-భారతీయ ఎగుమతిదారుల అంతర్జాతీయ టెండర్ అవకాశాల ప్రాప్యతను పెంపొందించేందుకు ఎఫ్ఐఈఓ “గ్లోబల్ టెండర్ సర్వీసెస్ (జీటీఎస్)”ను ప్రారంభించింది న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ధనతేరస్ పర్వదినాన్ని పురస్కరించుకొని, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థలు (FIEO) తమ తాజా ప్రథమ శ్రేణి కార్యక్రమం — గ్లోబల్ టెండర్ సర్వీసెస్ (GTS) — ను గర్వంగా ప్రారంభించింది. భారతీయ ఎగుమతిదారుల, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల (MSMEs) అంతర్జాతీయ వ్యాపార విస్తరణకు ఇది ఒక పరివర్తనాత్మక అడుగు. ఎఫ్ఐఈఓ అభివృద్ధి …
Read More »Tag Archives: delhi
విశాఖకు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి
-దేశంలో తొలి ఏఐ డేటా హబ్ ప్రకటించిన గూగుల్ -అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు నిర్ణయం -సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రకటించిన గూగుల్ -దేశంలో మొదటి గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ విశాఖకు రావటం గర్వకారణమన్న సీఎం చంద్రబాబు -భారత డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కు ఇది సరికొత్త అధ్యాయమన్న ముఖ్యమంత్రి -డేటా సెంటర్ ఏర్పాటు పై ఎక్స్ వేదికగా ప్రకటించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. -విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన …
Read More »పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేయాలనేది లక్ష్యం
-2027లో గౌరవ ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం -పోలవరం పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి -ఢిల్లీలో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి రామానాయుడు వివరాలు వెల్లడి న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పడకేసిన ‘పోలవరం’ పనుల ను పట్టాలెక్కించి, పరుగులు తీయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల కేంద్రం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఢిల్లీలో సోమవారం కేంద్ర జల …
Read More »ఎయిర్ బస్ బోర్డుతో భేటీ అయిన రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలోని ఎయిర్బస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తో కలిసి ఎయిర్బస్ బోర్డుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎయిర్బస్ మొత్తం బోర్డు భారతదేశానికి వచ్చిన ఇదే మొదటి సందర్భం కావడంతో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భారత్–ఎయిర్బస్ మధ్య ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఎయిర్క్రాఫ్ట్ కంపోనెంట్ తయారీ, ఎమ్.ఆర్.ఓ (మెంటినెన్స్, …
Read More »ఏపీకి పూర్వోదయ పథకం కింద నిధులివ్వండి
-వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఆ నిధులే కీలకం -ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రికి సీఎం చంద్రబాబు వినతి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయిన సీఎం ఆమెకు ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఏపీపై …
Read More »భారత్ లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఏపీ
-పెట్టుబడులను ఆకర్షించడంలో మాకు ట్రాక్ రికార్డు ఉంది -వివిధ రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు -విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక వేత్తలు రావాలి -సీఐఐ పార్టనర్షిప్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో పెట్టే పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులిస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను …
Read More »శ్రీలంక నుంచి కాకినాడ మత్స్యకారుల విడుదల
-స్వదేశానికి రప్పించడంలో ఏపీ ప్రభుత్వం చొరవ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీలంక జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ భవన్ నుంచి జాలర్ల విడుదలకు తక్షణ చర్యలు చేపట్టడంతో ఈనెల 26న నలుగురు జాలర్లను శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది భారత్ కు అప్పగించారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలోని మండపం వద్ద శ్రీలంక కోస్ట్ గార్డు సిబ్బంది ఈ నలుగురిని భారత్ కోస్ట్ గార్డ్ …
Read More »Enhancing Energy Efficiency: A Historic Imperative for Empowering the Nation
-BEE Calls for Wider Public Participation -States Urged to Focus on Comprehensive Communication Strategies -Central Schemes Deliver Tangible Results: Energy savings of 53 MTOE -Emission reduction of 321.06 million tonnes of CO₂. -Maharashtra& Andhra Pradesh Lead in BEE’s SEEI Performance Rankings. Vijayawada/New Delhi, Neti Patrika Prajavartha : Recognizing that energy efficiency is a key driver of India’s Net Zero 2070 …
Read More »“స్కోచ్ అవార్డ్స్”కి ఏపి ఎస్ఆర్టిసి
న్యూఢిల్లీ/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్న ఏ. పి. ఎస్. ఆర్. టి. సి. తాజాగా మరొక అవార్డు సొంతం చేసుకుంది. 2025 సంవత్సరమునకుగాను, ప్రతిష్టాత్మకమైన “స్కోచ్ అవార్డ్స్” కి ఎంపికయ్యింది. నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా ఎన్నో పల్లె ప్రాంతాలను కలుపుకుంటూ పోయే ఆర్టీసీలో లక్షలాది మంది ప్రయాణం సాగిస్తున్నారు. ప్రయాణీకుల అభిరుచి మేరకు ఎన్నో కొత్త బస్సులను కూడా ప్రయాణికులకు చేరువ చేసి ఆర్టీసీ సేవలందిస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల …
Read More »బీసీ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సవిత -బాధ్యత పెంచిన ‘స్కోచ్’ -అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం : మంత్రి సవిత -స్కోచ్ అవార్డు అందుకున్న మంత్రి -పోటీ పరీక్షల్లో బీసీ యువతకు ఉచిత శిక్షణకు -అవార్డు రాక న్యూఢిల్లీ/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన తరగతులకు గౌరవ ప్రదమైన జీవనంతో పాటు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ యువతకు …
Read More »
Prajavartha Online Telugu News