-కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ పురందేశ్వరి భేటీ -గొల్లపూడి లోని బల్బ్ లైన్ల వద్ద శాటిలైట్ / హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన -కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంట నీటి నిల్వ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి -ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్ధనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల …
Read More »Tag Archives: delhi
ఆంధ్రప్రదేశ్లో 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు వాటిలో 23 పూర్తి
-గత ఐదేళ్లలో ఏపీకి 9 ఈ.ఎమ్.ఆర్.ఎస్ లు మంజూరు -కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే వెల్లడి -ఏపీలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన విద్యార్థులకు ఉన్నత స్థాయి పోటీ పరీక్షలు ఐ.ఐ.టి-జె.ఈ.ఈ(IIT–JEE), ఎన్.ఈ.ఈ.టి (NEET) కోచింగ్ కోసం దేశవ్యాప్తంగా మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoEs) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయగా ఇందులో ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లి ఒకటిగా ఉందని …
Read More »భారత ఎగుమతుల వృద్ధికి వ్యూహాత్మక మైలురాయిగా భారత్–ఓమన్ CEPAను స్వాగతించిన ఫియో
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎగుమతిదారుల అత్యున్నత సంస్థ అయిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థలు (FIEO), గల్ఫ్ ప్రాంతంతో భారత్ వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రధాన మైలురాయిగా భారత్–ఓమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కుదిరినందుకు హృదయపూర్వక స్వాగతం పలికింది ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో, అలాగే ఒమన్ సుల్తాన్ హిస్ మజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ గారి మార్గదర్శకత్వంలో ఈ ఒప్పందం పూర్తి చేయబడింది. గౌరవనీయులైన …
Read More »విజయవాడ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి దిశగా ఎంపీ కేశినేని శివనాథ్ అడుగులు
-రూ.2 కోట్ల 80 లక్షలు సీఎస్ఆర్ నిధులు తెచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషి -కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ -ఆ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులు ఇప్పించాలని విజ్ఞప్తి -సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపీ కేశినేని శివనాథ్ కృషి తో విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రూపురేఖలు మారనున్నాయి. విజయవాడ జీజీహెచ్ …
Read More »జాతీయ ఉపాధి హామీ వేతనాల చెల్లింపులో జాప్యాలపై పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి ప్రశ్న
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాలపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ప్రస్తుతం కూలీల వేతనాల కోసం ప్రత్యేక “గ్రీన్ చానల్” లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై ఆధారపడాల్సి వస్తోందని, దీని కారణంగా పేద గ్రామీణ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కార్మికుల వేతన భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ …
Read More »ఏపీలో వైద్య విద్యా రంగాన్ని కాపాడాలి – పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి డిమాండ్
న్యూఢిల్లీ/తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యా రంగంలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలలో బాగంగా మంగళవారం అత్యంత ముఖ్యమైన ప్రజా సమస్యలు ప్రస్తావించే అధికరణ 377 కింద రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల ధనంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర …
Read More »దేవాలయాల్లో సోలార్ కార్పోర్ట్లకు ప్రస్తుతం ప్రత్యేక పథకం లేదు
-కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ వెల్లడి. -దేవాలయాల్లో సౌర కార్పోర్టులపై ప్రశ్నించిన ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుమళ్ల ప్రసాద్ రావు, లావు శ్రీ కృష్ణ దేయరాయులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గుజరాత్లోని మోధేరా సూర్య దేవాలయం తరహాలో దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో సోలార్ కార్పోర్ట్లను ఏర్పాటు చేసే అంశంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక పథకాన్ని అమలు చేయడం లేదని కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ శాఖ …
Read More »పేదల సంక్షేమం, సామాజిక న్యాయమే నిజమైన ‘వందేమాతరం’ – పార్లమెంట్లో ఎంపీ డాక్టర్ గురుమూర్తి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వందేమాతరం గీతం 150 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక చర్చలో వైసీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రసంగించారు. బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతం కేవలం పాట కాదని, సామాన్యులను స్వాతంత్య్ర సమరయోధులుగా మలిచిన శక్తి అని, అది దేశమాతకు ఆత్మ వంటిదని అభివర్ణించారు. పేదలు, బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే నిజమైన దేశభక్తి అని ఎంపీ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదల కోసం …
Read More »తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటనపై పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్, డ్రగ్స్ ఘటనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్సభలో అడ్జర్న్మెంట్ మోషన్ నోటీసు ఇచ్చారు. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించడం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించడం అత్యంత హేయమని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక …
Read More »కేంద్ర మంత్రి ప్రళ్హద్ జోషి తో మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం మరియు సివిల్ సప్లైస్ శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ నేడు కేంద్ర ఆహారం, పౌర సరఫరాలు మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రళ్హద్ జోషితో పార్లమెంట్ భవనంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవన్ లోని గురజాడ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ముఖ్య చర్చలు మరియు నిర్ణయాలు: 1. ఖరీఫ్ 2025-26 పాడి కొనుగోలు: o ఆంధ్రప్రదేశ్కు 2025-26 ఖరీఫ్ సీజన్ కోసం …
Read More »
Prajavartha Online Telugu News