ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో ఈరోజు లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ చైర్మన్ మరియు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తో మరియు ఇతర రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే మంత్రిత్వ శాఖ విధి విధానాల గురించి చర్చించిన లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ చైర్మన్ బాలశౌరి, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని పలురైల్వే అంశాలను రైల్వే బోర్డ్ చైర్మన్ దృష్టికి తేవడం జరిగింది. మచిలీపట్నం – …
Read More »Tag Archives: delhi
ఎగుమతి రీఫండ్లను వేగవంతం చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ సంస్కరణలను ఎఫ్ఐఈఓ స్వాగతించింది
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎగుమతిదారుల ద్రవ్యత సమస్యలను తగ్గించి, రీఫండ్ ప్రక్రియను సులభతరం చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ఇండియన్ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) స్వాగతించింది. ఎఫ్ఐఈఓ అధ్యక్షులు ఎస్. సి. రల్హాన్ తెలిపారు: “రిస్క్ విశ్లేషణ ఆధారంగా ఏడు రోజుల్లో ఎగుమతి రీఫండ్లను విడుదల చేయడం, అలాగే వస్త్రాలు, ఔషధాలు, రసాయనాలు, ఎరువులు వంటి రంగాలలో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద తాత్కాలిక రీఫండ్లను మంజూరు చేయడం చాలా ఆహ్వానించదగిన నిర్ణయం. ఈ సంస్కరణలు వర్కింగ్ కాపిటల్ …
Read More »ప్రపంచ టారిఫ్ కల్లోలం మధ్య భారత్ బలమైన Q1 GDP వృద్ధితో ఆర్థిక స్థిరత్వాన్ని చూపించింది : ఎస్.సి. రల్హాన్, అధ్యక్షుడు, FIEO
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థలోని అంతర్గత బలం, స్థిరత్వాన్ని మరోసారి ప్రతిబింబించిందని ఫియో అధ్యక్షుడు ఎస్.సి. రల్హాన్ అన్నారు. ప్రపంచ వాణిజ్యం అనిశ్చితులు, టారిఫ్ యుద్ధాలతో పోరాడుతున్న సమయంలో, భారత దేశంలోని సజీవమైన దేశీయ మార్కెట్ వినియోగం మరియు పెట్టుబడులపై నిరంతర ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఒక బలమైన రక్షణను అందించింది. ఈ విశేష ప్రదర్శన కేవలం బలమైన దేశీయ డిమాండ్ ప్రతిబింబం మాత్రమే కాకుండా గత కొన్నేళ్లలో …
Read More »జపాన్, చైనా పర్యటనపై ప్రధానమంత్రి వ్యూహాత్మక అడుగు స్వాగతార్హం; ద్వైపాక్షిక వాణిజ్యం & ఎగుమతి వృద్ధిపై దృష్టి : ఫియో అధ్యక్షుడు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : జపాన్ మరియు చైనా అధికారిక పర్యటనకు బయలుదేరిన గౌరవనీయ ప్రధానమంత్రిగారి నిర్ణయాన్ని ఆసియా అతిపెద్ద రెండు ఆర్థిక వ్యవస్థలతో భారత వాణిజ్య–ఎగుమతి బంధాలను బలోపేతం చేయడానికి కీలకమైన అడుగుగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థలు (FIEO) స్వాగతిస్తున్నదని, ఫియో అధ్యక్షుడు ఎస్.సి. రల్హాన్ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి షిగెరూ ఇషిబా ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి జపాన్లో జరుగుతున్న 15వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. గత పదకొండేళ్లుగా పక్వానికి వచ్చిన ప్రత్యేక వ్యూహాత్మక మరియు గ్లోబల్ భాగస్వామ్యాన్ని …
Read More »అమెరికా భారతీయ ఎగుమతులపై అదనంగా 25% సుంకం విధించగా, రంగాలపై ప్రభావంపై FIEO ఆందోళన వ్యక్తం చేస్తూ, వ్యూహాత్మక చర్యలు మరియు మద్దతు కోసం ప్రభుత్వాన్ని కోరింది : అధ్యక్షుడు, FIEO
