-పార్లమెంటు అవతరణంలో నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయని వెరసి శాంతి భద్రతలు విఫలమయ్యాయని వైఎస్ఆర్సీపీ ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంటు ఆవరణంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇళ్లు, కార్లు తగులబెట్టడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం వంటి దుశ్చర్యలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ పాలనకు బదులు సొంతంగా రూపొందించుకున్న ‘రెడ్ బుక్ …
Read More »Tag Archives: delhi
విబి జి రామ్ జి కార్మికుల వేతనాలపై స్పష్టత కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ (విబి జి రామ్ జి) పథకం కింద గ్రామీణ కార్మికులకు అందించే వేతనాలు, పథక అమలుకు సంబంధించిన పలు అంశాలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సమాధానం ఇచ్చారు. విబి జి రామ్ జి చట్టం 2025లోని సెక్షన్ 10 ప్రకారం, ఈ పథకానికి సంబంధించిన వేతన రేట్లను కేంద్ర …
Read More »విజయవాడ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో చిన్న కాంట్రాక్టరులు నష్టపోకుండా ఎంపీ కేశినేని శివనాథ్ చర్యలు
-ఆగిపోయిన బిల్లులకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి -ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్వంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన గోల్డ్ మెడల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ జైన్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణ పనులకి సంబంధించి కాంట్రాక్టర్ మారటంతో….చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బంది పడకుండా ఎంపీ కేశినేని శివనాథ్ తగు చర్యలు చేపట్టారు. మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ఆయన …
Read More »టిడిపి ఎంపీలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు
-హాజరైన ఎంపీలు కేశినేని, వేమిరెడ్డి , తెన్నేటి, మాగుంటి, బైరెడ్డి -తొలిసారి సభకు వచ్చిన వారికి ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఎంపీలు విజ్ఞప్తి -సానుకూలంగా స్పందించిన లోక సభ స్పీకర్ ఓంబిర్లా ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: లోక సభ స్పీకర్ ఓంబిర్లా పార్లమెంట్ లోని తన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం టిడిపి ఎంపీలకు ఇచ్చిన తేనీటి విందుకు బాపట్ల ఎంపీ లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి ప్రసాద్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసులు రెడ్డి, …
Read More »కార్మికుల భద్రత, ఆరోగ్య రక్షణపై లోక్సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత, ఆరోగ్య రక్షణపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్సభలో ప్రశ్నించారు. వృత్తిపరమైన భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్–2020 అమలులో కార్మికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై, ముఖ్యంగా నిర్మాణ రంగం, గనులు, కాంట్రాక్ట్ కార్మికులు వంటి ప్రమాదకర రంగాల్లో భద్రతా ఏర్పాట్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానం ఇస్తూ, 13 కేంద్ర …
Read More »ఈఎస్ఐ డిస్పెన్సరీల జాప్యంపై లోక్సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న
-కలిచేడు, తలుపూరు ఎంఎల్డబ్ల్యూఓ పాఠశాల పునరుద్ధరణపై అనుబంధ ప్రశ్న న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీల ప్రారంభంలో జరుగుతున్న జాప్యంపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్సభలో ప్రశ్నించారు. ఇందుకు అనుబంధ ప్రశ్నగా 2023 నవంబర్లో కలిచేడు, తలుపూరు ప్రాంతాల్లో ఎంఎల్డబ్ల్యూఓ పాఠశాల భవనాల పునరుద్ధరణకు సంబంధించిన లేవుట్లు, డ్రాయింగ్లు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు తదుపరి కార్యాచరణ ప్రారంభం కాకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే 1950లో కలిచేడులో నిర్మించిన జనరల్ ఆసుపత్రి, టీబీ ఆసుపత్రుల సేవలను ప్రభుత్వం ఎప్పుడు …
Read More »లడ్డు అంశాన్ని డైవర్ట్ చేయడానికి కుల రాజకీయాలు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు సరికాదు…
-ఎంపీ సానా సతీష్ బాబు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఢిల్లీలో ఎంపీల బృందం సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఎంపీ సానా సతీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి సతీమణిపై తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే తక్షణమే అరెస్ట్ చేయడం జరిగింది. అదే మా పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మహిళల పట్ల ఎలాంటి అసభ్య …
Read More »బడ్జెట్–2026 పేదలు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిచ్చిన ప్రజాహిత బడ్జెట్.
– విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్–2026 దేశ పేదలు, మహిళలు, యువత అభివృద్ధిని కేంద్రబిందువుగా ఉంచిన సమగ్ర బడ్జెట్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పించడం ముఖ్య విశేషమని తెలిపారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు వ్యాపార రంగంలో ఎదగాలన్న ఆలోచనకు ఈ బడ్జెట్ బలాన్నిస్తోందన్నారు. ఈ దృక్పథం …
Read More »క్రీడల అభివృద్ధికి ఖేలో ఇండియా, శాయ్ మద్దతు కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-రాష్ట్రంలో క్రీడలను అభివృధి చేయాలనే తపనతో అధికారులతో మంత్రి భేటీ. -మహిళా క్రీడల ప్రోత్సాహానికి అస్మిత పథకం – ఎస్ఏఐతో చర్చలు. -సండే ఆన్ సైకిల్తో ఫిట్నెస్, యువత ఆరోగ్యం, క్రీడలే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు . -కేలో ఇండియా–ఎస్ఏఐ మద్దతు కోసం ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ మయాంక్ శ్రీవాస్తవ కలిసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల పట్ల ఉన్నత తపనతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి దిశగా కార్యాచరణ చేపడుతున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. స్పోర్ట్స్ …
Read More »ఈ–స్పోర్ట్స్ రంగం యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది…
-ఆసియా పసిఫిక్ ప్రెడేటర్ లీగ్–2026 గ్రాండ్ ఫైనల్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్వహించిన ఆసియా పసిఫిక్ ప్రెడేటర్ లీగ్–2026 గ్రాండ్ ఫైనల్స్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ–స్పోర్ట్స్ రంగం యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో ఈ–స్పోర్ట్స్ అభివృద్ధికి దీర్ఘకాలిక దృష్టితో …
Read More »
Prajavartha Online Telugu News