Breaking News

Tag Archives: delhi

కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడుకు విజయవాడ ఉత్సవ్ ఆహ్వానం

-ఆహ్వాన ప‌త్రిక అంద‌జేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ‌ సాంస్కృతిక వైభవాన్ని చాటే విజ‌య‌వాడ‌లో సెప్టెంబ‌ర్ 22వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు జ‌రిగే విజయవాడ ఉత్సవ్‌కు విచ్చేయాల్సిందిగా కేంద్ర పౌర విమానాయ‌న శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడును విజ‌య‌వాడ ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు ఎంపీ కేశినేని శివ‌నాథ్, రాజ్య‌స‌భ ఎంపీ సానా స‌తీష్ బాబుతో క‌లిసి ఆహ్వానించారు. ఢిల్లీ శ‌నివారం కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు కార్యాల‌యంలో ఆయ‌న్ను క‌లిసి విజ‌య‌వాడ ఉత్స‌వ్ …

Read More »

ఉప‌రాష్ట్రప‌తి సీపీ రాధ‌కృష్ణ‌న్ కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ ఆహ్వానం

-ఆహ్వాన ప‌త్రిక అంద‌జేసిన కేంద్రమంత్రి రామ్మోహ‌న్ నాయుడు, ఎంపీ కేశినేనిశివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ న‌గ‌ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతి, చారిత్ర‌క‌, అధ్యాత్మిక వైభ‌వాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు నిర్వ‌హిస్తున్న విజ‌య‌వాడ ఉత్స‌వ్ కు ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధ కృష్ణ‌న్ ను కేంద్ర విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, ఎంపీ హ‌రీష్ బాల‌యోగి, రాజ్య స‌భ్య ఎంపీ సానా స‌తీష్ ల‌తో క‌లిసి విజ‌య‌వాడ ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆహ్వానించారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధ …

Read More »

ఎంపీలు సానా స‌తీష్, హ‌రీష్ బాల‌యోగి ల‌కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ ఆహ్వానం

-ఆహ్వాన ప‌త్రిక అంద‌జేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ‌లో సెప్టెంబ‌ర్ 22 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న విజ‌య‌వాడ ఉత్స‌వ్ కు విచ్చేయాల్సిందిగా రాజ్య స‌భ ఎంపీ సానా స‌తీష్ బాబు, అమ‌లాపురం ఎంపీ హ‌రీష్ బాల‌యోగిల‌ను విజ‌య‌వాడ ఉత్సవ్ క‌మిటీ స‌భ్యులు ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆహ్వానించారు. ఢిల్లీలో శనివారం ఎంపీల నివాసంలో వారిని క‌లిసి విజయ‌వాడ ఉత్స‌వ్ ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. విజ‌య‌వాడ సాంస్కృతిక విలువ‌ల‌ను ప్రోత్స‌హిస్తూ స్థానిక సంప్ర‌దాయాల …

Read More »

కేంద్ర స‌హాయ మంత్రి భూప‌తిరాజ శ్రీనివాస వ‌ర్మకు విజ‌య‌వాడ ఉత్స‌వ్ ఆహ్వానం

-ఆహ్వాన ప‌త్రిక అంద‌జేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడలో ద‌స‌ర శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌కు మ‌రింత శోభ తెచ్చేందుకు నిర్వ‌హిస్తున్న విజ‌య‌వాడ ఉత్స‌వ్ కు విచ్చేయాల్సిందిగా కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల, ఉక్కుశాఖ స‌హాయ మంత్రి భూప‌తిరాజ శ్రీనివాస వ‌ర్మ‌ను విజ‌య‌వాడ ఉత్సవ్ క‌మిటీ స‌భ్యులు ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆహ్వానించారు. ఢిల్లీలో శనివారం కేంద్ర‌మంత్రి శ్రీనివాస వ‌ర్మ నివాసంలో ఆయ‌న్ను క‌లిసి విజయ‌వాడ ఉత్స‌వ్ ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. కేంద్ర మంత్రి భూప‌తిరాజ శ్రీనివాస వ‌ర్మ‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ …

Read More »

రొయ్య రైతులపై అమెరికా సుంకాల ప్రభావం తగ్గించేందుకు వ్యూహాత్మక చర్యలు

– ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్రం స్పందన ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రస్తావించిన విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా విధించిన దిగుమతి సుంకాల కారణంగా రొయ్య రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే రొయ్యలలో దాదాపు 70 శాతం అమెరికాకు ఎగుమతి అవుతుండగా, తిరుపతి జిల్లాలోనే 28 వేల ఎకరాల్లో సుమారు 1.25 …

Read More »

