Breaking News

Tag Archives: delhi

క‌ర్నూలు – విజ‌య‌వాడ మ‌ధ్య విమాన స‌ర్వీసులు ప్రారంభించండి

-పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ -ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసిన టిజి భ‌ర‌త్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు విమాన స‌ర్వీసులు ప్రారంభించాల‌ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరిన‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి క‌ర్నూలు – విజ‌య‌వాడ విమాన సౌక‌ర్యంపై చ‌ర్చించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై …

Read More »

ర‌క్ష‌ణ రంగంలో పెండింగ్ ప్రాజెక్టులు త్వ‌ర‌గా పూర్తి చేయండి.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

-ఢిల్లీలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను క‌లిసిన టి.జి భ‌ర‌త్ -ప్రాజెక్టుల పురోగ‌తిపై చ‌ర్చించిన మంత్రి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్రదేశ్‌లో ర‌క్ష‌ణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల ప‌నులు చురుగ్గా కొన‌సాగించాల‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ కోరారు. ఢిల్లీలో కేంద్ర‌మంత్రిని క‌లిసి ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల‌పై ఆయ‌న చ‌ర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులు వేగ‌వంతం చేయాల‌ని కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. ర‌క్ష‌ణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల …

Read More »

గ‌త మూడేళ్లుగా క‌మ్యూనిటీ రేడియో స్టేష‌న్స్ కి విడుద‌ల చేసిన నిధులు రూ.5.43 కోట్లు

-కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ ఎల్.మురుగ‌న్ వెల్ల‌డి -క‌మ్యూనిటీ రేడియో స్టేష‌న్స్ పై కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖను ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోలను ప్రోత్సహించడానికి కేంద్ర‌ ప్రభుత్వం క్రమం తప్పకుండా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుందని, 2025లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5వర్క్‌షాప్‌లను నిర్వహించారు. గత మూడు సంవత్సరాలుగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ సపోర్టింగ్ కమ్యూనిటీ రేడియో మూవ్‌మెంట్ కింద 2021-22 లో రూ.1.30 కోట్లు, 2022-23 …

Read More »

ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) కింద కొత్త బ్లాక్స్ కి ప్ర‌ణాళిక లేదు

-కేంద్ర ప్రణాళికా శాఖ స‌హాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ వెల్ల‌డి -ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద్ రావు, ఎంపి. జి.ల‌క్షీనారాయ‌ణ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఉన్నాయి. ఇవి పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంతపురం జిల్లాను ప్రస్తుత ప్రణాళికలో చేర్చటం లేదన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం 500 బ్లాక్స్ కే నిధులు కేటాయించింద‌ని, కొత్త బ్లాక్స్ …

Read More »

మునాంబం సహా భూ సమస్యలకు వక్ఫ్ చట్ట సవరణ శాశ్వత పరిష్కారాన్ని అందించాలి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత కేంద్ర వక్ఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగానికి మరియు దేశ లౌకిక ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయన్నది వాస్తవం. కేరళలోని మునాంబం ప్రాంతంలోని 600 కంటే ఎక్కువ కుటుంబాల పూర్వీకుల నివాస ఆస్తులను వక్ఫ్ భూమిగా ప్రకటించడానికి వక్ఫ్ బోర్డు ఈ నిబంధనలను అమలు చేసింది. గత మూడు సంవత్సరాలుగా, ఈ సమస్య సంక్లిష్టమైన చట్టపరమైన వివాదంగా మారింది. చట్టపరమైన సవరణ మాత్రమే శాశ్వత పరిష్కారాన్ని అందించగలదనేది వాస్తవం, మరియు దీనిని ప్రజాప్రతినిధులు గుర్తించాలి. వక్ఫ్ …

Read More »

పిఎమ్ -జ‌న్మాన్ కింద ఎపికి రూ. 555 కోట్లు విలువైన 612 కి.మీ రహదారి ప‌నులు మంజూరు

-కేంద్ర గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్ల‌డి -పిఎం-జన్మాన్ కింద రోడ్డు కనెక్టివిటీ పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ప్ర‌ధాన మంత్రి జ‌న్మాన్ (PM JANMAN) ర‌హ‌దారి అనుసంధాన భాగం కింద ఇప్ప‌టి వ‌ర‌కు 206 ర‌హ‌దారుల‌కు ప్ర‌తిపాద‌న‌లు అందుకోగా మొత్తం మంజూరు చేసింది. ఇంకా 9.77 కి.మీ పొడవు ర‌హ‌దారి, 27 లాంగ్ స్పాన్ బ్రిడ్జిల (LSBs) ప్రతిపాదనను ఎపి గ‌వ‌ర్న‌మెంట్ …

Read More »

డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌తో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బుధవారం ఢిల్లీలోని డీఆర్‌డీఓ భవన్‌లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్, డీఆర్‌డీఓ ఛైర్మన్‌కు తిరుపతి ప్రసాదం అందజేశారు. వీరిద్దరూ రక్షణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎపి నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి లో భాగ‌మైన విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి రక్షణ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎంపీ …

Read More »

ఏపీలో భూగర్భఉష్ణ శక్తి ఉత్పత్తి ప్లాంట్ ప్రతిపాదనలు లేవు

-కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్ వెల్లడి -ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు సమాధానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భఉష్ణ శక్తి (Geothermal Energy) ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు బుధవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భూఉష్ణ శక్తిపై పరిశోధనలు, దేశవ్యాప్త అధ్యయనం భారత ప్రభుత్వం …

Read More »

కేంద్ర‌మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఎన్డీయే ఎంపిల సమావేశానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ హాజరు

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఎన్డీయే ఎంపిల స‌మావేశంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు. ఎన్డీయే ప్ర‌భుత్వం ఎన్డీయే కూట‌మిలోని పార్ల‌మెంట్ స‌భ్యుల‌ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌లు, కేంద్ర ప‌థ‌కాల అమ‌లు, నిధుల అవ‌స‌రాల‌ గురించి తెలుసుకునేందుకు కేంద్ర‌మంత్రుల‌కు కొంత‌మంది ఎంపిల‌ను గ్రూపులుగా అప్ప‌గించి ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి స‌మావేశం కావాల‌ని ఆదేశించింది. కేంద్ర‌మంత్రి హార్టీప్ సింగ్ కి అధ్య‌క్ష‌త‌న వున్న ఎన్డీయే ఎంపిల గ్రూపులో …

Read More »

పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్స్ ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) పార్ల‌మెంట్ లో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వ‌ద్ద ఎపి గిరిజ‌న స‌హ‌కార సంఘం ఏర్పాటు చేసిన అర‌కు కాఫీ స్టాల్స్ ను మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు. అర‌కు కాఫీ తాగ‌టంతో పాటు అర‌కు బ్రాండ్ కాఫీ ప్యాకెట్ ను కొనుగోలు చేశారు. అలాగే కాఫీ స్టాల్స్ సిబ్బంది తో కాసేపు మాట్లాడి అర‌కు కాఫీ కి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ గురించి అడిగి తెలుకున్నారు. అరకు కాఫీ బ్రాండ్‌ను ప్రోత్సహించేందుకు …

Read More »