Breaking News

Tag Archives: delhi

ఇన్సాల్వెన్సీ (దివాళా) సవరణ బిల్లుపై లోక్‌సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి కీలక ప్రసంగం

న్యూఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : లోక్‌సభలో బుధవారం జరిగిన ఇన్సాల్వెన్సీ (దివాళా) సవరణ బిల్లు-2025పై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ తరఫున తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. వ్యాపార సంస్థల ఆర్థిక సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడానికి ఈ బిల్లు ఒక ముందడుగు అని ఆయన స్వాగతించారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల్లో ఉన్న కంపెనీల కేసులను 14 రోజుల్లోగా విచారణకు స్వీకరించాలనే నిబంధన వల్ల అనవసర జాప్యం తగ్గి, రికవరీ వేగవంతం అవుతుందని చెప్పారు. అలాగే, ఒక కంపెనీ పూర్తిగా …

Read More »

దశాబ్దాలుగా కొనసాగుతున్న చొరబాట్లకు పరిష్కారం ఎక్కడ

-పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి ప్రశ్న న్యూఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పులికాట్ సరస్సులో సుమారు 20 వేల మంది సంప్రదాయ మత్స్యకారులు గత రెండు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రస్తావించారు. రిజర్వ్ చేసిన మత్స్యకార ప్రాంతాల్లో పెద్ద యాంత్రిక పడవలతో పొరుగు రాష్ట్రాల మత్స్యకారులు అక్రమంగా చొరబడి వలలు, పడవలకు నష్టం కలిగించడమే కాకుండా, దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో …

Read More »

పశ్చిమ ఆసియా అంతరాయాల నేపథ్యంలో ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రారంభించిన RELIEF కార్యక్రమాన్ని FIEO స్వాగతించింది

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థలు (FIEO) అధ్యక్షుడు ఎస్. సి. రల్హాన్ , పశ్చిమ ఆసియా సముద్ర వాణిజ్య మార్గాలలో కొనసాగుతున్న అంతరాయాల వల్ల ప్రభావితమైన ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడానికి ఎగుమతి ప్రోత్సాహక మిషన్ కింద ప్రభుత్వం సమయోచితంగా మరియు చురుకుగా ప్రకటించిన RELIEF (Resilience & Logistics Intervention for Export Facilitation) కార్యక్రమాన్ని హర్షంగా స్వాగతించారు, FIEO ప్రకారం, హోర్ముజ్ జలసంధి మరియు విస్తృత గల్ఫ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన పరిణామాలు నౌకల …

Read More »

పులికాట్ సరస్సులో అంతర్రాష్ట్ర మత్స్యకారుల చొరబాట్లపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పులికాట్ సరస్సులో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర మత్స్యకారుల వివాదం గురించి తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రత్యేక అధికరణ 377 ద్వారా లోక్‌సభలో ప్రస్తావించారు. తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సు సుమారు 24 గ్రామాల ప్రజలకు ప్రధాన జీవనాధారమని, ఆ ప్రాంతంలో సుమారు 70 శాతం మంది ప్రజలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. పన్నంగాడు ప్రాంతం జీపీఎస్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిధిలోనే ఉన్నాయని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, పొరుగు రాష్ట్రానికి చెందిన …

Read More »

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

-లోకసభ లో ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని ) ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సమాధానం న్యూఢిల్లీ,  నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ కిసాన్ క్రెడిట్ కార్డు (కె సి సి )ద్వారా స్వల్పకాలిక వ్యవసాయ రుణ పరిమితిని రూ.3లక్షల నుంచి రూ. 5లక్షలకు పెంపుదల చేస్తూ 2025-26 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా జారీ చేయబడిన కిసాన్ …

Read More »

ప్రపంచ భౌగోళిక – రాజకీయ ఉద్రిక్తతలు మరియు లాజిస్టిక్స్ అంతరాయాలు వాణిజ్య వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ ఎగుమతులు స్థిరంగా కొనసాగుతున్నాయి

-ఎస్.సి. రల్హాన్, అధ్యక్షుడు, FIEO న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 2026కి సంబంధించిన తాజా వాణిజ్య గణాంకాలపై స్పందిస్తూ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) అధ్యక్షుడు ఎస్.సి. రల్హాన్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితులు, సరఫరా గొలుసు అంతరాయాలు మరియు భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క ఎగుమతి రంగం దృఢత్వాన్ని కొనసాగిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 2026లో భారతదేశం యొక్క వస్తు ఎగుమతులు (Merchandise Exports) USD 36.61 బిలియన్‌గా నమోదయ్యాయి. ఇది …

Read More »

రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందుల సరఫరాపై లోక్‌సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఉపయోగిస్తున్న ఎరువులు, పురుగుమందుల నాణ్యత, కల్తీ, ఒకే రసాయన కూర్పుతో ఉన్న ఎరువులను భిన్న బ్రాండ్ పేర్లతో వివిధ ధరలకు విక్రయించడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. రైతులు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఒకే రకమైన ఎరువులను వివిధ పేర్లతో అమ్ముతూ రైతులను గందరగోళానికి గురిచేసే వ్యాపార విధానాలను నియంత్రించే ప్రణాళికలు, అలాగే ఎరువుల నాణ్యతను పరీక్షించే …

Read More »

గ్రామీణ కళాకారుల ఉపాధి అవకాశాలపై లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ కళాకారుల ఉపాధి, ఆదాయ స్థిరత్వం లాంటి పలు అంశాలపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. గ్రామ పరిశ్రమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ ఉద్యోగ వికాస్ యోజన కింద చేతితో తయారు చేసే ఆభరణాలు, అలంకరణ వస్తువులను ప్రత్యేక భాగంగా చేర్చే ఆలోచన ఉందా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా కచ్ ప్రాంతానికి చెందిన వెండి ఆభరణాలు, బస్తర్ ప్రాంతానికి చెందిన ధోక్రా కళాఖండాలు, లాక్ …

Read More »

పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా సూక్ష్మ ఆహార పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం

-ఆంధ్రప్రదేశ్‌కు రూ.137.81 కోట్ల సబ్సిడీ -లోకసభ లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని ) వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (Pradhan Mantri Formalisation of Micro Food Processing Enterprises Scheme (PMFME) పథకం ద్వారా లక్షలాది చిన్న వ్యాపారాలకు మద్దతు లభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. …

Read More »

ఎం ఎస్ ఎం ఈ రంగంలో గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

-కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మరియు ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల) శాఖల సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే -ఎం ఎస్ ఎం ఈ గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ పథకం వివరాలపై ఎంపీ కేశినేని శివనాధ్ అడిగిన ప్రశ్నకు సమాధానం వెల్లడించిన కేంద్రం న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్ ఎం ఈ రంగంలో గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మరియు ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న మరియు …

Read More »