గండికోటకు ‘మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్’ అవార్డు

-బిజినెస్ లేజర్ ట్రావెల్ అండ్ మైస్ ఎగ్జిబిషన్ (BLTM 2025)లో పురస్కారం అందుకున్న ఏపీ పర్యాటక ప్రతినిధి పద్మారాణి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోని ప్రముఖ ట్రావెల్ ట్రేడ్ షో అయిన బిజినెస్ లేజర్ ట్రావెల్ అండ్ మైస్ ఎగ్జిబిషన్ (BLTM 2025)లో ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీలోని గండికోటకు ‘మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్’ అవార్డు రావడం రాష్ట్రస్థాయిని పెంచింది. వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 11 నుండి 13 వరకు న్యూఢిల్లీలోని యశోభూమిలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ …

Read More »

మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైను త్వరలో సాకారం – మచిలీపట్నం ఎంపి బాలశౌరి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో ఈరోజు లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ చైర్మన్ మరియు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తో మరియు ఇతర రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే మంత్రిత్వ శాఖ విధి విధానాల గురించి చర్చించిన లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ చైర్మన్ బాలశౌరి, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని పలురైల్వే అంశాలను రైల్వే బోర్డ్ చైర్మన్ దృష్టికి తేవడం జరిగింది. మచిలీపట్నం – …

Read More »

ఎగుమతి రీఫండ్‌లను వేగవంతం చేయడానికి జీఎస్‌టీ కౌన్సిల్ సంస్కరణలను ఎఫ్‌ఐఈఓ స్వాగతించింది

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎగుమతిదారుల ద్రవ్యత సమస్యలను తగ్గించి, రీఫండ్ ప్రక్రియను సులభతరం చేయడానికి జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ఇండియన్ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) స్వాగతించింది. ఎఫ్‌ఐఈఓ అధ్యక్షులు ఎస్. సి. రల్హాన్ తెలిపారు: “రిస్క్ విశ్లేషణ ఆధారంగా ఏడు రోజుల్లో ఎగుమతి రీఫండ్‌లను విడుదల చేయడం, అలాగే వస్త్రాలు, ఔషధాలు, రసాయనాలు, ఎరువులు వంటి రంగాలలో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద తాత్కాలిక రీఫండ్‌లను మంజూరు చేయడం చాలా ఆహ్వానించదగిన నిర్ణయం. ఈ సంస్కరణలు వర్కింగ్ కాపిటల్ …

Read More »

ప్రపంచ టారిఫ్ కల్లోలం మధ్య భారత్ బలమైన Q1 GDP వృద్ధితో ఆర్థిక స్థిరత్వాన్ని చూపించింది : ఎస్.సి. రల్హాన్, అధ్యక్షుడు, FIEO

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థలోని అంతర్గత బలం, స్థిరత్వాన్ని మరోసారి ప్రతిబింబించిందని ఫియో అధ్యక్షుడు ఎస్.సి. రల్హాన్ అన్నారు. ప్రపంచ వాణిజ్యం అనిశ్చితులు, టారిఫ్ యుద్ధాలతో పోరాడుతున్న సమయంలో, భారత దేశంలోని సజీవమైన దేశీయ మార్కెట్ వినియోగం మరియు పెట్టుబడులపై నిరంతర ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఒక బలమైన రక్షణను అందించింది. ఈ విశేష ప్రదర్శన కేవలం బలమైన దేశీయ డిమాండ్ ప్రతిబింబం మాత్రమే కాకుండా గత కొన్నేళ్లలో …

Read More »

జపాన్, చైనా పర్యటనపై ప్రధానమంత్రి వ్యూహాత్మక అడుగు స్వాగతార్హం; ద్వైపాక్షిక వాణిజ్యం & ఎగుమతి వృద్ధిపై దృష్టి : ఫియో అధ్యక్షుడు

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : జపాన్ మరియు చైనా అధికారిక పర్యటనకు బయలుదేరిన గౌరవనీయ ప్రధానమంత్రిగారి నిర్ణయాన్ని ఆసియా అతిపెద్ద రెండు ఆర్థిక వ్యవస్థలతో భారత వాణిజ్య–ఎగుమతి బంధాలను బలోపేతం చేయడానికి కీలకమైన అడుగుగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థలు (FIEO) స్వాగతిస్తున్నదని, ఫియో అధ్యక్షుడు ఎస్.సి. రల్హాన్ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి షిగెరూ ఇషిబా ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి జపాన్‌లో జరుగుతున్న 15వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. గత పదకొండేళ్లుగా పక్వానికి వచ్చిన ప్రత్యేక వ్యూహాత్మక మరియు గ్లోబల్ భాగస్వామ్యాన్ని …

Read More »