– సాంకేతికతతో విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవం – భారత్ బోధన్ ఏఐ కాంక్లేవ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్. – రెండో రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఆకట్టుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు – సమావేశంలో పాల్గొన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు. వి. IAS., , సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు IAS., – పాల్ (PAL) ల్యాబ్స్, మధ్యాహ్న భోజన పర్యవేక్షణపై ప్రత్యేక వివరణ – ఆంధ్రప్రదేశ్ మోడల్ను …
Read More »Tag Archives: delhi
జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ (NSCAEM) కింద ఎపీలో రెండు అత్యున్నత సేవల కేంద్రాలు
-విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్, మంగళగిరి AIIMS కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) గా గుర్తింపు -ఎపీలో 14.79 లక్షల మందికి సికిల్ సెల్ పరీక్షలు- 4,78,188 మందికి జెనెటిక్ స్టేటస్ కార్డులు పంపిణీ -విశాఖ కింగ్ జార్జ్ హాస్పటల్ కు రూ.7 కోట్లు 64 లక్షలు నిధులకు ఆమోదం-రూ. 7 కోట్ల 55 లక్షలు విడుదల -కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడి -సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ సౌకర్యాలపై ప్రశ్నించిన ఎంపీ కేశినేని …
Read More »ఏపీ నుంచి ఎ.ఐ.బి.పి కింద ఎలాంటి ఈ.ఆర్.ఎమ్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు రాలేదు
-పోలవరం 85% పూర్తి – 2024-2025 లో రూ.5,512 కోట్లు నిధుల విడుదల -కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వెల్లడి -ఆంధ్రప్రదేశ్లో PMKSY-AIBP కింద ప్రాజెక్టుల వివరాలపై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేగవంతమైన సాగునీటి ప్రయోజనాల కార్యక్రమం (AIBP) కింద ఎలాంటి ఈ.ఆర్.ఎమ్ (ERM- విస్తరణ, పునరుద్ధరణ, ఆధునీకరణ) ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి …
Read More »చట్టాల స్పష్టతతోనే కార్మిక హక్కులకు భద్రత – ఎంపీ గురుమూర్తి
-విశాఖ స్టీల్ ప్లాంట్ అనుభవమే చట్టాల స్పష్టత అవసరాన్ని చూపుతోంది న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక సంబంధాల కోడ్ (సవరణ) బిల్లు 2026పై లోక్సభలో జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ బిల్లు పరిమాణంలో చిన్నదైనా ప్రభావంలో పెద్దదని ఆయన పేర్కొన్నారు. ఇది చట్టపరమైన స్పష్టతను తీసుకువచ్చినా కొన్ని లోపాలు ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు. సెక్షన్ 104 ద్వారా పాత మూడు కార్మిక చట్టాలు పూర్తిగా రద్దయ్యాయని ఈ సవరణ …
Read More »రైల్వేల్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల వివరాలు తెలుపండి
-రైల్వే ట్రాక్ల వెంట, స్టేషన్ల పరిసరాలలో పేరుకుపోతున్న చెత్త గురించి పార్లమెంటులో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వేల్లో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యపై తిరుపతి లోక్సభ సభ్యులు మద్దిల గురుమూర్తి బుధవారం పార్లమెంటులో ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ రైల్వే ట్రాక్ల వెంట, స్టేషన్ల పరిసరాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, ఆహార ప్యాకెట్లు తదితర వ్యర్థాలు వేస్తున్న పరిస్థితిని ఆయన ప్రస్తావించారు. రైళ్లలో డస్ట్బిన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఈ సమస్య ఎందుకు కొనసాగుతోందని, వ్యర్థాల …
Read More »రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించండి
-పోలవరం రెండో దశ నిధులు విడుదల చేయండి -ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు 50 శాతం రాయితీకి ఖాళీ రీఫర్ కంటైనర్లు -ఉత్తర-దక్షిణ భారత్ లను కలుపుతూ ఫ్రైట్ కారిడార్లు నిర్మించాలి -ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి -పూర్వోదయ సహా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులపై విజ్ఞాపన -రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై సహకారం కోరుతూ సీఎం వినతులు -హోంమంత్రి అమిత్ షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటీలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ …
Read More »ఉన్నత విధ్య భవిష్యత్తుపై ప్రభావం చూపే బిల్లుపై సమగ్ర చర్చ అవసరం : ఎంపీ గురుమూర్తి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విద్యా విధానం అమలు కోసం తీసుకువచ్చిన వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు–2025పై తిరుపతి లోక్సభ సభ్యులు మద్దిల గురుమూర్తి పార్లమెంట్లో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ బిల్లు ద్వారా ప్రతిపాదించిన కొత్త నియంత్రణ వ్యవస్థ జాతీయ విద్యా విధానం లక్ష్యాలను ఎలా సాధిస్తుందో తెలుపాలని కోరారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలను ఈ వ్యవస్థలోకి తీసుకువచ్చే స్పష్టమైన ప్రణాళిక ఏమిటి, విధ్యా సంస్థల స్వయం ప్రతిపత్తి తోపాటు విద్యాసంస్థల్లోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ప్రభుత్వ …
Read More »అరుదైన మొసలి జాతి (ఘరియాల్స్) సంరక్షణకు కేంద్రం ప్రత్యేక పునరుద్ధరణ కార్యక్రమం పులులు, చిరుతలు, డాల్ఫిన్ల సంఖ్యలో పెరుగుదల
-కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడి -వన్యప్రాణులు, జంతు సంరక్షణ కార్యక్రమాల పై సహచర ఎంపీలతో కలిసి ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధీ జిల్లాలో సోన్ ఘరియల్ అభయారణ్యాన్ని 23 సెప్టెంబర్ 1981న ఏర్పాటు చేయటం జరిగింది. ఘరియాల్స్ (అరుదైన మొసలి) జాతి సంఖ్య తగ్గిన కారణంగా ఈ ప్రాజెక్ట్ను ముగించే ప్రతిపాదన ఏదీ లేదని, ఘరియాల్స్ను రక్షించి వారి సంఖ్యను …
Read More »కృత్రిమ మేధస్సు నైపుణ్యాల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా యువత శిక్షణ
-ఎస్.వో.ఎ.ఆర్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో 18 వేల మందికి పైగా నమోదు -కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖల సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడి -కృత్రిమ మేధస్సు (AI) సిద్ధత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంపై ప్రశ్నించిన ఎంపీలు కేశినేని శివనాథ్, బి.కె. పార్థసారథి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు సిద్ధత కోసం నైపుణ్యాభివృద్ధి (Skilling for AI Readiness (SOAR)) కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) నైపుణ్యాల్లో 2,18,046 మంది యువత శిక్షణకు …
Read More »దేశవ్యాప్తంగా సిజేరియన్ డెలివరీల పెరుగుదలపై లోక్సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోక్సభ సభ్యులు మద్దిల గురుమూర్తి నేడు పార్లమెంట్లో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు అధికంగా జరుగుతున్న అంశంపై కీలక ప్రశ్న లేవనెత్తారు. ఇది తల్లులు, శిశువులు, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రజా సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లోక్సభలో సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో …
Read More »
Prajavartha Online Telugu News