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) అమెరికా ప్రభుత్వం భారత మూలం గల వస్తువులపై అదనంగా 25% సుంకం విధించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అనేక ఎగుమతి విభాగాలపై మొత్తం సుంకాలు 50% వరకు పెరుగుతున్నాయి. ఈ నిబంధన 2025 ఆగస్టు 27 నుండి అమలులోకి వస్తుంది. ఈ చర్య భారతీయ వస్తువుల ప్రవాహాన్ని అమెరికా – భారత అతిపెద్ద ఎగుమతి మార్కెట్ – వైపు తీవ్రంగా దెబ్బతీస్తుంది. FIEO అధ్యక్షుడు ఎస్.సి. రల్హాన్ …
Read More »అబద్ధపు ప్రచారాలను ఐటీ వింగ్ సమర్థవంతంగా తిప్పికొట్టాలి… : ఎంపీ గురుమూర్తి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఢిల్లీలో నిర్వహించిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ వేదికగా జరిగే అబద్దపు ప్రచారాలను ఢిల్లీ ఐటీ వింగ్ సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఐటీకి సృష్టికర్తలం తామే అని కొందరు ప్రచారం చేసుకొంటున్నారని, కాని వాస్తవానికి ఐటీలో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని గుర్తు చేశారు. కూటమి …
Read More »పి.ఎమ్-జి.యు.జి.ఎ పథకం కింద కొత్త గ్రామాల సంఖ్యను పెంచే ప్రణాళికలు లేవు
-వాల్మీకి బోయ కమ్యూనిటీకి గుర్తింపు ప్రతిపాదనకు ఓ.ఆర్.జి.ఐ మద్దతు ఇవ్వలేదు -కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి దుర్గాదాస్ ఉయికె వెల్లడి -పి.ఎమ్-జి.యు.జి.ఎ పథకం పురోగతి పై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ జి.లక్ష్మీనారాయణ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన్ మంత్రి జనజాతీయ గ్రామ అభియాన్ (PM-JUGA) కింద గ్రామాల సంఖ్యను పెంచే ప్రణాళికలు ప్రస్తుతం లేవు. వాల్మీకి బోయ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. 2017లో TCR&TI చేసిన అధ్యయనం …
Read More »కాలుష్య నియంత్రణపై వెనకడుగు ఎందుకు… లోక్ సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలలో సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు ఉద్దేశించబడిన ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్ల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి ఈరోజు లోక్సభలో ప్రశ్నించారు. ఈ నిర్ణయం ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ స్పందించారు. 2015లో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ …
Read More »భారత అణుశక్తి మిషన్ పురోగతిపై వివరాలు కోరిన తిరుపతి ఎంపి గురుమూర్తి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న అణు రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ముఖ్యమైన సమాచారాన్ని కోరారు. 2025-26 బడ్జెట్లో రూ.20 వేల కోట్లతో ప్రకటించిన అణుశక్తి కార్యక్రమం ప్రస్తుత స్థితి, అలాగే తిరుపతి జిల్లాలోని ప్రముఖ విద్యా సంస్థలను ఈ పరిశోధనలో భాగం చేసే ఆలోచన ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రాంతాలవారీగా భాగస్వామ్యం, అలాగే 2033 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసే చిన్న అణు రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించే అవకాశం …
Read More »తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నుముక : ఎంపీ కేశినేని శివనాథ్
-జాతీయ బీసి సంక్షేమ సంఘం నిర్వహించిన సెమినార్ కి సంఘీభావం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నుముక అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. జాతీయస్థాయిలో హక్కుల సాధన కోసం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఆంద్రప్రదేశ్ భవన్ లో మంగళవారం జరిగిన సెమినార్ లో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ను జాతీయ బిసి సంక్షేమ సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు. విజయవాడ పార్లమెంట్ …
Read More »
Prajavartha Online Telugu News