంతు పాత్రను పోషించడానికి ముందుకు రావడం అత్యవసరం. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తినుబండారాల అంగళ్లు వంటి ఇతర వాణిజ్య సంస్థలు వంటి …
Read More »జల దీపావళి – “విమెన్ ఫర్ వాటర్, వాటర్ ఫర్ ఉమెన్” ప్రచారం ప్రారంభం
-నీటి వాడకం నిర్వహణ నిర్ణయాల్లో మహిళలను చేర్చడానికి వేదికను అందించడం లక్ష్యం. -ఈ ప్రచారం కింద 550 కంటే ఎక్కువ నీటి శుద్ధి కేంద్రాలను సందర్శించనున్న మహిళా స్వయం సహాయక సంఘాలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రతిష్టాత్మక – అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) కార్యక్రమం కింద “ఉమెన్ ఫర్ వాటర్, వాటర్ క్యాంపెయిన్” పేర ప్రగతిశీల కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. అర్బన్ లైవ్లీహుడ్ …
Read More »Nominations for Padma Awards-2024 open till 15th September, 2023
Delhi, Neti Patrika Prajavartha : Online nominations/recommendations for the Padma Awards 2024 to be announced on the occasion of Republic Day, 2024 have opened on 1st May 2023. The last date for nominations for Padma Awards is 15th September, 2023. The nominations/recommendations for Padma Awards will be received online on the Rashtriya Puraskar Portal (https://awards.gov.in). The Padma Awards, namely, Padma …
Read More »Principal Secretary to Hon’ble Prime Minister chairs high level meeting to review current status and preparedness for COVID-19
New Delhi, Neti Patrika Prajavartha : In view of the recent reports of detection of certain newer variants of SARS-CoV-2 virus reported globally, Dr. P.K. Mishra, Principal Secretary to Hon’ble Prime Minister chaired a high-level meeting to review the global and national COVID-19 situation, newer variants in circulation and their public health impact. The meeting was attended by Dr. Vinod …
Read More »‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా దేశంలోని ప్రతి వర్గం ప్రజలకు ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం
-చారిత్రాత్మక ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రత్యేక అతిథులుగా వీక్షించనున్న 250 మంది ‘రైతు ఉత్పత్తిదార్ల సంఘం’ పథకం లబ్ధిదార్లు; వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు -ఎర్రకోటలో జరిగే వేడుకలకు దేశం నలుమూలల నుంచి హాజరుకానున్న వివిధ రంగాలకు చెందిన 1800 మంది ప్రత్యేక ఆహ్వానితులు; జీవిత భాగస్వాములతో కలిసి న్యూదిల్లీ రావాలని, ఎర్రకోట పైనుంచి జాతిని ఉద్దేశించి చేసే ప్రధాన మంత్రి ప్రసంగాన్ని వినాలని ఎఫ్పీవో పథకం లబ్ధిదార్లకు ఆహ్వానం న్యూదిల్లీ/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15న, దేశంలోని …
Read More »న్యూదిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా ఇద్దరు ఉపాధ్యాయులకు ఆహ్వానం
-ఎర్రకోటలో జరగనున్న వేడుకలకు దేశం నలుమూలల నుంచి హాజరుకానున్న 1800 మంది ప్రత్యేక ఆహ్వానితులు; కేంద్ర ప్రభుత్వ ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా దేశంలోని ప్రతి వర్గం ప్రజలకు ఉత్సవాల్లో పాల్గొని, ప్రధాని ప్రసంగం వినే అవకాశం న్యూదిల్లీ/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15న, ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన తర్వాత ప్రధాన మంత్రి చేసే ప్రసంగం వినడానికి దేశంలోని నలుమూలకు చెందిన 1800 మంది ప్రత్యేక వ్యక్తులకు ఆహ్వానం అందింది. ఈ 1800 మంది ప్రత్యేక ఆహ్వానితుల నడుమ …
Read More »ఆగస్టు 9న పార్లమెంట్ ముందు జర్నలిస్టుల నిరసన
-CNPNAEO పిలుపు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వార్తాపత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, టీవీ ఛానెళ్లలో జర్నలిస్టుల అక్రమ తొలగింపునకు నిరసనగా ఆగస్టు 9న పార్లమెంటు భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు రాస్ బిహారీ, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ యాదవ్ ప్రకటించారు. ఉద్యోగాల నుంచి తొలిగించిన వర్కింగ్ జర్నలిస్టులను, ఇతర సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ను పునరుద్ధరించాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక …
Read More »ఆంధ్రప్రదేశ్లోని వివిధ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి మనదేశానికి 141.12 మిలియన్ డాలర్ల రుణ మంజూరు పై సంతకం చేసిన ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : 23.05.2023న ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) భారత ప్రభుత్వం తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మూడు పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీటి సరఫరా వ్యవస్థలు, విద్యుత్ పంపిణీ నెట్వర్క్ వంటి అధిక-నాణ్యత గల అంతర్గత మౌలిక సదుపాయాల అభివృద్ధికై 141.12 మిలియన్ డాలర్ల రుణంపై సంతకం చేశాయి.. ఇది రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాళహస్తి-చిత్తూరు లోని మూడు పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను నిర్మించడానికి 2016లో ఆసియా అభివృద్ది బ్యాంకు ఈ కార్యక్రమం కోసం …
Read More »ADB, India sign $141.12 million loan for industrial corridor development in Andhra Pradesh
Delhi, Neti Patrika Prajavartha : The Asian Development Bank (ADB) and the Government of India signed, on 23.05.2023, a $141.12 million loan to support the development of high-quality internal infrastructure such as roads, water supply systems and electricity distribution network in three industrial clusters in the state of Andhra Pradesh. This financing is the second tranche of the $500 million …
Read More »
Prajavartha Online Telugu News